అమరావతి, అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వెలగపూడి సచివాలయంలోని రెండవ బ్లాక్లో తెల్లవారుజామున చోటు చేసుకున్న అగ్నిప్రమాద ప్రదేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి అనిత, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనాతో కలిసి సీఎం చంద్రబాబు పరిశీలించారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందని, ఏ సమయంలో చోటు చేసుకుందని సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతిచోటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, తద్వారా ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి …
Read More »Monthly Archives: April 2025
బర్డ్ ఫ్లూపై ఆందోళన అవసరం లేదు
-బాలిక మృతి ఘటనపై ఐసీఎంఆర్ బృందం అధ్యయనం -వ్యాధి నిరోధక శక్తి లేకపోవడం, అపరిశుభ్ర వాతావరణం, లెప్టోస్పిరోసిస్ కూడా కారణమని నిర్ధారణ -ఐసీఎంఆర్ బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నరసరావుపేటలో బర్డ్ ఫ్లూ వైరస్ (H5N1) లక్షణాలతో ఇటీవల బాలిక మృతి చెందిన ఘటనపై అధ్యయనం కోసం రాష్ట్రానికి వచ్చిన ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. నరసరావుపేటలో పర్యటన అనంతరం తనను కలిసిన …
Read More »ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి
-అవసరాని బట్టి పీహెచ్సీ, సీహెచ్సీలో వర్చువల్ వైద్యసేవలు -వైద్యారోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 పడకల నుంచి 300 పడకల సామర్ధ్యంతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు స్థాపించేలా కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మొత్తం 175 నియోజకవర్గాలకు గాను 100 పడకలకు పైగా సామర్ధ్యం ఉన్న ఆస్పత్రులు ఇప్పటికే 70 వరకు ఉన్నాయని, మిగిలిన 105 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పటల్స్ నిర్మాణం జరిగేలా త్వరితిగతిన …
Read More »ఇక 10 నిమిషాల్లోనే రిజిస్ర్టేషన్ పూర్తి
-గంటల కొద్ది వేచి ఉండాల్సిన అవసరం లేదు -స్లాట్ బుకింగ్ సేవలను ప్రారంభించిన మంత్రి అనగాని సత్యప్రసాద్ -ప్రస్తుతం 26 జిల్లా కేంద్రాల రిజిస్ర్టార్ కార్యాలయాల్లో ప్రారంభం -296 సబ్ రిజస్ర్టార్ కార్యాలయాల్లో దశల వారీగా అమలు -నాలా బకాయిలన్నీ వన్ టైమ్ సెటిల్మెంట్ -మాది డబ్బు కోసం గడ్డి తినే ప్రభుత్వం కాదు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో దస్తావేజులు రిజిస్ర్టేషన్ కోసం స్లాట్ బుకింగ్ సేవలను శుక్రవారం అమరావతిలోని సచివాలయంలో రాష్ర్ట రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ …
Read More »ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి ఆత్మహత్య దురదృష్టకరం
-బాధిత విద్యార్థిని కుటుంబానికి కూటమి ప్రభుత్వ అండగా ఉంటుంది -ఆత్మహత్యకు కారకుడిపై చట్ట ప్రకారం చర్యలుంటాయి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి ఆత్మహత్య దురదృష్టకరం. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. కిమ్స్ ఆసుపత్రిలో ఇంటర్న్ గా ఉన్న నాగాంజలి తన సూసైడ్ నోట్ లో కారకుడిగా పేర్కొన్న ఆసుపత్రి ఏజీఎం డా.దువ్వాడ దీపక్ ను ఇప్పటికే అరెస్టు చేసినట్లు పోలీసులు తెలియచేశారు. కచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు …
Read More »గొల్లప్రోలులో నూతన యు.పి.హెచ్.సి.ని ప్రారంభించిన శాసన మండలి సభ్యులు నాగబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శాసన మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారి పిఠాపురం నియోజకవర్గంలో అడుగుపెట్టిన కొణిదెల నాగబాబు నియోజకవర్గంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారు. శుక్రవారం ఉదయం గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో రూ. 88.98 లక్షల సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని– శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ తో కలసి ప్రారంభించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. …
Read More »దస్త్రాలను సత్వరమే పరిష్కరించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కలెక్టరేట్లో పెండింగ్లో ఉన్న పలు అంశాలకు చెందిన దస్త్రాలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి కలెక్టరేట్ లోని వివిధ విభాగాల సిబ్బందితో సమావేశం నిర్వహించి పెండింగ్లో ఉన్న దస్త్రాలను సమీక్షించారు. కారుణ్య నియామకాలు, భూ సంబంధ సమస్యలు, పిజిఆర్ ఎస్ అర్జీలను, సిబ్బంది ఫిర్యాదులు, పదోన్నతులు తదితర అంశాలకు సంబంధించిన దస్త్రాలను త్వరితగతిన పరిష్కరించాలని …
Read More »ఉచిత కంటి వైద్య శిబిరంలో, 200 మందికి పైగా పేదలకు కళ్ళజోళ్ళ పంపిణీ
-త్వరలో అన్ని డివిజన్ లలో కంటి వెలుగు శిబిరాలు, అన్ని వయసుల వారికి ఉచితంగా కంటి పరీక్షలు, కళ్లద్దాలు, మందులు పంపిణీ, అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గం లోని 59వ డివిజన్ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పాత మసీదు వద్ద గంగానమ్మ గుడి రోడ్డు నందు శుక్రవారం అమరావతి కంటి ఆసుపత్రి వారి ఉచిత కంటి వైద్య శిబిరము ను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించి వృద్ధులకు అనుభవమైన …
Read More »ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభానికి విచ్చేసిన బొండా ఉమాకి ఘన స్వాగతం పలికారు
-రైతాంగ సమస్యలను బొండా ఉమా అడిగి తెలుసుకున్నారు, గత వైసిపి ప్రభుత్వంలో రైతాంగం తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారు అన్నారు -గత వైసిపి కాలంలో రైతులు దగ్గర ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు సక్రమంగా ఇచ్చేవారు కాదన్నారు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గం లోని 64వ డివిజన్ విలేజ్ కుందా వారి కండ్రిక, సొసైటీ బ్యాంకు నందు దాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించనున్న ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు ప్రారంభించారు ఈ సందర్భంగా బొండా …
Read More »పిఠాపురం అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక దృష్టి ఉంటుంది
-తన నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సమస్యా రానివ్వరు -జగ్గయ్య చెరువు కాలనీ సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తాం -పిఠాపురం పట్టణం, జగ్గయ్య చెరువు కాలనీ మహిళలతో ముఖాముఖీలో శాసన మండలి సభ్యులు నాగబాబు పిఠాపురం, నేటి పత్రిక ప్రజావార్త : పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఎప్పటికీ ప్రత్యేక దృష్టి ఉంటుందని శాసన మండలి సభ్యులు కొణిదెల నాగబాబు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణం స్పందించే నాయకుడు పవన్ కళ్యాణ్… …
Read More »