-మహిళల సంక్షేమంపై ప్రభుత్వం కట్టుబడి ఉంది… మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘స్త్రీ శక్తి’ ను రద్దు చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు, పచ్చ మీడియా, సోషల్ మీడియా వేదికల ద్వారా చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యం, దురుద్దేశపూరితమైనదని, మహిళల సాధికారత, భద్రత, ఆర్థిక ఉపశమనం లక్ష్యంగా విజయవంతంగా కొనసాగుతున్న ఈ పథకంపై ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నం చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమైన చర్య …
Read More »Tag Archives: amaravathi
జొన్నగిరి గోల్డ్ మైన్స్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బంగారు బాట
-మైనింగ్ రంగాన్ని సంపద సృష్టించే శక్తిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం -గత ప్రభుత్వ దుర్మార్గాల కారణంగా మైనింగ్ రంగం భ్రష్టుపట్టిపోయింది -సహజ వనరుల వినియోగంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామన్న మంత్రి కొల్లు రవీంద్ర కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర మైనింగ్ రంగంలో అపారమైన వనరులున్నాయని, వాటిని సంపద సృష్టించే శక్తిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యఃమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామ సమీపంలో ఉన్న జియో …
Read More »సంక్షేమం, అభివృద్ధికి కూటమి తొలి ప్రాధాన్యం
– గత ఐదేళ్లు ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ కరువైంది – పరిశ్రమలు, పెట్టుబడులతో రాష్ట్రాభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నాం – ఆర్ధిక ఇబ్బందులున్నా సంక్షేమాన్ని సక్రమంగా అమలు చేస్తున్నాం – ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి గడపకూ చేర్చాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపు కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం బాటలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కర్నూలు జిల్లా …
Read More »ప్రభుత్వాసుపత్రులకు మందుల సరఫరా, వినియోగ వ్యవస్థలో సమూల మార్పులు
-మందుల లభ్యత గురించే ప్రజలే నేరుగా తెలుసుకునేలా ‘క్యూ’ఆర్ కోడ్ సదుపాయం! – మందుల వినియోగ కాల పరిమితికి తగ్గట్టు ‘అలర్ట్’ మెసేజ్ లు -రాష్ట్ర ఇ-ఔషధి (సాఫ్ట్వేర్) కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణ -మంత్రి సత్య కుమార్ విజ్ఞప్తి మేరకు ఢిల్లీ నుంచి వచ్చిన ఉన్నతాధికారులు -మంగళగిరిలోని ఏపీఎస్ఏoఐడీసీ కార్యాలయంలో ప్రస్తుత విధానం అమలుతీరుపై ప్రత్యేక సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వాసుపత్రులకు మందుల సరఫరా, వినియోగ విధానంలో సమూల మార్పులు రాబోతున్నాయి. ప్రజలే నేరుగా సదరు ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న మందుల లభ్యత …
Read More »ప్రొఫెసర్ నాగేశ్వర్పై కేసులు పెట్టడం తగదు
– సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్పై జనసేన నాయకులు కేసులు పెట్టాలనుకోవడం తగదని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎంఎల్సి ప్రొఫెసర్ నాగేశ్వర్పై రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు పోలీస్స్టేషన్లో కేసులు పెట్టాలనుకోవడం సరైందికాదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ అమ్ముడుపోయే వ్యక్తి కాదు. తనకున్న సమాచారం మేరకు నాగేశ్వర్ వ్యాఖ్యలు …
Read More »స్త్రీ శక్తి థీమ్తో మహానాడు-2026
-20 తీర్మానాలను చేపట్టాలని టీడీపీ పొలిట్ బ్యూరోలో నిర్ణయం -పండుగలా మహానాడు నిర్వహించాలన్న టీడీపీ అధినేత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మహానాడు-2026ను స్త్రీ శక్తి థీమ్తో నిర్వహించాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. 20 తీర్మానాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. గురువారం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం వర్చువల్గా జరిగింది. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా వర్చువల్గా జరిగిన ఈ పొలిట్ బ్యూరో భేటీలో సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం చంద్రబాబు, పార్టీ …
Read More »ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా ప్రాజెక్టుల గ్రౌండింగ్
-2028 చివరినాటికి ప్రాజెక్టులు ప్రారంభించేలా కార్యాచరణ -మంత్రుల కమిటీ, అధికారులకు లక్ష్యం నిర్దేశించిన సీఎం -పెట్టుబడిదారులకు సింగిల్ పోర్టల్ ద్వారా సేవలు -భూ కేటాయింపుల్లో పర్యాటక ప్రాజెక్టులకు మొదటి ప్రాధాన్యం -గోవా ప్లస్గా సూర్యలంక బీచ్ – త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్ -23 నెలల్లో ఏపీకి 756 ప్రాజెక్టులు, రూ.21.64 లక్షల కోట్ల పెట్టుబడులు -రాష్ట్ర యువతకు 21.20 లక్షలకు పైగా ఉద్యోగావకాశాలు -ఎంఓయూలు, ఎస్ఐపీబీ ఆమోదం పొందిన ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో …
Read More »చకచకా 22ఎ నిషేధిత జాబితా భూములకు విముక్తి
-ఇప్పటికే 1.6 లక్షల ఎకరాలపై రైతులకు శాశ్వత హక్కులు -మరో 1.9 లక్షల ఎకరాల చుక్కల భూములకు త్వరలో మోక్షం -లక్షల ఇంటి స్థలాలు, ఇళ్ల పట్టాలపై నిషేధం ఎత్తివేత -పట్టణ ప్రాంతాల్లో 10 వేల పేదల గృహా నిర్మాణాల క్రమబద్దీకరణ -త్వరలో మరో 25 వేల గృహాలకు మోక్షం -పేదలకు అనుకూలంగా ప్రీ హోల్డ్ భూములపై నిర్ణయం -భూ హక్కుల రక్షణే ద్యేయంగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం -రెండేళ్లలో రైతులకు భరోసా…పేదలకు ప్రాధాన్యం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత …
Read More »రాష్ట్ర నిర్మాణ రంగా అభివృద్ధికి నైపుణ్యంతో కూడిన కార్మిక శక్తిని అందించడంలో ఈ కార్యక్రమం దోహదపడుతుంది
-గత వైసీపీ ప్రభుత్వంలో సరైన పెట్టుబడులు ఉపాధి అవకాశాలు లేక యువత మరియు కార్మికుల ఇబ్బందులు ఎదుర్కొన్నారు -మా ప్రభుత్వం వచ్చాక యువనాయకులు నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలో ప్రభుత్వం పరుగులు పెడుతుంది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణ రంగ అభివృద్ధికి నైపుణ్యంతో కూడిన కార్మిక శక్తిని తయారు చేయడంలో “అధునాతన నిర్మాణ కార్యకలాపాలు మరియు నిర్మాణ సాంకేతికతలపై జాతీయ వర్క్షాప్” కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. …
Read More »చకచకా 22ఎ నిషేధిత జాబితా భూములకు విముక్తి
-ఇప్పటికే 1.6 లక్షల ఎకరాలపై రైతులకు శాశ్వత హక్కులు -మరో 1.9 లక్షల ఎకరాల చుక్కల భూములకు త్వరలో మోక్షం -లక్షల ఇంటి స్థలాలు, ఇళ్ల పట్టాలపై నిషేధం ఎత్తివేత -పట్టణ ప్రాంతాల్లో 10 వేల పేదల గృహా నిర్మాణాల క్రమబద్దీకరణ -త్వరలో మరో 25 వేల గృహాలకు మోక్షం -పేదలకు అనుకూలంగా ప్రీ హోల్డ్ భూములపై నిర్ణయం -భూ హక్కుల రక్షణే ద్యేయంగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం -రెండేళ్లలో రైతులకు భరోసా…పేదలకు ప్రాధాన్యం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత …
Read More »
Prajavartha Online Telugu News