-సులభతరంగా వాహన రిజిస్ట్రేషన్లు -అదనపు వాహన రిజిస్ట్రేషన్ అథారిటీగా వాహన డీలర్లు -ప్రభుత్వ సేవల్లో ఏఐ వినియోగంపై సలహా మండలి -వివిధ శాఖలపై ఆర్టీజీఎస్ నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎక్కడా మంచినీటి సరఫరా సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నీటి సరఫరా కోసం జిల్లా కలెక్టర్లకు రూ.1 కోటి చొప్పున నిధులు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. కొరత ఉన్న చోట ట్యాంకర్ల ద్వారా …
Read More »Tag Archives: amaravathi
గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు
-పారిశ్రామిక క్లస్టర్లకు లాజిస్టిక్స్ కనెక్టివిటీ -రవాణా వ్యయం తగ్గించటమే కీలకమైన అంశం -ఇండస్ట్రీ- ఇన్ఫ్రా- టూరిజం అంశాలపై ప్రత్యేక దృష్టి -ఏపీలో ప్రాడెక్టు పర్ఫెక్షన్ క్లస్టర్లపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్లుగా ఎదిగేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పారిశ్రామిక క్లస్టర్లకు రోడ్డు, రైల్, పోర్టు కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏపీ సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో సోమవారం ప్రాడెక్టు పర్ఫెక్షన్ …
Read More »టీడీపీతోనే కురుబలకు రాజకీయ ప్రాధాన్యం
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సీట్లు కేటాయింపు -దేవస్థాన పాలక మండళ్లలో సభ్యులుగా అవకాశం -త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనాలు -విద్యతోనే కురుబలు శాసించే స్థాయికి… : మంత్రి సవిత -కుప్పం కోడెళ్ల రాయస్వామి ఉత్సవంలో పాల్గొన్న మంత్రి సవిత -ఆలయంలో ప్రత్యేక పూజలు కుప్పం/చిత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త : టీడీపీతోనే కురుబలకు రాజకీయ ప్రాధాన్యం లభిస్తోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. …
Read More »ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఇంజన్ విశాఖపట్నం
-రాష్ట్రంలో పెట్టుబడులకు ఇదే మంచి తరుణం -పరిశ్రమల ఏర్పాటుచేసి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం వహించండి -ప్రవాసాంధ్రులకు విశాఖ ఎంపీ శ్రీభరత్ పిలుపు మిల్పిటాస్ (కాలిఫోర్నియా), నేటి పత్రిక ప్రజావార్త : శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్న విశాఖ రీజియన్ లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా విశాఖ ఎంపీ ముతుకుమిల్లి శ్రీభరత్ ప్రవాసాంధ్రులకు పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనకు వెళ్లిన శ్రీభరత్ కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ లో ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం ఆధ్వర్యాన నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ… …
Read More »ఓటర్లు బలమైన మార్పును కోరుకున్నారు
-బెంగాల్ విజయం బిజెపి అకుంఠిత దీక్షకు నిదర్శనం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల చైతన్యం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలలో మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది. పాలన నచ్చితే మళ్ళీ మళ్ళీ గెలిపిస్తారు. నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా ఓడిస్తారనడానికి ఈ ఫలితాలే చక్కటి ఉదాహరణ. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈసారి మార్పును బలంగా కోరుకున్నారు. ఆ మార్పును తమ తీర్పు ద్వారా బలంగా చెప్పారు. అసోమ్, పుదుచ్చేరిలో తమ ప్రాభవాన్ని నిలబెట్టుకుని పశ్చిమ బెంగాల్ ప్రజల మనసును …
Read More »కొన్ని ప్రాంతాల్లో ఎండతీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు మరో మూడు రోజులు కొనసాగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండతీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు ప్రభావం చూపుతాయని వెల్లడించారు. విదర్భ నుండి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరియన్ ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతుందని ఎపిఎస్డీఎంఎ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో మంగళవారం (05-05-26) మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, …
Read More »హజ్ కు బయలుదేరిన 185 మంది ఏపీ యాత్రికులు
-హైదరాబాద్ హజ్ క్యాంపు వద్ద వీడ్కోలు పలికిన మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్, మైనారిటీ వ్యవహారాల సలహాదారుడు ఎంఏ షరీఫ్ -ఆధునిక వసతులు కల్పించిన ప్రభుత్వానికి హాజీల కృతజ్ఞతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాద్ ఎంబార్కేషన్ కేంద్రం శంషాబాద్ విమానాశ్రయం నుండి 185 మంది ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన యాత్రికులు హజ్ యాత్రకు సోమవారం బయలుదేరి వెళ్లారు. విడిది కేంద్రం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరిన హాజీల తరలింపు వాహనాలను మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్, మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ …
Read More »“యోగా డే” సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు
-నిర్వహణ పై మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆయుష్ అధికారులతో సమీక్ష -త్వరలో మరోమారు భేటీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే నెల (జూన్) 21వ తేదీన ‘ అంతర్జాతీయ యోగా డే’ పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఈ విషయమై తొలి సన్నాహాక సమావేశం రాష వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన సోమవారం సాయంత్రం విజయవాడలోని ఆయుష్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యోగాసనాల ప్రాధాన్యంపట్ల ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని, …
Read More »గోదావరి పుష్కరాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తాం – మంత్రి కందుల దుర్గేష్
-గోదావరి పుష్కరాలకు దాదాపు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా.. తదనునుగుణంగా భారీ ఏర్పాట్లు – మంత్రి కందుల దుర్గేష్ -భక్తుల భద్రతే కూటమి ప్రభుత్వ బాధ్యత.. ఏడాది ముందుగానే పుష్కర పనుల శ్రీకారం -“పుష్కర నిధులతో మున్సిపాలిటీల్లో శాశ్వత అభివృద్ధి.. పర్యాటకశాఖ తరఫున టెంట్ సిటీలు, హోమ్ స్టేల ఏర్పాటు: మంత్రి కందుల దుర్గేష్” -“రాజమహేంద్రవరంలో త్వరలో అఖిల పక్ష శాఖల సమీక్ష.. పుష్కర పనులపై మంత్రి దుర్గేష్ క్లారిటీ” -“కేంద్ర, రాష్ట్ర నిధులతో పుష్కర ఘాట్లు, రోడ్ల అభివృద్ధి.. త్వరలోనే …
Read More »ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో “గ్రీవెన్స్ డే” నిర్వహణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో సోమవారం “గ్రీవెన్స్ డే” నిర్వహించారు. రిటర్నబుల్ ప్లాట్ల రీ ఎలాట్మెంట్, ల్యాండ్ పూలింగ్ తదితర సమస్యల గురించి పలువురు రాజధాని ప్రాంతవాసులు తమ అర్జీలను కమిషనర్ వి.విజయరామరాజు IAS, అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవతేజ IAS, కొల్లాబత్తుల కార్తీక్ IASకు అందజేశారు. అర్జీదారులు అందజేసిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలియజేశారు. రైతులు, స్థానికుల సౌకర్యార్థం CRDA ప్రధాన కార్యాలయంలో సిటిజన్ గ్రీవెన్స్ …
Read More »
Prajavartha Online Telugu News