అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళవారం తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వైయస్సార్ పార్టీ ప్రముఖులు ఎమ్మెల్సీ తలశీల రఘురామ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, వెస్ట్ ఇంచార్జ్ వేలంపల్లి శ్రీనివాస్, సెంట్రల్ ఇంచార్జ్ మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ శ్రీవారి దర్శనం చేసుకొని ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News