సూళ్లూరుపేట, నేటి పత్రిక ప్రజావార్త : సూళ్లూరుపేటలో నిర్వహించిన ఫ్లెమింగో ఫెస్టివల్–2026 రాష్ట్రవ్యాప్తంగా విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి, ఆంధ్రప్రదేశ్ హస్తకళ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సూళ్లూరుపేట ప్రాంతం సహజసిద్ధమైన పర్యావరణ వనరులు, జలాశయాలు, …
Read More »Tag Archives: amaravathi
బాలికల విద్య దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది
-ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు -ఉంగుటూరులో నివేదిత గురుకులం నూతన భవనం ప్రారంభోత్సవం చేసిన రాష్ట్ర గవర్నర్ ఉంగుటూరు, నేటి పత్రిక ప్రజావార్త : బాలికల విద్య సామాజిక మార్పుకు నాంది అని పేర్కొంటూ అది దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. ఆదివారం ఒడిశా రాష్ట్ర గవర్నర్ ఉంగుటూరు మండలంలోని ఉంగుటూరులో నివేదిత గురుకులం నూతన భవనం ప్రారంభోత్సవం, అదేవిధంగా ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర …
Read More »విశాఖ పోలీసుల పనితీరు ప్రశంసించిన సీఎం చంద్రబాబు
-పోలీసుల అదుపులో మహిళపై దాడి కేసు నిందితుడు -మానసిక స్థితి సరిగ్గా లేదని ప్రాథమికంగా నిర్ధారణ -స్పష్టమైన ఆధారాలు లేకున్నా కేసు ఛేదించిన పోలీసులు -విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదన్న సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంలో ఓ మహిళపై జరిగిన దాడి వెనుక వాస్తవాలను ఛేదించి, నిందితుణ్ని అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. రెండు రోజుల క్రితం విశాఖలో విజయదుర్గ అనే మహిళను జగదాంబ సెంటర్లో ఓ వ్యక్తి …
Read More »యుద్ధ కళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు దక్కడంపై మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు
-3 దశాబ్దాల కఠోర సాధన, పరిశోధన, అంకితభావానికి నిదర్శనంగా జపాన్ కు చెందిన గోల్డెన్ డ్రాగెన్ సంస్థ ద్వారా టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ టైటిల్ దక్కడంపై మంత్రి దుర్గేష్ హర్షం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ కు మార్షల్ ఆర్ట్స్ (యుద్ధ కళలు) రంగంలో అత్యంత అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు లభించడం ఆనందంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాలకు పైగా ఆయన చూపిన …
Read More »‘చేనేత’లకు సంక్రాంతి శుభవార్త
-సహకార సంఘాలకు రూ.5 కోట్ల బకాయిల విడుదలకు మంత్రి సవిత ఆదేశం -బకాయిల చెల్లింపునకు ఆప్కో నిర్ణయం -రేపు చేనేత సహకార సంఘాల ఖాతాల్లో రూ.5 కోట్ల బకాయిల జమ -గత నెలలో రూ.2.42 కోట్ల బకాయిలను చెల్లించిన ఆప్కో -సీఎం చంద్రబాబుకు, మం త్రి సవితకు ధన్యవాదాలు తెలిపిన చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, నేతన్నలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత సహకార సంఘాలకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత సంక్రాంతి ముంగిట శుభవార్త తెలిపారు. ఆప్కో …
Read More »ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 కి రెట్టించిన ఉత్సాహంతో భారీగా తరలి వచ్చిన ప్రజలు
