అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ పండుగలలో అర్థం, పరమార్థం నిబిడీకృతమై ఉంటున్న సంగతి భారతీయులందరికీ విదితమే. ముఖ్యంగా కుటుంబ ప్రేమానురాగాలు, ప్రకృతి ఆరాధన కలగలసిన విశిష్టత మన పండుగలలోనే గోచరిస్తుంది. అటువంటి వాటిలో మన తెలుగువారి తొలి పండుగ, ముఖ్యమైన పండుగ అయిన ఉగాది కూడా ఒకటి. వసంత ఋతువు ఆగమనంతోపాటు వచ్చే ఈ తొలి పండుగ తెలుగువారికి అతి ఇష్టమైన పండుగగా అభివర్ణించడం అతిశయోక్తి కాదు. మహారాష్ట్రలో ఈ పండుగను “గుడి పాడ్వా”గా, కర్ణాటకలో “యుగాది” గా, సింధీ సమాజంలో …
Read More »Tag Archives: amaravathi
అమరావతిలో అద్భుతం టెకోమా గాడి చౌడి
-ఎన్-9 రహదారిపై పసుపు సోయగాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతిరోజూ రాష్ట్ర సచివాలయానికి వచ్చేటప్పుడు పసుపు రంగు పూలు అందంగా, ఆహ్లాదకరంగా, ప్రకృతి సోయగానికి ఆలవాలంగా ఆకట్టుకుంటున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో చెప్పిన మాట. అవే టెకోమా గాడి చౌడి పూలు. ప్రజా రాజధాని అమరావతిలో సీడ్యాక్సెస్ జంక్షన్ నుంచి సచివాలయానికి వెళ్లే ఎన్-9 రహదారిలో రెండు సెంట్రల్ మీడియన్ డివైడర్లపై అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) అధికారులు ఈ టెకోమా గాడి చౌడి పూల …
Read More »సీడ్ యాక్సిస్ రహదారి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిలోని సీడ్ యాక్సిస్ రహదారి నిర్మాణానికి భూములిచ్చిన ఉండవల్లి గ్రామానికి చెందిన 10 మంది రైతులకు బుధవారం 2026 మార్చి 18న రాయపూడిలోని ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో ఈ- లాటరీ విధానం ద్వారా 17 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారు. వీటిలో 6 నివాస ప్లాట్లు కాగా 11 వాణిజ్య ప్లాట్లు. ఈ- లాటరీ కార్యక్రమానికి హాజరైన రైతుల సమక్షంలో ఆన్లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా నివాస, వాణిజ్య ప్లాట్లకు ముందుగా ట్రైల్ రన్ వేసిన అనంతరం …
Read More »నూకాంబికా అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రాభివృద్ధి
-రూ.15 కోట్ల వ్యయంతో అద్భుతంగా నూతన ఆలయ నిర్మాణం -అనకాపల్లి వాసుల కోరిక మేరకు రాష్ట్ర పండుగగా నూకాంబికా అమ్మవారి జాతర -ప్రభుత్వం తరఫున నూకాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కొల్లు రవీంద్ర అనకాపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తరాంధ్రవాసుల ఇలవేల్పు అనకాపల్లి నూకాంభిక అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎంపీ సీఎం రమేశ్, స్థానిక …
Read More »ఏపీకి అదనంగా 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ
-పైప్డ్ గ్యాస్ నెట్వర్క్ పెంచేలా కార్యాచరణ -రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై ఆర్టీజీఎస్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 15 రోజులకు సరిపడా ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని.. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ స్టాక్ ఉంటే.. అదనంగా మరో 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ విశాఖలో అందుబాటులోకి వచ్చిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎల్పీజీ …
Read More »ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం
– మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకుని పని చేయాలని సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు (MSME), SERP మరియు NRI శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి (APEDB) నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ల మంత్రి నారా లోకేష్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ …
Read More »ఖరీఫ్ ప్రారంభానికి ముందే ఓ అండ్ ఎం పనులు
-మే 15 నాటికి నిర్వహణ మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని మంత్రి నిమ్మల ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే ఖరీఫ్ ప్రారంభానికి ముందే అంటే మే 15వ తేదీ నాటికి ఓ అండ్ ఎం పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు. మంగళవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఓ అండ్ ఎం పనుల పై ఇరిగేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్ని వేల కోట్లు ఖర్చుపెట్టి …
Read More »సిఎస్ తో భేటీ అయిన తెలంగాణ ఆంధ్రా సబ్ ఏరియా మేజర్ జనరల్ అజయ్ మిశ్రా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ ఆంధ్ర్రా సబ్ ఏరియా (TASA)మేజర్ జనరల్ అజయ్ మిశ్రా నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం ఎపి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సి.సాయి ప్రసాద్ తో మర్యాద పూర్వకంగా భేటి అయింది.ఈసందర్భంగా రాష్ట్రంలో ఆర్మీ సంబంధిత యూనిట్లు ఇతర అంశాలకు సంబంధించి భూములు కేటాయింపు తదితర అంశాలపై వారు సిఎస్ తో చర్చించారు.
Read More »సిఎస్ తో భేటీ అయిన న్యూఢిల్లీ నేషనల్ డిఫిన్స్ కళాశాల ప్రతినిధి బృందం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్సు కళాశాలకు చెందిన ఎంవి పటేల్ (Patel)(అతి విశిష్ట సేవా మెడల్)నేతృత్వంలో 16 మంది ప్రతినిధులతో కూడిన బృందం మంగళవారం ఎపి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి జి.సాయి ప్రసాద్ తో భేటీ అయింది.నేషనల్ డిఫెన్సు కళాశాల ప్రతినిధి బృందం ప్రతి యేటా వారి కోర్సు అధ్యయనంలో భాగంగా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి,ఇతర అంశాలను అధ్యయనం చేయడం జరిగుతుంది.దానిలో భాగంగా ఈబృందం ఎపిలోని విశాఖపట్నం స్మార్ట్ సిటి అభివృద్ది,అమరావతి ప్రజా …
Read More »‘యూనివర్సల్ హెల్త్ పాలసీ’తో నేతన్నల ఆరోగ్యానికి భరోసా
-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత -చేనేత రంగానికి అండగా కూటమి ప్రభుత్వం -నేతన్నలకు మేలు చేసేలా పథకాల రూపకల్పన – ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్ -8 నెలల్లో ధర్మవరం మెగా క్లస్టర్ ప్రారంభిస్తాం -ధర్మవరంలో ఆప్కో షో రూమ్ ఏర్పాటు : మంత్రి సవిత -ధర్మవరంలో మెగా హ్యాండ్ల్యూమ్ క్లస్టర్ అవగాహన సదస్సు -పాల్గొన్న మంత్రులు సవిత, సత్యకుమార్ యాదవ్ ధర్మవరం/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త : నేతన్నల ఆరోగ్య రక్షణకు భరోసా ఇస్తూ యూనివర్సల్ హెల్త్ పాలసీలో …
Read More »
Prajavartha Online Telugu News