-బాధితురాలిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆదేశం -మీడియా కథనాలపై తక్షణం స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామానికి చెందిన భాగ్యవతి కువైట్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే మీడియా కథనాలపై ముఖ్యమంత్రి కార్యాలయం తక్షణం స్పందించింది. బాధిత మహిళను సురక్షితంగా భారత్కు తీసుకురావడానికి అత్యవసర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఉపాధి కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో కువైట్కు వెళ్లిన భాగ్యవతి అక్కడ గృహ సహాయకురాలిగా పనిచేస్తుండగా, …
Read More »Tag Archives: amaravathi
ప్రభుత్వ మరియు ప్రైవేట్ పారిశ్రామిక శిక్షణా సంస్థలలో కోర్సులకు శిక్షణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ మరియు ప్రైవేట్ పారిశ్రామిక శిక్షణా సంస్థలలో ఆగస్ట్ 2025-26/27 విద్యా సంవత్సరానికి ఆరు నెలలు /ఒక సంవత్సరం / రెండు సంవత్సరముల కోర్సులకు యన్.సి.వి.టి./ యస్.సి.వి.టి. నమూనా వివిధ ఇంజనీరింగ్ / నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్ లలో శిక్షణ పొందేందుకు iti.ap.gov.in పోర్టల్ లో ఆన్ లైన్ ద్వారా క్రింద /దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ గుమ్మల గణేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. 1. దరఖాస్తులు నమోదు …
Read More »రైతు ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతం కోసం ఏస్ అగ్రి బిజినెస్ ప్రవేట్ సంస్థతో ప్రభుత్వం ఎంఓయూ
-మంత్రి టీజీ భరత్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ప్రతినిదులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థ, రాష్ట్రంలోని రైతు ఉత్పత్తి ధారుల సంఘాల బలోపేతం మరియు మార్కెటింగ్ నెటవర్క్ పై న్యూఢిల్లీలోని నోయిడాకు చెందిన ఏస్ అగ్రి బిజినెస్ ప్రవేట్ సంస్థతో రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ గుప్తా సమక్షంలో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని రైతు ఉత్పత్తి దారుల సంఘాలను సంఘటితం చేసి వారికి …
Read More »ఎండలు ముదురుతున్నాయ్.. అప్రమత్తంగా ఉండాలి
-తగిన జాగ్రత్తలతో వడ ‘ దెబ్బ ‘కు దూరంగా ఉండొచ్చు -వైద్య, ఆరోగ్య శాఖ సలహా -సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఉన్నతాధికారులతో సమీక్ష -మార్చి నుంచి ఇప్పటివరకు 325 అనుమానిత వడదెబ్బ కేసులు నమోదైనట్లు మంత్రికి తెలిపిన అధికారులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎండల తీవ్రత అధికంగా ఉన్నoదున అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం పిలుపునిచ్చింది. ప్రభుత్వం జారీచేసే హెచ్చరికలు, వైద్యుల సూచనలు అనుసరించి జాగ్రత్తలు పాటించాలని వైద్య, ఆరోగ్య శాఖ సూచించిoది. పై …
Read More »హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్
-ప్రపంచ పర్యాటక పటంలో ఆంధ్రప్రదేశ్కు విశిష్ట స్థానం కల్పించే మహత్తర ఉద్యమం -దేశీయ పర్యాటకాభివృద్ధితో ఆర్థిక పురోగతి – ఉపాధి విస్తరణ – సాంస్కృతిక వైభవ ప్రాచుర్యమే లక్ష్యం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యుత్తమ పర్యాటక గమ్యస్థానంగా, భవిష్యత్తులో ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం “హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్” పేరుతో ఏడాది పాటు కొనసాగే సమగ్ర పర్యాటక ప్రచార కార్యక్రమాన్ని …
Read More »నేటి నుండి హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రారంభం
-టూరిజంలో ఏపీని అగ్రస్థానంలో నిలపాలి -హాలిడే టూరిజంకు అధిక ప్రాధాన్యత -ఏపీలో టూరిజంకు ఉజ్వల భవిష్యత్ ఉంది. -టెంపుల్ టూరిజమ్, డెస్టినేషన్ వెడ్డింగ్ లకు ప్రాధాన్యత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడుపడవోయ్ అన్న చందాన రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి స్టేక్ హోల్డర్స్ అందరూ సహకరించాలని పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫి శాఖామాత్యులు కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. ఏపీ సచివాలయంలోని రెండవ బ్లాక్ లోని సమావేశమందిరంలో టూరిజం అభివృద్ధిపై మంత్రి కందుల దుర్గేష్ వర్చువల్ సమావేశంను …
Read More »ఇళ్ల ముంగిటకే హస్త కళారూపాలు
-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత -లేపాక్షి షో రూమ్ లకు నూతన హంగులు -ఢిల్లీ, కాకినాడ షో రూమ్ లకు మరమ్మతులు -రాజమండ్రి ఎయిర్ పోర్టులో నూతన షో రూమ్ ఏర్పాటు -హస్త కళాకారులకు 365 రోజుల ఉపాధే లక్ష్యం -ఏపీహెచ్డీసీ అధికారులతో సమీక్షలో మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : లేపాక్షి షో రూమ్ లను అభివృద్ధి చేయడంతో పాటు ఈ కామర్స్, సోషల్ మీడియా వేదికగా కళారూపాలను నేరుగా వినియోగదారుల ఇళ్లకే డోర్ డెలివరీ చేయనున్నామని …
Read More »ప్రవాసాంధ్రుల కోసం ఏపీఎన్ఆర్టీ అద్భుత సేవలు
– గల్ఫ్ వలసదారులు, విదేశీ కార్మికుల సంక్షేమమే ఏపీ ప్రభుత్వ లక్ష్యం – తెలంగాణ ఎన్నారై సలహా కమిటీతో మంత్రి కొండపల్లి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గల్ఫ్ వలసదారులు మరియు విదేశీ కార్మికుల సంక్షేమం కోసం ఒక సమగ్రమైన ఎన్నారై (NRI) విధానాన్ని రూపొందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి ఎన్నారై సలహా కమిటీ.. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ఉత్తమ ఎన్నారై పద్ధతులు, సంక్షేమ కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు …
Read More »రాష్ట్రంలో ఎరువుల అక్రమాలపై ఉక్కుపాదం
– వ్యవసాయేతర వినియోగం, బ్లాక్ మార్కెట్, అక్రమ రవాణాపై ప్రభుత్వం సీరియస్ – రైతులకు అందాల్సిన ఎరువులను పక్కదారి పట్టిస్తే డీలర్ల లైసెన్సులు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం – వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంపైనా విచారణ – ప్రత్యేక తనిఖీలు, విజిలెన్స్ నిఘా పెంపుకు ఆదేశాలు – జిల్లాల వారీగా ఎరువుల స్టాక్లపై రోజువారీ మానిటరింగ్ – వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రైతులకు అందాల్సిన ఎరువులను అక్రమంగా పక్కదారి …
Read More »రాయలసీమ రూపురేఖలు మారుస్తున్న కూటమి ప్రభుత్వం
-రైతు సంక్షేమమే లక్ష్యం.. హార్టికల్చర్ రంగంలో ఏపీకి కొత్త దిశ -సీఎం చంద్రబాబు విజనరీ పాలనతో వ్యవసాయ రంగంలో కొత్త చరిత్ర సృష్టిస్తున్న ఏపీ -వ్యవసాయ, ఉద్యానవన శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాయలసీమ ప్రాంత అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి పాలనతో ఎన్నో ఏళ్లుగా వెనుకబడిన రాయలసీమ ఇప్పుడు అభివృద్ధి దిశగా …
Read More »
Prajavartha Online Telugu News