Breaking News

Monthly Archives: April 2025

పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియచేసిన బీజేపీ నేతలు

-పాకా వెంకట సత్యనారాయణని అభినందించిన పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పాకా వెంకట సత్యనారాయణ రాజ్యసభ అభ్యర్థిత్వానికి మద్దతు తెలియచేసినందుకు భారతీయ జనతా పార్టీ నాయకులు జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియచేశారు. మంగళవారం రాత్రి మంగళగిరిలో పవన్ కళ్యాణ్ తో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్, రాజ్యసభ అభ్యర్థి పాకా వెంకట సత్యనారాయణ, బీజేపీ ప్రధాన కార్యదర్శులు మధుకర్, శివన్నారాయణ,  దయాకర్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా …

Read More »

‘ద సీబీఎన్ వే’ పుస్తకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

-పుస్తకం రచించిన సత్యేంద్ర పసలపూడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘ద సీబీఎన్ వే ప్రిన్సిపిల్స్ ఆఫ్ విజనరీ లీడర్షిప్’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఇన్ఫోలోబ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌ పసలపూడి సత్యేంద్ర రచించిన ఈ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు సచివాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. చంద్రబాబు 75 ఏళ్ల ప్రయాణాన్ని పురష్కరించుకుని ఆయన విద్యాభ్యాసం, రాజకీయ నేపథ్యం, చేపట్టిన ప్రాజెక్టులు, ఐటీ పాలసీ, ఈ-గవర్నెన్స్, విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు, వృద్ధిరేటు పెరుగుదలకు తీసుకున్న చర్యలు, పీపీపీ విధానం, …

Read More »

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 231వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశం

-2025-2026కు రూ.6,60,000 కోట్ల క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరణ -గత సంవత్సరం కంటే 22 శాతం అధికంగా రుణ ప్రణాళిక -రాష్ట్రానికి రూ.వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు వస్తున్నాయి -అండగా నిలవాలని బ్యాంకర్లకు సూచన -ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు చేయూతనివ్వాలి : ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెద్దఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని… ఓవైపు స్వర్ణాంధ్ర-2047 విజన్‌కు అనుగుణంగా పనిచేస్తూనే… మరోవైపు 2029 కల్లా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు, లక్ష్యాలపై ప్రధానంగా దృష్టి …

Read More »

2025 జూన్ కి హంద్రీనీవా, పోలవరం ఎడమ కాలువ

-2026 జూన్ కి వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసేలా చంద్రబాబు లక్ష్యంను చేరుకోవాలి. -ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2025 జూన్ కి హంద్రీనీవా, పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేయడంతో పాటు, 2026 జూన్ కి వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసేలా, చంద్రబాబు లక్ష్యంను మనం అందుకోవాలి అని అన్నారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. మంగళవారం అమరావతి సచివాలయంలో పోలవరం, వెలిగొండ, హంద్రీనీవా, పోలవరం ఎడమ కాలువ పనులపై …

Read More »

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో జిల్లాను ప్రగతి పదంలో నడిపించాలి

-అభివృద్ధి సంక్షేమ పధకాల పూర్తిగా అమలు చేయడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి -వేసవిలో త్రాగునీటి ఎద్దడి ఎదుర్కోవడానికి, పారిశుధ్యం వంటి ప్రధాన సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి: రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి. చాట్రాయి, నేటి పత్రిక ప్రజావార్త : అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కలిసికట్టుగా పనిచేసి మండలాన్ని ప్రగతిపథంలో ముందుకు తీసుకువెళ్లాలని ముఖ్యంగా త్రాగునీటి సమస్యలేకుండా ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. …

Read More »

రాజ్యసభ అభ్యర్థిగా పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యసభ అభ్యర్థిగా కూటమికి చెందిన వెంకట సత్యనారాయణ పాకా మంగళవారం నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. మంగళవారం రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి వనితారాణి కి ఆయన తమ నామినేషన్ పత్రాన్ని అందజేశారు. నామినేషన్ పత్రాల దాఖలు కార్యక్రమంలో కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, శాసనసభ్యులు ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.

Read More »

తీర ప్రాంతంలో ప్రముఖ వైద్య కేంద్రంగా తీర్చిదిద్దుతాం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రినీ అన్ని విధాల అభివృద్ధి చేసి తీర ప్రాంతంలో ప్రముఖ వైద్య కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళవారం ఉదయం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి( జి జి హెచ్)లో ఏర్పాటుచేసిన క్లినికల్ లెక్చరు గ్యాలరీని మంత్రివర్యులు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి ప్రారంభించారు. ఆసుపత్రి ఇంజనీరింగ్ విభాగపు ఉద్యోగి తలపురెడ్డి శ్రీనివాసరెడ్డి తన మనవరాలు పుట్టినరోజు సందర్భంగా రోగులకు బల్లలు, …

Read More »

బందరు చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించే విధంగా మంగినపూడి బీచ్ ఉత్సవాలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఘనమైన బందరు చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించే విధంగా మంగినపూడి బీచ్ ఉత్సవాలను ఎంతో గొప్పగా నిర్వహిస్తామని, మంగన పూడి బీచ్ను అన్ని విధాల అభివృద్ధి పరిచి ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళవారం మంత్రి సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి మంగినపూడి బీచ్ ను సందర్శించారు. వచ్చే మే నెలలో నిర్వహించనున్న బీచ్ ఉత్సవాల నేపథ్యంలో రేఖా చిత్రపటం పరిశీలించి అక్కడ చేపట్టవలసిన …

Read More »

2025 జూన్ కి హంద్రీనీవా, పోలవరం ఎడమ కాలువ

-2026 జూన్ కి వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసేలా చంద్రబాబు లక్ష్యంను చేరుకోవాలి. -ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2025 జూన్ కి హంద్రీనీవా, పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేయడంతో పాటు, 2026 జూన్ కి వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసేలా, చంద్రబాబు లక్ష్యంను మనం అందుకోవాలి అని అన్నారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. మంగళవారం అమరావతి సచివాలయంలో పోలవరం, వెలిగొండ, హంద్రీనీవా, పోలవరం ఎడమ కాలువ పనులపై …

Read More »

పారిశ్రామిక అభివృద్ధికి రైల్వే అనుసంధానం ఎంతో అవ‌స‌రం..

-రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ -ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణ‌వ్‌ను క‌లిసిన రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్ -పారిశ్రామిక కారిడార్ల‌లో రైల్వేలైన్ల అభివృద్ధిపై కేంద్ర మంత్రితో చ‌ర్చించిన మంత్రి టి.జి భ‌ర‌త్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇండ‌స్ట్రియ‌ల్ కారిడార్ల అభివృద్ధి వేగంగా జ‌రిగేందుకు పూర్తిగా స‌హ‌క‌రించాల‌ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణ‌వ్‌ను.. రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ కోరారు. ఢిల్లీలో కేంద్ర …

Read More »