Breaking News

ప్రతి శుక్రవారం రైతు స్పందన… : కలెక్టర్ జె.నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వచ్చే శుక్రవారం నుంచి అన్ని మండలాల్లో ప్రతి శుక్రవారం రైతు స్పందన నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ జె. నివాస్ తెలిపారు. ఈ మేరకు వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు, మండల వ్యవసాయ శాఖ అధికారి, ఎపిఇపిడిసిఎల్ అసిస్టెంట్ ఇంజినీర్,ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం తోపాటు అనుబంధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని రైతు స్పందన నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండలానికి సమీపంలోని ఒక వ్యవసాయ నిపుణుని పాల్గొనేలా చూడలన్నారు.

Check Also

యువతకు వినూత్న మరియు భవిష్యత్తు నైపుణ్యాలపై సీడ్ యాప్ సంస్థ లో వర్క్‌షాప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమతో రాష్ట్ర యువతను మమేకం చేసే లక్ష్యంతో వారికి శిక్షణ అందించి మెరుగైన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *