-రాష్ట్ర ఎమ్.ఎస్.ఎం.ఈ., సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల (MSMEs) ను అభివృద్ధి పర్చాలనే లక్ష్యంతో రూ.200 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన “ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (AP-CDP)” కు గురువారం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఆమోదం లబించినట్లు రాష్ట్ర ఎమ్.ఎస్.ఎం.ఈ., సెర్ప్, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రాబోయే ఐదు సంవత్సరాల్లో రాష్ట్రవ్యాప్తంగా 45 …
Read More »Monthly Archives: January 2026
ప్రజలను పీడించే పాలనను (పిపిపి) అంతమొందించాలి… : రిపబ్లికన్ పార్టీ ఇండియా (బి.ఎ)
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేక నిరాహార దీక్షల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (బిఎ), కాంగ్రెస్ పార్టీ, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర అధ్యక్షులు జి విజయ్ కుమార్ రిటైర్డ్ ఐఏఎస్, సిపిఐ, సిపిఎం, (వైఎస్ఆర్సీపీ)తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రజాసంఘాలు, సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (బి.ఎ) రాష్ట్ర అధ్యక్షులు …
Read More »విజయవాడలోని ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం
-కూటమి ప్రభుత్వంలో శరవేగంగా అభివృద్థి పనులు -ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడి -తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్థి పనులకు శంకుస్థాపన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రేటర్ విజయవాడగా రూపాంతరం చెందనున్న విజయవాడ నగరంలోని రోడ్లు, డ్రైయిన్లు, డ్రైనేజీ సమస్యలకు తమ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తుందని పార్లమెంట్ సభ్యులు, కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో వివిధ అభివృద్థి పనులకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ …
Read More »గుణదలలో రెండు ఆర్.వో.బిలకు త్వరలో శంకుస్థాపన : ఎంపీ కేశినేని శివనాథ్
-క్రెడాయ్ ఎక్స్ పో ను ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని -ఎమ్మెల్యేలు ప్రభుత్వ విప్ బొండా ఉమాహహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్ హాజరు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రియల్ ఎస్టేట్ రంగం బాగుంటేనే రాష్ట్రాభివృద్ది శరవేగంగా జరుగుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. బందర్ రోడ్డులోని ఎ కన్వేన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన 11వ క్రెడాయ్ ప్రాపర్టీ షోను శుక్రవారం ఎమ్మెల్యేలు ప్రభుత్వ విప్ బొండా ఉమాహహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్ లతో కలిసి ఎంపీ …
Read More »రెండో రోజు ఆవకాయ్… సినిమా, సంస్కృతి, సాహిత్యాల అమరావతోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆవకాయ్… సినిమా, సంస్కృతి, సాహిత్యాల అమరావతోత్సవం రెండో రోజు సాయంత్రం పున్నమిఘాట్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు ప్రేక్షకులకు కొత్త మధురానుభూతులను అందించాయి. దుర్గమ్మ చల్లని నీడలో కృష్ణమ్మ చెంత సాంస్కృతిక సౌరభాల సంగమం సరికొత్త మాధుర్యానికి చేరువ చేసింది. కర్ణాటక, ఆధ్యాత్మిక సంగీత విభావరి మన సంప్రదాయ సాంస్కృతిక విశిష్టతను గుర్తుచేసింది. వనశ్రీరావు.. కూచిపూడి నృత్యం.. రస ఐక్యం ప్రేక్షకుల మదిలో పదిలమైన ముద్ర వేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కలలకు కదలిక ఇచ్చే కళ సినిమాకు …
Read More »భవానీ ద్వీపంలో సంప్రదాయ కళా వైభవం
– రెండో రోజు ఘనంగా ఆవకాయ్.. సినిమా, సంస్కృతి, సాహిత్యాల అమరావతోత్సవం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆవకాయ్.. సినిమా, సంస్కృతి, సాహిత్యాల అమరావతోత్సవం రెండో రోజు భవానీ ద్వీపంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు నగర ప్రజలు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయ కళలకు వేదికగా నిలిచిన ఈ కార్యక్రమాలు సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించాయి. ఈ సందర్భంగా నిర్వహించిన మార్షల్ ఆర్ట్స్ శిక్షణ శిబిరం ప్రేక్షకులను ఉత్సాహపరిచింది. యువత ప్రదర్శించిన నైపుణ్యం అందరినీ ఆకర్షించింది. అలాగే, ప్రసిద్ధ నగాడా వాయిద్య కళాకారుల ప్రదర్శన …
Read More »తెలుగు వారి సంస్కృతీ, సాంప్రదాయానికి ప్రతీక కొండపల్లి బొమ్మలు
-ప్రపంచానికి తెలుగువారిచ్చిన విలువైన బహుమతి కొండపల్లి బొమ్మలు -యూరోపియన్ యూనియన్ అంబాసిడర్ హెర్వే డెల్ఫిన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాచీన చరిత్ర, సహజసిద్ధమైన రంగులు, పర్యావరణహితమైన తయారీ విధానం అంతర్జాతీయ స్థాయిలో కొండపల్లి హస్తకళల పేరు ప్రఖ్యాతలకు ముఖ్య కారణమని యూరోపియన్ అంబాసిడర్ హెర్వే డెల్ఫిన్ తెలిపారు. తెలుగువారి కళా వైభవానికి నిలువుటద్దం, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొండపల్లి హస్తకళలను శుక్రవారం కొండపల్లిలోని ఏపీ టూరిజం శాఖ నిర్వహిస్తున్న కొండపల్లి ఎక్స్పీరియన్స్ సెంటర్ ను యూరోపియన్ యూనియన్ అంబాసిడర్ హెర్వే డెల్ఫిన్, …
Read More »అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం…
– పారదర్శక పాలనలో ఉద్యోగుల పాత్ర కీలకం – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు పారదర్శకమైన సేవలందించడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని.. అంకితభావంతో సేవలందిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ఏపీ ఎన్జీజీవో ఎన్టీఆర్ జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను శుక్రవారం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.. కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్నందు …
Read More »జనవరి 11వ తేదీన కమ్మవారి సంక్రాంతి సంబరాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 11వ తేదీ విజయవాడ సమీపంలో పోరంకి నిడమానూరు రోడ్డులో మురళీ రిసార్ట్, శ్రీ ముత్తవరపు వెంకటేశ్వరరావుగారి ప్రాంగణంలో కమ్మవారి సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా కమ్మవారి సేవా సమితి కార్యవర్గం, కమ్మవారి సంక్రాంతి సంబరాలు ఆర్గనైజింగ్ కమిటీ వారు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో విశిష్ఠ అతిథిగా రాజ్యసభ సభ్యురాలు,మాజీ కేంద్ర మంత్రి గారపాటి రేణుకా చౌదరి, ముఖ్య అతిథులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, ప్రపంచ చదరంగ విజేత …
Read More »O&M విద్యుత్ ఉద్యోగుల సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : O&M విద్యుత్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీనగర్లోని విజయవాడ ప్రెస్ క్లబ్లో డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, ఏపీసీపీడీసీఎల్ మాజీ డైరెక్టర్ బి. జయ భరత్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని బి. జయ భరత్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించగా, అనంతరం బొండా ఉమా మహేశ్వరరావు మరియు అడ్డూరి …
Read More »
Prajavartha Online Telugu News