-ఏ నిర్ణయం తీసుకున్నా ఏపీ ప్రభుత్వం, ప్రజలు మీ వెంటే.. -ప్రధాని నరేంద్రమోదీని కలిసి సంఘీభావం తెలిపిన సీఎం చంద్రబాబు -రాజధాని నిర్మాణం పనుల పున:ప్రారంభానికి ప్రధానికి ఆహ్వానం న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఉగ్రవాదంపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రభుత్వం అండగా నిలుస్తారని, ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పేలా కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీతో అన్నారు. పహల్గామ్లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి తనను తీవ్ర ఆవేదనకు …
Read More »Monthly Archives: April 2025
మీరొచ్చాక మా సమస్యలు తీరాయి
-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలిపిన పిఠాపురం ప్రజలు -ప్రజలతో మమేకమై వారి ఆకాంక్షలు, సమస్యలు తెలుసుకొన్న పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘మీరొచ్చాక మా సమస్యలు తీరాయి సర్.. ఇళ్ల పట్టాలు ఇప్పించి నాలుగు దశాబ్దాల మా కల నెరవేర్చారు.. మీకు చెప్పగానే మా కాలనీకి కుళాయి వచ్చింది. కాస్త ఎక్కువ సమయం నీరిస్తే మా నీటి కష్టాలు తీరినట్టే..’ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో ప్రజా స్పందన ఇది. పవన్ కళ్యాణ్ …
Read More »సంక్షేమం… అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయం
-కూటమి ప్రభుత్వం సమష్టిగా పని చేస్తుంది.. ప్రజలకు ఉపయోగపడుతుంది -అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడమే మా లక్ష్యం -పిఠాపురంలో 9 నెలల్లోనే రూ. 100 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టాం -పిఠాపురం ప్రజల రక్షణ మా బాధ్యత -శాంతిభద్రతల విషయంలో రాజీ పడేదే లేదు -పిఠాపురంలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం సమష్టిగా పని చేస్తుందని, ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా …
Read More »అక్రమార్కులైన ఆరుగురు ప్రభుత్వ వైద్యులపై చర్యలకు ఆదేశం
-తప్పుడు హాజరు, అక్రమ వైకల్య ధృవ పత్రాల జారీ, అవినీతి, విధుల పట్ల నిర్లక్ష్యానికి పాల్పడ్డారని ఆరోపణలు -అవకతవకలన్నీ గత ప్రభుత్వ హయాంలోనే -సమగ్ర విచారణకు ఆదేశించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బాధ్యాతాయుతమైన పదవుల్లో ఉంటూ దారితప్పి వ్యవహరించారన్న ఆరోపణలొచ్చిన ఆరుగురు ప్రభుత్వ వైద్యులపై సమగ్ర దర్యాప్తు జరిపి తగు క్రమశిక్షణా చర్యల్ని చేపట్టాలని వైద్య,ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారంనాడు ఆదేశించారు. విధులకు హాజరు కాకుండా వచ్చినట్లు హాజరు రిజిస్టర్లో సంతకం చేయడం, సంవత్సరం …
Read More »బీసీ యువత ఉన్నతే సీఎం చంద్రబాబు లక్ష్యం
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -సివిల్ సర్వీసెస్ శిక్షణా కేంద్రం ఆకస్మిక తనిఖీ -వంట గది, విశ్రాంతి గదుల పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి ఆదేశం -బోధనా సౌకర్యాల కల్పనపై అభ్యర్థుల సంతృప్తి -అత్యుత్తమ ఫలితాలు సాధించండి -అభ్యర్థులతో మంత్రి సవిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బీసీ యువత ఉన్నతే సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. కార్పొరేట్ కు ధీటుగా సివిల్ సర్వీసెస్ శిక్షణా కేంద్రలో బోధనా సదుపాయలు కల్పించామన్నారు. విజయవాడలోని …
Read More »పహల్గాం హంతకులను గుర్తించి కాల్చి పారేయాలి
-పాకిస్తాన్ దుశ్చర్యను ప్రతి భారతీయుడు ఖండించాలి -కులం, మతం పేరు చెప్పి చంపడం నీచాతి నీచం -ఉగ్ర దాడిపై తీవ్రంగా స్పందించిన మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కశ్మీర్ లోని పహల్గాం లో దారుణ మారణకాండ సృష్టించిన ఉగ్రదాడిపై రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తీవ్రంగా స్పందించారు. పహల్గాం లో అమాయకుల ప్రాణాల ను బలిగొన్న ఉగ్రవాదులను గుర్తించి కాల్చి పారేయాలని అన్నారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడారు. …
Read More »రేపు ‘మత్స్యకారుల సేవలో’ పథకం ప్రారంభం
-శ్రీకాకుళం జిల్లాలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు -సముద్రంలో వేట విరామ సమయంలో ఆర్ధిక సాయం -ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.20,000 అందజేత -1,29,178 కుటుంబాలకు రూ. 258 కోట్ల లబ్ది -మరో ఎన్నికల హామీని నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సంక్షేమ పాలన సూపర్ స్పీడ్లో దూసుకుపోతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే ఎన్నికల హామీలు ఒకొక్కటి నెరవేరుస్తూ ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుంటోంది. పింఛన్ల పెంపు నుంచి అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించడం …
Read More »మైనారిటీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత
-ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం -మైనారిటీల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన గత ప్రభుత్వం -రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ -ఓబిఎంఎంఎస్ వెబ్ సైట్ ను ప్రారంభించిన మంత్రి, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమానికి, ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలోని మూడవ బ్లాక్ సమావేశపు భవనంలో రాష్ట్ర …
Read More »కృత్రిమ మేథ నేతృత్వంలోని పాలనకు రాష్ట్రంలో సన్నాహాలు
-మే 12 నుండి 20 విభాగాలలో రెండు-దశల AI ఛాంపియన్ కార్యక్రమం ప్రారంభం -AI ఛాంపియన్లను గుర్తించడానికి 20 విభాగాలు; మే 12 నుండి రెండు దశల్లో శిక్షణ ప్రారంభం -WGDT నుండి నిపుణుల మార్గదర్శకత్వంతో 300 మందికి పైగా అధికారులు ఇంటెన్సివ్, ఆచరణాత్మక శిక్షణలో నిమగ్నం -స్కేలబుల్ గవర్నెన్స్ సొల్యూషన్స్ కోసం 100–150 AI ప్రాజెక్టులను PoCలుగా అభివృద్ధి చేయనున్నారు -RTGS AI-ఆధారిత ఫిర్యాదుల పరిష్కార చాట్బాట్ మరియు రాష్ట్రవ్యాప్త బ్లాక్చెయిన్ సర్టిఫికేషన్ను అమలు -జాతీయ AI గవర్నెన్స్ మోడల్ గా రాష్ట్రాన్ని …
Read More »జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులపై మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్ష
-భూసేకరణ, అటవీ క్లియరెన్స్ వంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుని, నిర్ణీత కాల వ్యవధిలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని మంత్రి ఆదేశం -3 నెలల్లో జాతీయ రహదారుల పెండింగ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని అధికారులకు ఆదేశం -డిసెంబర్ 2026 నాటికి జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న మంత్రి.. -గ్రీన్ ఫీల్డ్ పోర్టులతో జాతీయ రహదారులు, రైల్వే అనుసంధానంపై మంత్రి సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు …
Read More »
Prajavartha Online Telugu News