Breaking News

Monthly Archives: April 2025

ప్రధాన మంత్రి కార్యక్రమానికి సంబంధించి పనులన్ని దాదాపు పూర్తి అయ్యాయి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రధాన మంత్రి  నరేంద్ర మోడి మే 2వ తేదీన అమరావతి రాజధాని నిర్మాణ పనులను పునః ప్రారంభించేందుకు అమరావతి రానున్న నేపధ్యంలో అక్కడి ఏర్పాట్లను మంగళవారం సాయంత్రం రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత , జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ , జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ , సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ పరిశీలించారు. ప్రధాన మంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బందోబస్తు వివరాలను …

Read More »

అధికారులు, కార్పోరేటర్లు, కూటమి నాయకులతో సమన్వయ సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని ప్రాంతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్మాణ పనులు పున:ప్రారంభించే కార్యక్రమానికి జిల్లా నుంచి తరలివచ్చే ప్రజానికానికి ఇబ్బంది లేకుండా అవసరమైన ఏర్పాట్లు ప్రణాళిక బద్దంగా చేపట్టడం జరిగిందని రాష్ట్ర రోడ్డు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్ధనరెడ్డి తెలిపారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాలులో రాష్ట్ర రోడ్డు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్ధనరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనరు పులి శ్రీనివాసులు, నగరపాలక సంస్థ …

Read More »

ప్రధాని పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు….

-జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని పర్యటనకు పటిష్ట ప్రణాళికతో పకడ్భందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు. మే 2వ తేదీ అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్న నేపథ్యంలో చేపట్టవలసిన ఏర్పాట్లపై మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, …

Read More »

మొగల్ రాజ్ పురం 6వ డివిజన్ ఫాతిమా దేవాలయం 10 వ వార్షికోత్సవం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : మొఘల్ రాజ్ పురంలోని ఫాతిమా మాత దేవాలయ పదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రీస్తురాజుపురం విచారణ గురువులు మొలుగుమాటి ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమానికి విజయవాడ మేత్రాసన పీఠాధిపతి తెలగతోటి జోసఫ్ రాజారావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులు స్వాగత నృత్యాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం దివ్యబలిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు ఫాతిమా మాత దేవాలయ పదవ వార్షికోత్సవం సందర్భంగా విశ్వాసులందరికీ తన …

Read More »

మాజీ ప్రభుత్వ విప్ కాగిత వెంకట్రావు 4వ వర్ధంతి కార్యక్రమం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు మాజీ శాసనసభ్యులు,మాజీ ప్రభుత్వ విప్ కాగిత వెంకట్రావు 4వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా కాగిత వెంకట్రావు  చిత్రపటానికి రాష్ట్ర పార్టీ కార్యదర్శులు గన్నె ప్రసాద్, కొత్త నాగేంద్ర కుమార్(నాగబాబు) పూలమాలవేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు. గన్నె ప్రసాద్, కొత్త నాగేంద్ర కుమార్(నాగబాబు) మాట్లాడుతూ కాగిత వెంకట్రావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక కార్యకర్తగా,బడుగు బలహీన వర్గానికి చెందిన సాధారణ దిగువ తరగతి కుటుంబం నుండి వచ్చారని,1985 లో శాసనసభ్యునిగా గెలవడం …

Read More »

నందమూరి బాలకృష్ణకి పద్మ భూషణ్ అవార్డు

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు గ్రహీతలకు పద్మ పుర‌స్కారాలు ప్రదానం చేశారు. ఈ వేడుకలో ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. తెలుగు సినీ పరిశ్రమ నుండి హీరో నందమూరి బాలకృష్ణకి కేంద్రం పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. కళారంగంలో, …

Read More »

ప్రధాని మోదీ అమరావతి పర్యటన విజయవంతం చేద్దాం

-రాజధాని పున:నిర్మాణ పనులతో అభివృద్ధికి మళ్లీ ఊపిరి -సభకు తరలి వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకూడదు -అమరావతి అందరిది… రాష్ట్రానికి ఆత్మవంటిది -త్వరలోనే 42 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్కులు -ఎన్డీఏ నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభానికి మే 2న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి ఘన స్వాగతం పలకడంతో పాటు సభను విజయవంతం చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అమరావతి రాజధాని తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. …

Read More »

దేశ భవిష్యత్ యువత చేతిలోనే

-యువతకు అవకాశాలు కల్పిస్తాం… అందిపుచ్చుకోండి -ఉద్యోగంతోనే సంతృప్తి చెందొద్దు, సంస్థలను స్థాపించే స్థాయికి ఎదగండి -2న ప్రధాని చేతుల మీదుగా రాజధాని పనుల పున:ప్రారంభం -ఇక అమరావతి అన్‌స్టాపబుల్ -సీఎం నారా చంద్రబాబు నాయుడు -విట్ వర్సిటీలో ‘వి లాంచ్‌పాడ్ 2025 – స్టార్టప్ ఎక్స్ పో’లో పాల్గొన్న సీఎం -క్యాంపస్‌లో పలు భవనాల ప్రారంభం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశ భవిష్యత్ యువత చేతిలోనే ఉందని, ప్రభుత్వం కల్పించే అవకాశాలను వారు అందిపుచ్చుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. …

Read More »

రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమానికి రైతులకు ఆహ్వానం

-రైతుల రిటర్న్‌బుల్ ప్లాట్లకు బ్యాంకుల ద్వారా రుణాలు -గ్రామకంఠం పరిధిలో పట్టాలేని వారికి పట్టాలు మంజూరు -అంతర్జాతీయ ఎయిర్ పోర్టుతో భూముల విలువ పెరుగుతుంది -త్యాగాలు చేసిన రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఏ కార్యక్రమమూ ఉండదు -అమరావతి రైతులతో సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి పనుల పున:ప్రారంభ కార్యక్రమానికి రావాలంటూ రాజధాని రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. మే 2వ తేదీ రాష్ట్ర చరిత్రలో కీలక మలుపుకాబోతుందని…రాజధాని నిర్మాణం రాష్ట్ర అభివృద్ధిలో కీలక అడుగు అవుతుందని …

Read More »

ప్రజా రాజధానికి మళ్లీ ఊపిరి పోద్దాం

-అమరావతి లేకపోతే మనకు అడ్రస్ లేదు -వైసీపీ నాయకులు ప్రణాళికబద్ధంగా అమరావతిని నాశనం చేశారు -10వేల మంది కార్మికుల పొట్ట కొట్టారు -జగన్ చేసిన వినాశనం గురించి తెలిసే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండోసారి రాజధాని శంకుస్థాపనకు వస్తున్నారు -ప్రధాని పర్యటన విజయవంతం చేద్దాం -మంగళగిరి నియోజకవర్గం బేతపూడి గ్రామంలో నర్వ్ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి మే …

Read More »