-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -రూ.4 కోట్లతో పెనుకొండలో రెండు ఎకో పార్కుల నిర్మాణం -త్వరలో గొల్లపల్లి రిజర్వాయర్ లో బోటింగ్ ప్రారంభం -భారీ ఎన్టీఆర్ విగ్రహం కూడా రిజర్వాయర్ లో ఏర్పాటు -రూ.450 కోట్లతో వీరన్నకొండపై ఇస్కాన్ ఆధ్యాత్మిక కేంద్రం -చురుగ్గా సాగుతున్న పనులు -పర్యాటకంతో ఆదాయ ఆర్జన : మంత్రి సవిత -వీరన్న కొండ వద్ద ఫారెస్ట్ టోల్ గేట్ ను ప్రారంభించిన మంత్రి సవిత పెనుకొండ/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త : రాయలసీమను టూరిజం హబ్ గా …
Read More »Tag Archives: amaravathi
లేబర్ క్యాంపులపై నిరంతర నిఘా
-ఏజన్సీలతో ఏడీసీ, సీఆర్డీఏ ఉన్నతాధికారుల సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతిలోని కార్మిక శిబిరాలపై అధికారులు నిరంతరం నిఘా ఉంచాలి. గుత్తేదారులు వారికి కల్పిస్తున్న సౌకర్యాలపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) ఛైర్పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి డి.లక్ష్మీపార్థసారథి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఏపీ సీఆర్డీఏ) కమిషనర్ వి.విజయరామరాజులు అధికారులను ఆదేశించారు. పొరుగు ప్రాంతాల నుంచి అమరావతికి వచ్చి ఇక్కడ రాజధాని పనులను చేస్తున్న కార్మికులకు మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని …
Read More »51 మంది బోధనాసుపత్రుల వైద్యులకు ఉద్వాసన
-వీరిలో 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు ట్యూటర్లు -త్వరలో ఇటువంటి చర్యలే మరో ముగ్గురు ప్రొఫెసర్ల పై కూడా…. -వీరు కాకుండా మరో 33 మంది వైద్యులకు ఛార్జిమెమోల జారీ -అనధికారిక విధుల గైర్హాజరీలపై ప్రభుత్వం సీరియస్ -బాధ్యతారాహిత్యాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు -వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టీకరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనధికారికంగా విధులకు దూరంగా ఉన్న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని 51 మంది …
Read More »స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజక వర్గాల పునర్విభజన అధ్యయనానికి జనసేన కమిటీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన (డీ లిమిటేషన్) జరిగే అవకాశాలు ఉన్నందున ఈ రెండు ముఖ్యాంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేపట్టి పార్టీకి నివేదిక ఇవ్వడానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీలో సీనియర్ నాయకులు, శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ (అనకాపల్లి), పంచకర్ల రమేష్ (పెందుర్తి), ఆరణి శ్రీనివాసులు (తిరుపతి), పంతం నానాజీ (కాకినాడ రూరల్), బొలిశెట్టి శ్రీనివాస్ (తాడేపల్లిగూడెం), సీహెచ్ వంశీకృష్ణ (విశాఖ సౌత్), మాజీ …
Read More »పవన్ కళ్యాణ్ చొరవ… శివయ్యకు నూతన ఆలయం…
-రూ. 55 లక్షల టీటీడీ నిధులతో వర్తనపల్లి శివాలయం పునర్నిర్మాణం -పాడేరు పర్యటనలో శివాలయాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి -శిథిలావస్థకు చేరిన ఆలయ పునరుద్ధరణకు హామీ -పర్యటన ముగిసిన వెంటనే టీటీడీకీ లేఖ… స్పందించిన పాలక మండలి -శివాలయంతోపాటు అమ్మవారు, గణపతి, సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాల ఏర్పాటుకి నిధులు మంజూరు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో శిథిలావస్థకు చేరిన శివాలయం పునర్నిర్మాణం కానుంది. అల్లూరి జిల్లా, పాడేరు నియోజకవర్గం పరిధిలోని మారుమూల గ్రామం వర్తనపల్లిలోని శివాలయం …
Read More »అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో గురువారం (07-05-26) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన …
Read More »విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం
-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వ గెజిట్ విడుదలపై సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘ఏపీ విజ్ఞప్తిని మన్నించి చారిత్రాత్మక గెజిట్ విడుదల …
Read More »నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ స్టేట్ ఫోకస్ పేపర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. 2026-27 సంవత్సరానికి గాను రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళికతో నాబార్డు అంచనాలు రూపొందించింది. రుణ ప్రణాళిక గత ఏడాది రూ.4.24 లక్షల కోట్లు ఉండగా… ఈ ఏడాది 20 శాతం పెంచి రూ.5,11,491 కోట్లతో ప్రాధమిక రంగానికి రుణ ప్రణాళిక ప్రకటించింది. సాగుకు మొత్తం రూ.2.55 లక్షల కోట్లు కేటాయించింది. …
Read More »రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు
-రూ.1.90 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.52 లక్షల ఉద్యోగాలకు అవకాశం -సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ సిద్ధం చేయండి -గనుల శాఖ సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం -2025-26లో లక్ష్యాన్ని మించిన మైనింగ్ రెవెన్యూ -2026-27లో రూ.4,650 కోట్ల ఆదాయార్జన లక్ష్యం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ఇనుప ఖనిజ నిల్వలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని… అటు ఆదాయం, ఇటు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభించేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచించారు. గనుల శాఖపై క్యాంపు కార్యాలయంలో మంగళవారం …
Read More »ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ
-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న పరిశ్రమలనే రాష్ట్రం నుంచి తరిమేశారు… -రోడ్డేసిన తరవాతే బూచేపల్లికి వచ్చా… -రహదారులే అభివృద్దికి రాచమార్గాలు : మంత్రి సవిత -పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటుపై మంత్రి సవిత హర్షం -సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు -ఏరోస్పేస్ పరిశ్రమ రాకలో వేలాది మందికి ఉపాధి -మారనున్న సత్యసాయి జిల్లా రూపురేఖలు : మంత్రి సవిత గోరంట్ల/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త : ‘రహదారులు …
Read More »
Prajavartha Online Telugu News