రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి వివిధ క్రిమినల్ కేసులను నల్సా చట్టం మేరకు పరిష్కరించి పరిహారం చెల్లించడం జరిగిందన్నారు.స్థానిక డి ఎల్ ఎస్ ఎ కార్యాలయంలో శుక్రవారం బాధితులకు చెక్కులు అంద చేశారు. ఆ ప్రక్రియ లో భాగంగా వేధింపులకు గురైన ఏడుగురు మహిళా, చిన్నారు బాధితులకు నల్సా విక్టిం కాంపెన్సేషన్ స్కీమ్, 2018 మరియు ఆంధ్ర ప్రదేశ్ విక్టిం కాంపెన్సేషన్ స్కీమ్, 2015 ద్వారా రూ.19,25,000/- ( అక్షరాల పంతొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు) పరిహారాన్ని అందజేయ్యాడం జరిగింది
Tags Rājamahēndravaraṁ
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …