Breaking News

Monthly Archives: April 2025

మెగా జాబ్ మేళా మే 9కి వాయిదా

-నిడదవోలు లో మే 3 న తలపెట్టిన జాబ్ మేళా విదేశీ పర్యటన నేపథ్యంలో వాయిదా -మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు నియోజకవర్గ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించడం కోసం స్థానిక ఎస్ వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించ తలపెట్టిన మెగా జాబ్ మేళా మే 3వ తేదీకి బదులు మే9 కి వాయిదా వేస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే 1 నుండి 6 …

Read More »

రాయితీతో పన్ను వసూళ్ళలో ఆల్ టైం రికార్డ్ సాధించిన గుంటూరు నగరపాలక సంస్థ

-ఆస్తి పన్ను వడ్డీపై 50 శాతం రాయితీ, అడ్వాన్స్ ట్యాక్స్ పై 5 శాతం రాయితీతో పన్ను వసూళ్ళలో ఆల్ టైం రికార్డ్ సాధించిన గుంటూరు నగరపాలక సంస్థ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆస్తి పన్నువడ్డీపై 50 శాతం రాయితీ, అడ్వాన్స్ ట్యాక్స్ పై 5శాతం రాయితీతో పన్ను వసూళ్ళలో గుంటూరు నగరపాలక సంస్థ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ 30 తేదీ నాటికి రూ.55.57 కోట్లతో రికార్డ్ సాధించిందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ బుధవారం ఒక …

Read More »

పాత బకాయిలను చెల్లించి రాయితీని వినియోగించుకున్న న్యాయవాది పులివర్తి శ్రీనివాస్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : 2025-26 ఆర్ధిక సంవత్సరానికి ఆస్తి పన్నును ఏక మొత్తంలో పన్ను చెల్లింపులు మరియు పాత బకాయిలను చెల్లించి 50శాతం వడ్డీ రాయితీని వినియోగించుకున్న న్యాయవాది పులివర్తి శ్రీనివాస్ ను అభినందించిన నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర. బుధవారం పులివర్తి శ్రీనివాస్ తన వ్యక్తిగత ఆస్తులకు సంబంధించిన 10 అసెస్మెంట్లకు గాను రూ.1,50,000 మరియు పాత బకాయిలను చెల్లించి, సదరు రసీదులను మేయర్ కి ఆయన ఛాంబర్ నందు అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

న‌మ్మిన రాజ‌ధాని రైతుల‌ను నిండా ముంచిన జ‌గ‌న్

-ఐదేళ్లు రాజ‌ధాని లేని రాష్ట్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ -కూట‌మితో అమ‌రావ‌తికి పున‌ర్వైభ‌వం -పున‌ర్నిర్మాణ స‌భ విజ‌య‌మే రాజ‌ధానికి మ‌ద్ధ‌తు -ప్ర‌ధాని స‌భ ఏర్పాట్ల‌పై స‌హ‌చ‌ర మంత్రుల‌తో గొట్టిపాటి స‌మీక్ష‌ తాడేప‌ల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని విధంగా అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం కోసం ముందుగా ఒక్క రూపాయి తీసుకోకుండా భూములు ఇచ్చిన రైతుల‌ను జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిండా ముంచాడ‌ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మే 2వ తేదీన ప్ర‌ధాని ముఖ్య అతిథిగా జ‌రిగే …

Read More »

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 70 వేల వ్యవసాయ కనెక్షన్లు

-భవిష్యత్తులో మరో 50 వేలు అందించేందుకు ప్రణాళికలు -అద్దంకిలో రెండు సబ్ స్టేషన్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి గొట్టిపాటి -12 ఏళ్ల తరువాత అద్దంకిలో శాశ్వత అగ్నిమాపక కేంద్రానికి శంకుస్థాపన అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 70 వేలకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. భవిష్యత్తులో మరో 50 వేల వ్యవసాయ కనెక్షన్లు అందించేందుకు ఇంధన శాఖ సిద్ధంగా ఉన్నట్లు మంత్రి గొట్టిపాటి వివరించారు. …

Read More »

