గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఆహారం అందేలా అక్షయ పాత్ర సిబ్బంది చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. సోమవారం అమరావతి రోడ్ లోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి ఆహారం తీసుకుంటున్నవారితో కలిసి టిఫిన్ చేస్తూ మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లలో రూ.5కే నాణ్యమైన ఆహారం అందడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రతి రోజు క్యాంటీన్లకు వచ్చే …
Read More »Monthly Archives: April 2025
కార్మికులు పిన్ పాయింట్ ప్రోగ్రాం మేరకు ఇళ్ల నుండి నూరు శాతం చెత్త సేకరణ చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య కార్మికులు పిన్ పాయింట్ ప్రోగ్రాం మేరకు ఇళ్ల నుండి నూరు శాతం చెత్త సేకరణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. సోమవారం కమిషనర్ గోరంట్ల, అమరావతి రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యల పై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజారోగ్య విభాగ కార్మికులు తమకు కేటాయించిన ఇళ్ల నుండి నూరు …
Read More »అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మే 2న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి పర్యటనకు సంబంధించి విధులు కేటాయించబడిన నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలియచేశారు. సోమవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా విధులు కేటాయించబడిన అధికారులకు మరియు సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా సభా ప్రాంగణంలో ప్రధాన వేదిక, వివిఐపి వేదిక మరియు …
Read More »కార్మికులకు అందాల్సిన పరిహారాలు వెంటనే అందించడానికి ప్రత్యేక చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కార్మికుల కుటుంబాలకు గుంటూరు నగర పాలక సంస్థ అండగా ఉంటుందని, కార్మికులకు అందాల్సిన పరిహారాలు వెంటనే అందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. ఇటీవల మరణించిన ఇంజినీరింగ్ విభాగ ఔట్సొర్సింగ్ కార్మికులు నాగిపోగు నాగరాజు కుటుంబ సభ్యులు కుమారికి ఎక్స్ గ్రేషియా, మట్టి ఖర్చుల చెక్ ను వారి కుటుంబ సభ్యులకు సోమవారం కమిషనర్ చాంబర్ లో కమిషనర్ అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో మరణించిన …
Read More »గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ గా కోవెలమూడి రవీంద్ర
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ 7వ మేయర్ గా టిడిపి నుండి కోవెలమూడి రవీంద్ర (34ఓట్లు) ఎన్నికయ్యారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం ప్రిసైడింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్, ఏ.భార్గవ తేజ ఆధ్వర్యంలో గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు మేయర్ ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల ప్రత్యేక సమావేశంకు ఎక్స్ అఫీషియో సభ్యులు కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎంఎల్సీలు చంద్రగిరి ఏసురత్నం, లేళ్ళ …
Read More »ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 285 అర్జీలు
-ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి జి ఆర్ ఎస్ ) ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువు లోపు పరిష్కారం చూపాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, (పి జి ఆర్ ఎస్ ) కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. …
Read More »వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి ఎంపీ కేశినేని చిన్నికి లేదు
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైన ఎంపీ కేశినేని చిన్ని వ్యాఖ్యలు అర్ధరహితమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 11 నెలల కాలంలో దాదాపు రూ. లక్షన్నర కోట్ల అప్పులు చేసి ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసిన పాపాన పోలేదన్నారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ అన్నింటిలోనూ దోపిడీ పెరిగిపోయిందన్నారు. అదే వైసీపీ ప్రభుత్వం …
Read More »ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపుచే పంటల ధ్వంసం… రైతు దుర్మరణంపై ఉప ముఖ్యమంత్రి సమీక్ష
-పవన్ కల్యాణ్ ఆదేశాలతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపుల మూలంగా పంటలు ధ్వంసం కావడం, కొందరు రైతులు దుర్మరణం పాలవుతున్న ఘటనలు చోటు చేసుకొంటున్న క్రమంలో అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇటీవలే తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లులో ఒక కౌలు రైతు ఏనుగుల దాడిలో చనిపోవడం, తాజాగా పాకాల మండలం గానుగపెంటలో పంటలు …
Read More »రక్షణ మరియు క్షిపణి పరికరాల తయారీలో అగ్రగామిగా నిలవనున్న ఆంధ్రప్రదేశ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమగ్ర విధానం, వ్యూహాత్మక చర్యల ద్వారా విమానయాన మరియు రక్షణ తయారీకి ఒక ప్రధాన కేంద్రంగా మారాలనే దృడ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చురుకుగా పనిచేస్తుందన్న పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శి, N.యువరాజ్. రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో రక్షణ, క్షిపణి విధానం, పారిశ్రామిక క్లస్టర్ల రూపకల్పన కోసం పారిశ్రామిక భాగస్వాములతో సోమవారం విజయవాడలోని ఒక ప్రముఖ హోటల్ లో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 2025-2029 …
Read More »అమరావతిని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
-అమరావతె రాష్ట్ర రాజధాని-రైతులను మోసం చేసిన గత ప్రభుత్వం- -బేతపూడి రచ్చబండలో మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి గ్రామంలో రామాలయం సెంటర్ వద్ద రవి చెట్టు కింద జనసేన పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ మరియు మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షత వహించారు. రచ్చబండలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, “జనసేన పార్టీ ఇప్పుడు ప్రశ్నించే పార్టీగా మాత్రమే కాకుండా సమస్యలను …
Read More »
Prajavartha Online Telugu News