Breaking News

మంగళగిరి ఎయిమ్స్ నందు వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం  జగన్మోహనరెడ్డి … 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరి ఎయిమ్స్ నందు ఆగస్ట్ 5వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  వన మహోత్సవానికి విచ్చేయనున్నారు. బుధవారం మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎయిమ్స్ డైరెక్టర్, అదికారులు, ఎంటిఎంసి తదితర అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్ట్ 5వ తేదీన జరగబోయే వన మహోత్సవానికి సీఎం జగన్మోహనరెడ్డి ముఖ్యఅతిధిగా విచ్చేయనున్నారు అని అన్నారు. దాదాపు 1000 మందితో మీటింగ్ ఏర్పాటుకు స్థలం పరిశీలించడం జరిగిందని, 2000 వేల మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు.

Check Also

యువతకు వినూత్న మరియు భవిష్యత్తు నైపుణ్యాలపై సీడ్ యాప్ సంస్థ లో వర్క్‌షాప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమతో రాష్ట్ర యువతను మమేకం చేసే లక్ష్యంతో వారికి శిక్షణ అందించి మెరుగైన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *