-మెగా డీఎస్సీలో 421 ప్రభుత్వ పాఠశాల ఉద్యోగాలు క్రీడా కోటా కింద భర్తీ. -రాత పరీక్ష లేకుండా సీనియర్ క్రీడా విభాగం మెరిట్ ఆధారంగా ఎంపిక -స్పోర్ట్స్ కోటా కింద అర్హులైన అభ్యర్థులు మే 2 నుండి 31వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి -క్రీడా శక్తిని సమాజాభివృద్ధికి వినియోగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం -మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రవాణా, యువజన, క్రీడాశాఖామాత్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడల ద్వారా యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదుగుతారు. ఇది …
Read More »Monthly Archives: April 2025
ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ ఛైర్మన్ గా షేక్ హసన్ బాషా ఏకగ్రీవ ఎన్నిక
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో చక్కటి హజ్ హౌస్ నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ ఛైర్మన్ షేక్. హసన్ బాషా అన్నారు. ఏపీ హజ్ కమిటి మొదటి సమావేశం, ఛైర్మన్ ఎన్నిక విజయవాడలోని హజ్ కమిటీ సమావేశ మందిరంలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా హజ్ కమిటీ నూతన ఛైర్మన్ గా ఎన్నికైన షేక్. హసన్ బాషా మాట్లాడుతూ మన రాష్ట్రం హజ్ కమిటీ లేదని, హజ్ హౌస్ లేదని, మా కమిటీ ఆధ్వర్యంలో హజ్ యాత్రికులకు సేవా భావంతో అత్యుత్తమ …
Read More »మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడు వివాహ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడు నిహార్ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాదు నుండి హెలికాప్టర్లో బయలుదేరి కృష్ణాజిల్లా పెనమలూరు మండలం గంగూరు గ్రామంలోనీ దనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన హెలిపాడ్ కు చేరుకోగా హెలిపాడ్ వద్ద తెలంగాణ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు, రాష్ట్ర రహదారులు భవనాలు మౌలిక సదుపాయాలు …
Read More »ఐక్వతతో ముందుకు సాగుదాం… స్త్రీల సంక్షేమం కొరకు పాటుపడదాం… : ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : రక్షించండి! రక్షించండి!! ప్రజా స్వామ్యాన్ని రక్షించండి!. బ్రతుకుదాం! బ్రతికిద్దాం!! బ్రతికించడం కోసం బ్రతుకుదాం! బ్రతికితే దేశం కోసం చస్తే దేశం కోసం అనే నినాదంతో నంది వెలుగు తెనాలి ప్రధాన రహదారి మార్గంలో గల ఆటోనగర్ లోని ఉమా సిల్వర్ వర్క్ షాపునుందు గాంధీ దేశం ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్ సత్యాగ్రహా రిలే నిరసన దీక్ష చేశారు. బుధవారం ఆమేరకు ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ 77 ఏళ్ళ స్వతంత్ర్య భారత …
Read More »మే 3న కె ఎల్ యూనివర్సిటీ క్యాంపస్ ప్లేసెమెంట్ సక్సెస్ మీట్
-6 వేల మంది విద్యార్థులకు కంపెనీ ఆఫర్స్ -4 వేల 7వందల మందికి ప్లేసెమెంట్స్ -75 లక్షల రూపాయల ప్యాకేజీ దక్కించుకున్న కె ఎల్ విద్యార్థి -సక్సెస్ మీట్ కార్యక్రమానికి అతిధులుగా మైక్రో సాఫ్ట్, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ కంపెనీ ప్రతినిధులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్యాంపస్ ప్లేసెమెంట్స్ లో కె ఎల్ iయూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్ విద్యార్థులు అత్యుత్తమ వార్షిక ప్యాకేజీలతో ప్లేసెమెంట్స్ సాధించారని యూనివర్సిటీ ఉప కులపతి డాక్టర్ సారధివర్మ తెలిపారు. విజయవాడలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో …
Read More »వీలైనంత త్వరగా చేనేత సహకార ఎన్నికల కార్యాచరణ
-రాష్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవితతో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా భేటీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత సహకార సంఘాల ఎన్నికలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత సూచించారు. చేనేత జౌళి శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన ఆర్పీ సోసిడియా అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితను మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు. ఈ సందర్భంగా చేనేతల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. మంత్రి సవిత …
Read More »రాష్ట్ర సమాచార కేంద్రం ఏ డి సుభాషిణి పదవీ విరమణ వేడుకలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 1989 లో సమాచార శాఖలో జాయిన్ అయి సుమారు 36 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి సహాయ సంచాలకులు గా కొత్తూరు సుభాషిణి బుధవారం పదవీ విరమణ చెయ్యడం జరిగింది. సమాచార శాఖలో వివిధ పదవుల్లో పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా యం. లక్ష్మణా చార్యులు రాష్ట్ర సమాచార కేంద్రం ఇంచార్జీ సహాయ సంచాలకులు గా పదవీ బాధ్యతల్ని స్వీకరించడం జరిగింది. పదవీ విరమణ చేసే సమయంలో తమ కుటుంబ సభ్యుల …
Read More »స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారికి మరియు ఎన్జీవోలకు ఓరియంటేషన్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బాలికలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలు అనే అంశంపై ఈరోజు జిల్లా విద్యశాఖ వారికి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారికి మరియు ఎన్జీవోలకు ఓరియంటేషన్ (పునాచ్చారణ) కార్యక్రమాన్ని రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ వారు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుండి ట్రైనింగ్ పొందిన సైకాలజిస్ట్ దుర్గాప్రసాద్ హాజరయ్యి పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులు వాటిని ఏ విధంగా అరికట్టాలి అనే అంశం మీద తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. …
Read More »స్వచ్చంద సంస్థలతో నెలసరి సమన్వయ సమావేశము
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమములో భాగంగా బుధవారం జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆద్వర్యంలో స్థానిక ఏ ఆర్ టి కేంద్రము, జి.జి.హెచ్, రాజమండ్రి నందు ఏ ఆర్ టి సిబ్బంది మరియు స్వచ్చంద సంస్థలతో నెలసరి సమన్వయ సమావేశము నిర్వచించడము జరిగినది. ఈ సమావేశములో జిల్లా లెప్రసి, ఎయిడ్స్ మరియు టి. బి అధికారి డా. ఎన్. వసుంధర పాల్గొని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా డా. ఎన్. వసుందర, జిల్లా లెప్రసి, …
Read More »రాష్ట్ర సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎమ్ ఎమ్ నాయక్ గోదావరి జిల్లా పర్యటన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎమ్ ఎమ్ నాయక్ బుధవారం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తదితరులు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వివిధ సాంఘిక, గిరిజన సంక్షేమ వసతి గృహ లలో చేపడుతున్న వివిధ పనులను పరిశీలించడం జరిగింది. …
Read More »
Prajavartha Online Telugu News