-పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మే నెల రెండో తేదీన రాజధాని నిర్మాణానికి భూమి ఇచ్చిన రైతులకు ప్రధాని చేతుల మీదుగా సన్మానం చేసే కార్యక్రమం అని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ సభ ఏర్పాట్లను అధికారులతో కలిసి ఈరోజు సాయంత్రం మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు… రెండో తారీకు మోడీ సభకు నాలుగు లక్షల నుండి ఆరు లక్షల వరకు ఐదు ఆరు జిల్లాల నుండి రావడానికి ప్రజలు …
Read More »Monthly Archives: April 2025
20th death anniversary of Kakani Rammohan Rao
Vijayawada, Neti Patrika Prajavartha : On the occasion of the 20th death anniversary of his father Kakani Ram Mohan Rao, his son Dr Tarun Kakani, founder and President of Kakani Aasaya Saadhana Samiti, paid rich tributes to him at Kakani Venkataratnam statue in Benz Circle. Floral tributes were paid to Ram Mohan Rao. He earlier served as Lions club president …
Read More »ఉచిత ఇసుకపై బహిరంగ చర్చకు సిద్ధమా?
-మాజీ ఎంపి నానికి. డూండీ రాకేష్ సవాల్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పారదర్శకంగా ఉచిత ఇసుక విధానం అమల్లో వుంటే ఇసుక దోపిడి జరుగుతోందంటూ అసత్య ఆరోపణలు చేస్తున్న విజయవాడ ఎంపి కేశినేని నాని గత ప్రభుత్వంలో లారీ ఇసుక రూ.లక్ష పెట్టి కొన్నారు. ఆ సమయంలో ఎందుకు ప్రశ్నించలేదు? దీనికి సమాధానం చెప్పే ధైర్యం కేశినేని నానికి ఉందా..? అంటూ ఆర్యవైశ్య వెల్పేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ ప్రశ్నించారు. దమ్ముంటే ఈ విషయాలపై కేశినేని నాని …
Read More »ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎక్స్సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ భద్రత ప్రతి పౌరుడు పై ఉందని, పహల్గామ్లో దాయాధులు చేసిన దాడులపై భారత దేశంలోని ప్రతి ఒక్కరు రక్త కన్నీరు పెడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ఎక్స్సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మోటూరి శంకర్రావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎక్స్సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున 26 జిల్లాలలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన దాడులలో మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ఎక్స్సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం పోరంకి సెంటర్ ఎన్టిఆర్ …
Read More »27న సత్యకాలమ్-2 పుస్తకావిష్కరణ
-ఆవిష్కరించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ రచించిన సామాజిక,రాజకీయ, ఆర్ధిక వ్యాసాల సంకలనం “సత్యకాలమ్ 2” పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈనెల 27న సాయంత్రం 5:00 గంటలకు విజయవాడ, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రోడ్డులోని ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతుంది. కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖా మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సత్యకాలమ్-2 పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. రాష్ట్ర పౌర …
Read More »బేడ (బుడ్గ) జంగం కులాన్ని ఎస్సీ గా కొనసాగించాలి…
-ఎపీ బేడ (బుడ్గ) జంగం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం నాగేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యాంగ బద్దంగా ఉన్న బేడ (బుడ్గ) జంగం కులాన్ని ఎస్సి జాబితాలో గతంలో లాగానే కొనసాగించాలని ఎపీ బేడ (బుడ్గ) జంగం క్రమ సంఖ్య-9 షెడ్యూల్ కులం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 1950వ సంవత్సరం నుంచి రాజ్యాంగ బద్దంగా ఎస్సి …
Read More »సమాచార హక్కు చట్టంపై అవగాహన ఉండాలి…
-ఆర్టీఐ చట్టాన్ని ప్రభుత్వం నీరుగారుస్తుంది -ప్రజా పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఆర్ కే డేవిడ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రజా పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఆర్ కే డేవిడ్ అన్నారు. ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో “సమాచార హక్కు చట్టం పై అవగాహన” రాష్ట్రస్థాయి రౌండ్ టేబుల్ సమావేశం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చట్ట …
Read More »ప్రతిభ కనబరిచిన క్రైస్తవ విద్యార్థులకు అవార్డులు మరియు క్యాష్ ప్రైస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జీసస్ బిలీవర్స్ అసోసియేషన్ కౌన్సిల్, చైర్మన్ ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి,గుంటూరు లోని చేబ్రోలు లో ఒక ప్రకటన చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయటం వలన, విద్యార్థులు పరీక్షలలో మంచి ప్రతిభ కనబరుస్తున్నారని, దానికి కారకులు మంత్రి నారా లోకేష్ అని ప్రశంసించారు, తాను ఒక క్రైస్తవ సమాజానికి మాత్రమే నాయకుడై నందున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాలు, డినామినేషన్లు కతీతంగా ప్రతిభ కనబరిచిన క్రైస్తవ సమాజానికి సంబంధించిన విద్యార్థులకు విలియం కేరి ఎడ్యుకేషన్ …
Read More »ముఖ్య సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన నెట్టెం రఘురామ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలోని పలు సమస్యలు, రాజకీయ పరిస్థితులపై తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో వెలగపూడి సచివాలయంలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొన్ని ముఖ్య సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జగ్గయ్యపేట-ముక్త్యాల వెళ్లే రహదారికి మధ్యలో వున్న పాలేటి బ్రిడ్జి గత సంత్సరం కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతింది, దాని స్థానంలో హైలెవెల్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరారు. ముక్త్యాల- మాదిపాడు మధ్యలో …
Read More »బ్రాహ్మణ సామాజికవర్గంపై ప్రభుత్వ దాష్టీకం
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణ సామాజికవర్గంపై దాష్టీకాలు అధికమయ్యాయని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. అటు అధికారుల నుంచి ఇటు అర్చక, పురోహితుల వరకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాగానే సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై కక్ష పూరితంగా వ్యవహరించడమే ఇందుకు నిదర్శనమన్నారు. కావాలనే రాజకీయ కక్ష సాధింపులతో కుట్రపూరితంగా అక్రమ కేసులో …
Read More »
Prajavartha Online Telugu News