-పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి -సానుకూలంగా స్పందించి, నిధుల విడుదలకు కృషి చేస్తామన్న మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మార్కాపురం జిల్లా కంభం మండలంలో అత్యంత ప్రాచీనమైన, చారిత్రక ప్రాధాన్యత కలిగిన కంభం చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరుతూ గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ కు వెలగపూడి సచివాలయంలో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే …
Read More »Tag Archives: amaravathi
సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడను కాపాడండి
-సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్కు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధుల విన్నపం -మెయింటెనెన్స్ ఛార్జీలను ఏసీ థియేటర్లకు రూ.15, నాన్-ఏసీకి రూ.7 పెంచాలని వినతి…పెద్ద సినిమాల అదనపు టికెట్ ధరలో 20% వాటా ఎగ్జిబిటర్లకు ఇవ్వాలని ప్రతిపాదన.. కరెంట్ బిల్లులు, ఆస్తి పన్ను రాయితీలపై వినతిపత్రం అందజేత -ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి దుర్గేష్ హామీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ప్రభుత్వం …
Read More »ఆర్టీఈ చట్టం 12(1) సి ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాల రెండో విడత లాటరీ ఫలితాలు విడుదల
-రెండో విడత లాటరీలో 10,453 మందికి సీట్లు కేటాయింపు -వెల్లడించిన సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు (ఆర్టీఈ) చట్టం 12(1) సి ప్రకారం 2026-27 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించిన 25 శాతం ఉచిత ప్రవేశాలకు సంబంధించి రెండవ విడత లాటరీ ఫలితాల తుది జాబితా మంగళవారం (05.05.2026) విడుదల చేసినట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., ఒక …
Read More »పిడుగురాళ్ల బోధనాసుపత్రిలో ఈ నెల 20 నుంచి ఓపీడీ సేవలు ప్రారంభం
-ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రవేశాలకు అనుగుణంగా సివిల్ పనులను వేగవంతం చేయాలి -బోధనాసుపత్రి, కాలేజీ పనుల ప్రగతిని సమీక్షించిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ -ఈ నెలలో మంత్రి సత్యకుమార్ యాదవ్ కళాశాల సందర్శన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ విద్యా సంవత్సరం (2026-27)లో ఎంబీబీఎస్ ప్రవేశాలు కల్పించాలన్న ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడ ఆదేశాల మేరకు ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు మరియు వివిధ నిర్మాణాల పనులను వేగిరపరచడంపై …
Read More »మెప్మా కార్యక్రమాలు పై పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ‘స్వయం’ బ్రాండ్ ను అధికారికంగా ప్రారంభించారు. ఈ బ్రాండ్ ద్వారా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు ఒక ప్రామాణికత (Standardization), ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ మరియు బ్రాండింగ్ కల్పించి, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ వేదికల ద్వారా విస్తృతంగా మార్కెటింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మెప్మా కార్యకలాపాలపై పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మెప్మా మిషన్ డైరెక్టర్, ఏఎండి, ఎస్ఎంఎం ఇతర మెప్మా …
Read More »అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మరో మూడు రోజులు కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం చూపుతుందని వెల్లడించారు. దక్షిణ మధ్యప్రదేశ్ మధ్య ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి విదర్భ, కర్ణాటక, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు. రానున్న మూడు రోజులు వాతావరణం క్రింది విధంగా ఉండనున్నట్లు ఎపిఎస్డీఎంఎ ఎండీ ప్రఖర్ …
Read More »భూ సమస్యలపై త్వరలోనే పూర్తి పరిష్కారం
-CRDA లో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశం -విలేకరులతో మాట్లాడిన పెమ్మసాని అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని రైతుల భూ సంబంధిత అంశాలపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రాయనపూడిలోని సిఆర్డిఏ కార్యాలయంలో మంగళవారం సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. పెమ్మసాని మాట్లాడుతూ * CRDA కు కొత్త కమిషనర్ గా విజయ …
Read More »APCRDA ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ సదస్సు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి ప్రాంత గ్రామాల్లో పదో తరగతి పాసైన విద్యార్థుల మెరుగైన భవిష్యత్తుకు బాటలు వేసే దిశగా APCRDA మరో ముఖ్యమైన ముందడుగు వేసింది. పదో తరగతి అనంతరం ఉండే విద్య & ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించేందుకు మంగళవారం తుళ్లూరు HSR కళ్యాణ వేదికలో అవగాహన సదస్సును CRDA సోషల్ డెవలప్మెంట్ విభాగం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు పలువురు రాజధాని గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఈ సదస్సుకు Col. …
Read More »మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు రాగిజావ పంపిణీ కార్యక్రమం
-రాగిజావ పంపిణీ కార్యక్రమం మరో మూడేళ్ల పొడిగింపునకు ప్రభుత్వం నిర్ణయం -మంత్రి నారా లోకేష్ సమక్షంలో శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ తో విద్యాశాఖ ఎంవోయూ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు సన్నబియ్యంతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా కూటమి ప్రభుత్వం అందిస్తోంది. మెనూలో మార్పులతో ఎక్కువమంది భోజనం చేస్తున్నారు. భోజనం మరింత రుచి, శుచిగా వడ్డించేలా విద్య, ఐటీ …
Read More »సంచలనం సృష్టించిన విజయ్
తమిళనాడు, నేటి పత్రిక ప్రజావార్త : నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) చీఫ్ విజయ్ సంచలనం సృష్టించారు. తమిళ రాజకీయాల్లో అసాధ్యమనుకున్నది సుసాధ్యం చేసి చూపించారు. పార్టీని స్థాపించిన కేవలం రెండేళ్లకే చరిత్ర లిఖించారు. టీవీకే ఏర్పాటు తర్వాత తొలిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలతో ‘విజిల్’ వేయించి మెజార్టీ స్థానాలు గెలవడం ద్వారా అటు సినిమాల్లోనే కాదు.. ఇటు పాలిటిక్స్లోనూ ‘సూపర్ ‘సూ హిట్’ కొట్టారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగిన విజయ్.. రెండు చోట్లా తన …
Read More »
Prajavartha Online Telugu News