విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణాది రాష్ట్రాలకు విజ్ఞాన యాత్రకు బయలుదేరిన విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేటర్ల బృందం, కేరళ రాజధాని తిరువనంతపురం లోని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లను, మంగళవారం సందర్శించారు. తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పీ.కే రాజు, విజయవాడ నగర డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజ రెడ్డి, టూర్ కోఆర్డినేటర్ మరియు ఫ్లోర్కా లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తిరువనంతపురం డిప్యూటీ మేయర్ పి.కె రాజు మాట్లాడుతూ తిరువనంతపురంలో 100 డివిజన్లు, …
Read More »Monthly Archives: April 2025
పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదు
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా రామవరప్పాడు రింగ్, బెంజ్ సర్కిల్, నోవోటల్, కృష్ణలంక హైవే, విద్యాధరపురం ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుధ్య నిర్వహణ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని ఎప్పటికప్పుడు వ్యర్ధాలను తీసివేయాలని నగరాన్ని సుందరంగా, పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ …
Read More »వియత్నాం 50వ వార్షికోత్సవ వేడుకలకు సిపిఐ రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వియత్నాం కమ్యూనిస్టు పార్టీ ఆహ్వానం మేరకు ఈ నెల 30వ తేదీన జరుగనున్న వియత్నాం పునరేకీకరణ దినోత్సవ 50వ వార్షికోత్సవ వేడుకలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వియత్నాం తరలివెళ్లారు. రామకృష్ణ మంగళవారం వియత్నాం రాజధాని హోచిమిన్ సిటీకి చేరుకున్నారు. మంగళవారం వియత్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శితో రామకృష్ణ సమావేశం కానున్నారు. ఏప్రిల్ 30న జరగనున్న వియత్నాం పునరేకీకరణ దినోత్సవ 50వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ వేడుకలకు ప్రపంచ శాంతి సంఘం అధ్యక్షుడు పల్లబ్ …
Read More »బాల్యవివాహాల నివారణ బాధ్యత తీసుకున్న మత పెద్దలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ, బాల్యవివాహాల నివారణకు కృషి చేస్తున్న సంస్థలు. బాల్య వివాహాలను నిరోధించేందుకు మత పెద్దలకు అవగాహన కల్పిస్తున్న “వాసవ్య మహిళా మండలి” NGO, ఆ సంస్థ డైరెక్టర్ Dr. B. కీర్తి, మత పెద్దల సహకారం, మద్దతు పుష్కలంగా ఉందని, ఈ అక్షయ తృతీయ సందర్బంగా మన NTR జిల్లాలో ఒక్క బాల్యవివాహం కూడా జరగదని Dr. B. కీర్తి అన్నారు. దేశంలో అతిపెద్ద పౌర సమాజ సంస్థల నెట్వర్క్ అయిన జస్ట్ …
Read More »“మీ డబ్బును గౌరవించండి, మీ డబ్బు కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది”
-స్కిల్ టు సక్సెస్ – వాసవ్య మహిళ మండలి, ద్వారా మహిళా అభివృద్ధి శిక్షణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాసవ్య మహిళ మండలి (VMM), AMMA ప్రాజెక్టు ఆధ్వర్యంలో విజయానికి నైపుణ్యం (SKILL TO SUCCESS )అనే వ్యాపార అభివృద్ధి శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం విజయవాడలోని వాసవ్య మహిళ మండలి కార్యాలయంలో నిర్వహించింది. ఈ కార్యక్రమం, వ్యాపార నైపుణ్యాలు మరియు అవగాహనను అందించడం ద్వారా ఆశావహ మహిళా పారిశ్రామికవేత్తలను సాధికారత దిశగా నడిపించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వాసవ్య …
Read More »క్రొత్త గవర్నమెంటు జనరల్ హాస్పటల్ లో టి.బి పేషంట్లకి పోషకాహారం అందజేత…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొత్త గవర్నమెంట్ జనరల్ హాస్పటల్ విజయవాడ లో మంగళవారం ప్రధానమంత్రి టి.బి ముక్త్ భారత్ అభయాన్ కార్యక్రమంలో భాగంగా T.B Nodal officer Dr Aruna ఆధ్వర్యంలో శ్రీ సత్య సాయి సేవ సమితి ట్రస్ట్ వారు 50 మంది టి.బి పేషెంట్లకి న్యూట్రీషియన్ పౌడర్ స్పాన్సర్ చేయటం జరిగింది. సత్య సాయి ట్రస్ట్ సెక్రెటరీ సీతారామపురం బ్రాంచ్ నరసింహ రావు మాట్లాడుతూ మన భారత రాష్ట్రపతి పిలుపుమేరకు మేము క్షయ వ్యాధి నిర్మూలన కొరకు దోహదపడటానికి …
Read More »ఇన్నర్ రింగ్ రోడ్ పెండింగ్ పనులను వేగంగా చేపట్టి అందుబాటులోకి తీసుకురావడానికి కృషి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఇన్నర్ రింగ్ రోడ్ పెండింగ్ పనులను వేగంగా చేపట్టి అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని, ప్రజలు కూడా పనుల పురోగతికి సహకరించి ముందుకు వస్తున్నారని ప్రత్తిపాడు శాసనసభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు అన్నారు. మంగళవారం ఇన్నర్ రింగ్ రోడ్ 2,3 ఫేజ్ ల కనెక్టివిటి ప్రాంతమైన స్వర్ణభారతి నగర్ ప్రాంతంలో ఆక్రమణలు, బి.ఫారాల వారికి నిర్మాణ నష్ట పరిహార చెక్ లను అందించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ 12 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ లో …
Read More »అన్నక్యాంటీన్లలో అందించే ఆహారం నాణ్యతతో కూడి రుచిగా ఉంటుంది…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లలో అందించే ఆహారం నాణ్యతతో కూడి రుచిగా ఉంటుందని ఆహారం తీసుకునే పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. మంగళవారం అమరావతి రోడ్ లోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లలో అందించే ఆహారం రుచిగా ఉంటుందని, పేదలకు రూ.5కే నాణ్యమైన ఆహారం అందడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. రోజువారీ …
Read More »5 శాతం రాయితీతో ముందస్తు పన్ను రూ.61.97 లక్షల పన్ను చెల్లించిన లలితా హాస్పిటల్స్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2025-26) సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించి పన్నుపై 5 శాతం, బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ పొందేందుకు బుధవారం ఒక్కరోజే గడువు ఉందని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. మంగళవారం లలిత హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ రాఘవ శర్మ ముందస్తు పన్నురూ.61.97 లక్షలు చెల్లిస్తూ రెవెన్యూ అధికారి సాదిక్ పాష, ఇన్స్పెక్టర్ కాశయ్యలకు చెక్ అందించారు. ఈ సందర్భంగా …
Read More »అధికారులందరు పటిష్ట ప్రణాళికతో బాధ్యతగా విధులు నిర్వహించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తుళ్ళూరు మండలం వెలగపూడి లోని రాష్ట్ర సచివాలయం సమీపంలో మే 2వ తేదీన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అమరావతి రాజధాని నిర్మాణ పనులను పునః ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొననున్నందున విధులు కేటాయించిన అధికారులందరు పటిష్ట ప్రణాళికతో బాధ్యతగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ ఆదేశించారు. మంగళవారం రాత్రి కలక్టరేట్ లోని డిఆర్సి సమావేశ మందిరంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పర్యటనకు సంబంధించి విధులు కేటాయించిన అధికారులతో జిల్లా కలెక్టర్ …
Read More »
Prajavartha Online Telugu News