-ఆకట్టుకుంటున్న పలు శాఖల, విభాగాల స్టాల్స్ -అదరహో అనే విధంగా యువతను, ప్రజలను ఆద్యంతం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు -కుటుంబ సభ్యులతో కలిసి ఫ్లెమింగో ఫెస్టివల్ కు తరలి వచ్చిన విద్యార్థినీ విద్యార్థులు, ప్రజలు -కేరింతల సందడితో జన సంద్రంగా మారిన సూళ్లూరుపేట జూనియర్ కాలేజీ ప్రాంగణం -వివిధ ఆటల పోటీలతో ఆకట్టుకున్న యువత సూళ్లూరుపేట, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 రెట్టించిన ఉత్సాహంతో భారీగా ప్రజలు తరలివచ్చారు. రెండవ రోజైన ఆదివారం …
Read More »ఏపీలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం
-బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ నిర్మాణ పనుల్లో గిన్నిస్ రికార్డులు -6 రోజుల్లో 156 లేన్ కిలోమీటర్ల రహదారి నిర్మాణం చేపట్టిన NHAI -BKV ఎకనామిక్ కారిడార్ పనుల్లో నాలుగు గిన్నిస్ రికార్డులు -NHAI, నిర్మాణ సంస్థ రాజ్ పథ్ ఇన్ఫ్రాకాన్ కు సీఎం చంద్రబాబు అభినందనలు -మిగిలిన నిర్మాణ పనులను ఇదే స్పూర్తితో చేపట్టాలన్న ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం సరికొత్త చరిత్రను సృష్టించింది. బెంగళూరు – కడప – విజయవాడ (BKV) ఎకనామిక్ …
Read More »నీరు-చెట్టు బిల్లులను క్లియర్ చేసిన ఆర్థిక శాఖ
-ఈ వారంలో అప్ లోడ్ అయిన రూ. 40 కోట్ల బిల్లులను ప్రాసెస్ లో పెట్టిన ఆర్థిక శాఖ -గతంలోనే రూ. 800 కోట్ల మేర నీరు-చెట్టు బిల్లులకు చెల్లింపులు జరిపిన ఫైనాన్స్ విభాగం -జీఎస్టీ రిజిస్ట్రేషన్ల సమస్య వల్ల ఇంకా ఆర్థిక శాఖకు చేరని రూ. 60 కోట్ల బిల్లులు -రూ. 60 కోట్ల బిల్లుల సాంకేతిక సమస్య తీర్చేందుకు ఇరిగేషన్ ఈఈ ఆఫీసుల్లో ప్రత్యేక కౌంటర్లు -నీరు-చెట్టు బిల్లుల చెల్లింపులపై ఫైనాన్స్, ఇరిగేషన్, జీఎస్టీ అధికారులతో ఆర్థిక మంత్రి సమీక్ష అమరావతి, …
Read More »ఉపాధి కల్పించేలా… ఆస్తులు సృష్టించేలా…
-స్వర్ణాంధ్ర సాధనకు జీ రామ్ జీ పథకాన్ని వేదికగా చేసుకోవాలి -వ్యవసాయ పనులకు ఆటంకం కలగని విధంగా జీ రామ్ జీ అమలు -బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్, మంత్రి దుర్గేష్ తో జరిపిన భేటీలో సీఎం చంద్రబాబు -వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ప్రచారానికి కూటమి కార్యాచరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు ఉపాధి కల్పించడంతోపాటు… గ్రామాల్లో ఆస్తులను సృష్టించేలా వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి …
Read More »గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ నూతన బ్రిడ్జిని సందర్శించిన పవన్ కళ్యాణ్
-వంతెన నిర్మాణం పనుల నాణ్యత పరిశీలన -ఉప ముఖ్యమంత్రివర్యులకు థ్యాంక్స్ చెబుతూ ప్లకార్డులు ప్రదర్శించిన కాలనీ వాసులు పిఠాపురం, నేటి పత్రిక ప్రజావార్త : పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సదర్శించారు. సుద్దగడ్డ కాలువపై నిర్మించిన వంతెన పనుల నాణ్యతను పరిశీలించారు. బ్రిడ్జి మొత్తం తిరిగి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. సుద్ధగడ్డ కాలువపై పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రూ. 3.05 కోట్ల అంచనా వ్యయంతో రోడ్లు భవనాల …
Read More »
Prajavartha Online Telugu News