కార్మిక లోకం సంక్షేమమే సీఎం చంద్ర‌బాబు ల‌క్ష్యం

-మేడే శుభాకాంక్ష‌లు తెలిపిన ఎంపి కేశినేని శివ‌నాథ్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని కార్మికులు, కర్ష‌కులు, శ్రామికులు త‌మ శ్ర‌మ‌ను ధార‌పోస్తూ దేశ‌, రాష్ట్రాభివృద్ధిలో భాగ‌స్వాములుగా ప‌ని చేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కృషి చేస్తున్నారు. ఉత్పత్తి, సేవారంగాలను బలోపేతం చేసే దిశగా ఎన్డీయే కూట‌మి ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం. తిరిగి కార్మికుల, పేద‌ల‌ జీవితాల్లో వెలుగు నింపుతుంది. మేడే సంద‌ర్బంగా కార్మిక‌, శ్రామిక,క‌ర్ష‌క లోకానికి ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) …

Read More »

గోల్డ్ మెడ‌ల్ సాధించిన బి.శిరీష ను అభినందించిన ఎంపి కేశినేని శివ‌నాథ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఏప్రిల్ 25 నుంచి 27 వ‌ర‌కు నిర్వ‌హించిన 2వ ఏషియ‌న్ యోగాస‌న స్పోర్ట్స్ ఛాంపియ‌న్ షిప్ లో బంగారు ప‌త‌కం సాధించిన బి.శిరీష ను విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అభినందించారు. సీనియ‌ర్- ఏ విభాగంలో ఆర్టిస్టిక్ పెయిర్ విభాగంలో బంగారు ప‌తాకాన్ని సాధించిన శిరీష గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్లమెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో బుధ‌వారం ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)ను క‌ల‌వ‌టం జ‌రిగింది. ఈ …

Read More »

విద్య ఓ బ్రహ్మాస్త్రం, ప్రతీ ఒక్కరూ చదువుకోవాలి

-“కష్టపడితేనే జీవితంలో విజయం” -“విద్యార్థులు పుస్తక పఠనం అలవర్చుకోవాలి” -“సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి” -“ఎ ఎన్ యు తక్షశిల విద్యాకేంద్రం పాఠ్య ప్రణాళిక బాగుంది” -“విద్యార్థులు లక్ష్యసాధనకై క్రమ శిక్షణతో ముందుకు సాగాలి” -ఆరు దశాబ్దాల సివిల్ సర్వెంట్ జ్ఞాపకాలు “లైఫ్ ఆఫ్ కర్మయోగి” -భారతదేశ స్వాతంత్ర్య ముందు,తరువాత మూడు తరాల జీవిత సమగ్ర దృశ్యము“ కర్మయోగి” -ఎమ్ టి.కృష్ణబాబు,ఐ ఎ ఎస్. స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ,హెల్త్ మెడి కల్ &ఫ్యామిలీ వెల్ఫేర్ ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

ప్రధాని పర్యటన నేపధ్యంలో ఏర్పాట్లను పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రాజధాని అమరావతి పున:నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి భారత దేశ ప్రధాని నరేంద్ర మోడి మే 2 వ తేది అమరావతి రానున్న నేపధ్యంలో ప్రధాని పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ , గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ విశ్వనాధం , జీయంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించారు. ప్రధాన వేదిక , పబ్లిక్ , వీవీఐపీ , వీఐపీ గ్యాలరీల వద్ద ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు అందించారు. …

Read More »

పర్యాటక రంగం లో రాణించనున్న మెప్మా మహిళలు

తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు  ఆదేశాలమేరకు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ పర్యవేక్షణలో ఈరోజు మెప్మా మిషన్ డైరెక్టర్ N.తేజ్ భరత్, I.A.S  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధికి ఇస్తున్న ప్రాధన్యత దృష్ట్యా మెప్మా స్వయం సహాయక సంఘ సబ్యులు వారి కుటుంబ సభ్యులు పలురకాల జీవనోపాదులు ద్వారా పర్యాటక రంగంలో ఉపాధి కల్పనలకు చర్యలు చేపట్టారు. స్వయం సహాయక సంఘ సబ్యులు టూర్ గైడ్, …

Read More »