-ఏసుప్రభు ప్రవచనాలు మంచి సమాజానికి మార్గదర్శనం -ఏసుప్రభు ఆచరించిన త్యాగమార్గాన్ని ఆదర్శంగా తీసుకుందాం -క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు -ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏసు ప్రభు బైబిల్ గ్రంధం ద్వారా మానవాళికి అందించిన ప్రవచనాలు మంచి మార్గాన్ని, అద్భుతమైన జీవితాన్ని గడిపేందుకు, శాంతియుత సమాజ స్థాపనకు దోహదపడతాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని గవర్నర్ పేటలోని సెయింట్ పాల్స్ బాసిలికా సిఎస్ఐ చర్చిలో మంగళవారం నిర్వహించిన …
Read More »Daily Archives: December 25, 2024
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మేదర సురేష్కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రక్షకుడు పుట్టిన దినమే క్రిస్మస్ పర్వదినం. క్రిస్మస్ పండుగని పురస్కరించుకుని ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకోవాలని, విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని పాదుగొల్పాలి. ఈ క్రిస్మస్ మానవాళి జీవితాల్లో ప్రేమ, శాంతి నింపాలని డ్రీమ్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు, ఎపి ఎంఆర్పిఎస్ రాష్ట్ర కన్వీనర్ మేదర సురేష్కుమార్ ప్రకటనలో తెలిపారు. త్యాగం, ప్రేమ, కరుణ గొప్పతనాన్ని ఏసుక్రీస్తు తన బోధనలు ద్వారా విశ్వ మానవాళికి తెలియచేసారనీ, యేసుక్రీస్తు గొప్ప శాంతి దూత, కరుణామయుడు అని, క్రైస్తవ సోదర సోదరీమణులు …
Read More »ఏసుక్రీస్తు బోధనలు పాటిద్దాం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రేమమూర్తి, శాంతి స్వరూపుడు, లోక రక్షకుడు ఏసు ప్రభువు జననం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు జననం ప్రపంచానికి వెలుగులు నింపే పర్వదినమన్నారు. క్రిస్మస్ వేడుకలను రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆనందంగా జరుపుకోవాలన్నారు. శాంతి, దయ, ప్రేమ, ధర్మం, అహింస, పరోపకారం వంటి ఏసుక్రీస్తు బోధనలు పాటిస్తూ, ఆయన చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ పయనిస్తూ ఉన్నతమైన జీవితాన్నిసాగించాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు.
Read More »చంద్రబాబుతోనే రైతన్నలకు మేలు
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబు పాలనలో రైతన్నలకు మేలు జరుగుతోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖమంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ గా మర్రిరెడ్డి శ్రీనివాస రెడ్డి మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. తాడేపల్లిలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడన్నారు. వ్యవసాయాన్ని, రైతులను …
Read More »మొక్కలు నాటి ప్రకృతితో మమేకమవుదాం
-రాష్ట్ర బీసీ శాఖ మంత్రి సవిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చెట్లు పెంచుతూ, సేంద్రీయ సాగు చేస్తూ ప్రకృతితో మమేకమవుదామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు. చెట్ల పెంపకంతోనే ఆరోగ్యంతో కూడిన ఆయువు లభిస్తుందని వెల్లడించారు. నగరంలోని మొగల్రాజపురంలో ఈ నెల 21 నుంచి ప్రారంభమైన ఏపీ ఫ్లవర్ షో ను మంత్రి సవిత మంగళవారం సందర్శించారు. ఫ్లవర్ షో ఏర్పాటు చేసిన 70 స్టాళ్లను మంత్రి తిలకించారు. ప్రతి స్టాల్ దగ్గరకెళ్లి …
Read More »హైందవ శంఖారావానికి తరలిరండి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం వద్ద గల కేసరపల్లి గ్రామంలో జనవరి 5వ తేదీన జరుగబోయే హైందవ శంఖారావం మహాసభకు రాజకీయ పార్టీల, కులాలకు అతీతంగా రెండు తెలుగు రాష్ట్రాల నుండి హిందూ బందువులు అంతా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వాస్తు సిద్ధాంతి మామిడి సత్యనారాయణ పిలుపు నిచ్చారు. మంగళవారం గాంధీనగరలోని ప్రెస్ క్లబ్లో శంఖారావం పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హిందూ దేవాలయ స్వయం ప్రతిపత్తి కోసం మద్దతు తెలపాలని …
Read More »సృజనాత్మక ఆలోచనలున్న యువతకు మీడియా & వినోద రంగంలో గొప్ప అవకాశాలు… : పీఐబీ ఏడీజీ రాజిందర్ చౌదరి
-విజయవాడ ఎస్పీఏలో యువ సంగమ్ కార్యక్రమం -పీఐబీ ఏడీజీ & ఎస్పీఏవీ అధ్యాపకులతో ఉత్తరప్రదేశ్ యువ సంగమ్ ప్రతినిధుల ముఖాముఖి కార్యక్రమాలు & కెరీర్, సంస్కృతి, ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్పై చర్చలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మీడియా & వినోద రంగంలో ఉద్యోగాల కల్పన & వ్యవస్థాపక సామర్థ్యాలకు గొప్ప అవకాశాలు ఉన్నాయని పీఐబీ ఏడీజీ రాజిందర్ చౌదరి చెప్పారు. ఉత్తరప్రదేశ్కు చెందిన యువ సంగమ్ ప్రతినిధులతో మాట్లాడిన చౌదరి, భారత ప్రభుత్వం “వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్-2025” …
Read More »సంజా ఉత్సవ్ ఎస్ హెచ్ జి మేళా పోస్టర్ విడుదల
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో సంజా ఉత్సవ్ ఎస్ హెచ్ జి మేళ 2024, పోస్టర్ను అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అధికారులతో లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు డిసెంబర్ 26 నుండి 30, 2024 వరకు ఈ మేళా ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేళా లో …
Read More »నగర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర నగర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలను మంగళవారం ఉదయం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజల కోరిక ఏదీ అసంపూర్ణంగా మిగిలిపోకూడదని , ఏ కల నెరవేరకుండా ఆగిపోకూడదని, ఈ క్రిస్మస్ అందరికి అంతులేని ఆనందాన్ని ఇవ్వాలని, ప్రజల హృదయంలోని ప్రతి కల నెరవేరాలని కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ క్రిస్మస్ నగర …
Read More »అమ్మవారి భక్తులకు ఎటువంటి లోపం లేకుండా చూసుకోండి…. : కమిషనర్ ధ్యాన చంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవాని దీక్ష విరమణల కోసం వచ్చే అమ్మవారి భక్తులకు ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. మంగళవారం ఉదయం భవాని దీక్ష విరమణ విధులు నిర్వహిస్తున్న అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి సిబ్బంది మొత్తం మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భవాని దీక్షల విరమణ సందర్భంగా భక్తులకు త్రాగునీటి సరఫరా లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటివరకు 6,50,000 బాటిళ్లను 6,30,000 …
Read More »
Prajavartha Online Telugu News