విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పశ్చిమ లోని 51,52,53 డివిజన్ల మండల అధ్యక్షులు పంచిపిళ్ళ హరి నారాయణ, జగ లింకి రామకృష్ణ, అడ్డూరి ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో కోమల విలాస్ ప్రాంతంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి ) ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ దేశానికి సుపరిపాలనను పరిచయం చేసిన పరిపాలనాదక్షుడు …
Read More »Daily Archives: December 25, 2024
తిరుపతి, తిరుమలలో జనవరి 9 న ఉదయం 5 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకెన్ల జారీ : టిటిడి ఈవో
– జనవరి 10, 11, 12 తేదీలకు 1.20 లక్షల సర్వదర్శనం టోకెన్లు – ఈ టోకెన్లు జనవరి 9 వ తేదీన ఉదయం 5 గంటలకు జారీ. – మూడు రోజుల తర్వాత ఏరోజుకారోజు ముందు రోజు జారీ – టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజులలో శ్రీవారి దర్శనం ఉండదు -తిరుపతిలోని 8 ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న కౌంటర్లను తనిఖీ చేసిన టిటిడి ఈవో, అదనపు ఈవో తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి …
Read More »తిరుపతి లోని ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాల నందు జాబ్ మేళా
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సీడ్ఆఫ్ మరియు డి ఆర్ డి ఎ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి లోని ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాల(SV Polytechnic College,Tirupati)నందు 27-12- 2024 అనగా ఈ శుక్రవారం నాడు ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడును. జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం: SV Polytechnic College,Opp TTD Administration Building,KT Road,Tirupati, Tirupati Dist. ఈ జాబ్ మేళాలో బహుళ జాతీయ కంపెనీలైన అరబిందో ఫార్మా, …
Read More »కుల మతాలకతీతంగా వాజ్పేయి పాలన
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని సుపరిపాలన దినోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అన్నారు. వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని వాజ్పేయి సేవాదళ్ ఆధ్వర్యంలో భవానిపురం లోని అటల్ బిహారీ వాజ్పేయి పార్క్ లో విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ఐదేళ్ల పాలనలో అనైతికంగా వ్యవహరించి పార్క్ లో వాజ్పేయి పేరును తొలగించారని అన్నారు. …
Read More »దేశ గమనాన్ని మార్చిన నేత వాజ్ పేయి
-శతజయంతి వేడుకలలో ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతరత్న , మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్పేయి భారత్ లో అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశ గమనాన్ని మార్చారని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అన్నారు. వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఎంజీ రోడ్డు లోని రామ్మోహన్ గ్రంథాలయంలో వాజ్పేయి విజ్ఞాన కేంద్రాన్ని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అటల్ బిహారీ …
Read More »కులాలు, మతాలు కంటే మానవత్వమే సమాజానికి మేలు..
-క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానిపురం రామరాజ్య నగర్ లోని ఫిలదేల్ఫియా ఎ జి చర్చిలో బుధవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్టర్ చార్లెస్ జాకోబ్, చార్లెస్ ఫిలిప్ జాకోబ్ లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రార్థనలో పాల్గొన్నారు.. ఆయన అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్వేషాన్ని వీడి కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరూ …
Read More »పశ్చిమ లో అందరికీ నిరంతరాయంగా మంచి నీరు కల్పించడమే లక్ష్యం
-సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గం లో నివసిస్తున్న ప్రజలందరికీ నిరంతరాయంగా త్రాగునీటి సౌకర్యం కల్పించాలనేదే తమ లక్ష్యమని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సత్యనారాయణ (సుజనా)చౌదరి అన్నారు. బుధవారం మధ్యాహ్నం 40వ డివిజన్లోని లారీ స్టాండ్ వద్ద 330 లక్షలతో 15వ ఆర్థిక సంఘం నిధులతో నూతనంగా నిర్మించిన 1500 కిలో లీటర్ల సామర్థ్యం గల రిజర్వాయర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు తాగునీటి సరఫరాల …
Read More »భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల భవాని దీక్ష వస్త్రాలను తీసే పనులను వేగవంతం చేయండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవాని దీక్షల విరమణ ఆఖరి రోజు కావడం వల్ల భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున విఎంసి సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉంటూ వారు చేస్తున్న పనులను వేగవంతం చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. మంగళవారం రాత్రి ఒంటి గంటకు భవాని దీక్ష విరమణ ఏర్పాట్లను కృష్ణవేణి ఘాట్, సీతమ్మ పాదాలు, హోల్డింగ్ ఏరియా, వినాయకుని గుడి, కెనాల్ రోడ్, దుర్గా ఘాట్, మోడల్ …
Read More »సూరత్ నగరంలో సూయెజ్ వాటర్ ను డ్రింకింగ్ వాటర్ స్థాయికి శుద్ధి చేయడం అత్యంత అభినందనీయం…
-తన సూరత్ పర్యటనలో స్వయంగా ఆ నీటిని తాగి అక్కడి కార్పొరేషన్ అధికారులను ప్రశంసించిన స్వచ్చాoధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత కొద్ది రోజులుగా దేశంలోని వివిధ రాష్ట్రాలు పర్యటించి అక్కడి నగరాల పారిశుధ్య నిర్వహణకు అధికారులు ఎలాంటి విధానాలు అమలు చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవడానికి స్వచ్చాoధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మరియు ఆయన సభ్యుల బృందం వరుస పర్యటనలు చేస్తూ అధ్యయనం చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇందులో భాగంగా స్వచ్చాoధ్ర కార్పొరేషన్ …
Read More »చిట్టి చేతులకు గట్టి ట్యాగ్..
– భవానీ దీక్షా విరమణల్లో అద్భుత ఫలితాలిస్తున్న క్యూఆర్ కోడ్ చైల్డ్ ట్యాగ్ – అయిదు రోజుల్లో తప్పిపోయిన 10 మంది చిన్నారులు – చైల్డ్ మానిటరింగ్ సిస్టమ్తో తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ చొరవతో ఈసారి భవానీ దీక్షా విరమణల్లో ప్రవేశపెట్టిన చైల్డ్ మానిటరింగ్ సిస్టమ్ (సీఎంఎస్) క్యూఆర్ కోడ్ చైల్డ్ ట్యాగ్ అద్భుత ఫలితాలిస్తోంది. అయిదు రోజుల్లో తప్పిపోయిన మొత్తం పదిమంది చిన్నారులను ఈ సాంకేతికత సహాయంతో …
Read More »
Prajavartha Online Telugu News