-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ధర్మరంలో రూ.38.03 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామని, ఈ క్లస్టర్ ఏర్పాటుతో 22 వేల మంది మహిళలకు లబ్ది కలగనుందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. అనంతపురం నియోజక వర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసి, స్థానిక మహిళలకు ఉపాధి కల్పను కృషి చేస్తామని వెల్లడించారు. ఏపీ బడ్జెట్ సమావేశాలు సందర్భంగా బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ …
Read More »Tag Archives: amaravathi
ఏపీ లో ప్రజలకు కూటమి ప్రభుత్వం నుండి మరొక గుడ్ న్యూస్….ఇక అన్నీ మీ ఫోన్లోనే.. ఏపీలో ఇంటింటికీ క్యూఆర్ కోడ్!
-ఆస్తి పన్ను చెల్లింపుల కోసం ఏపీలో సరికొత్త విధానం -రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఏర్పాటు -పన్ను చెల్లింపులతో పాటు సమస్యలపై ఫిర్యాదులకూ అవకాశం -స్థానిక వ్యాపారాలు, సేవల వివరాలు కూడా ఫోన్లోనే లభ్యం -కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా రాష్ట్రంలో అమలుకు సన్నాహాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో పౌర సేవలను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను చెల్లింపులు, ఇతర పురపాలక సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ …
Read More »మాజీ సైనికుడి భూమిని కబ్జా చేసిన వైసీపీ నేతలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు
-రెవెన్యూ అధికారుల అండతో దొంగ పట్టాల పర్వం.. వందల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా -వైసీపీ హయాంలో రాజకీయ కారణాలతో మాజీ సైనికుడికి భూమి కేటాయింపు నిలిపివేత.. మూడేళ్లుగా భూమి కోసం నిరీక్షణ -అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు -ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, కర్నూల్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ సోమి శెట్టి వెంకటేశ్వర్లు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ గ్రామానికి చెందిన మడక విజయ భాస్కరరావు …
Read More »అమరావతిలో రూ.150 కోట్లతో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు
-గ్రంథాలయ సెస్ వినియోగంపై మండలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ వివరణ అమరావతి, ఫిబ్రవరి 25, 2026: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు వసూలు చేస్తున్న గ్రంథాలయ సెస్ వినియోగంపై శాసన మండలిలో సభ్యుడు అడిగిన ప్రశ్నకు పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ తరపున మంత్రి నాదెండ్ల మనోహర్ సమగ్ర వివరణ ఇచ్చారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు ప్రతి సంవత్సరం హౌస్ ట్యాక్స్పై రూపాయికి 8 పైసల చొప్పున గ్రంథాలయ సెస్ వసూలు చేసి సంబంధిత జిల్లా గ్రంథాలయ సంస్థలకు జమ చేస్తున్నట్లు తెలిపారు. 2025–26 ఆర్థిక …
Read More »ప్రతి ఇంటికి కుళాయి – సురక్షిత తాగునీరు లక్ష్యం – మంత్రి నాదెండ్ల మనోహర్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ తరుపున మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సభ్యులు రాంగోపాల్ రెడ్డి, కావలి గ్రీష్మ ప్రసాద్, పెరబత్తుల రాజశేఖర్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన జల్ జీవన్ మిషన్ అమలు పురోగతిపై సభకు సమగ్ర వివరాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో వేగవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. …
Read More »మంచినీరు కలుషితం కాకుండా ఉండేలా గట్టి చర్యలు
-ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిరంతర పర్యవేక్షణ -గత ప్రభుత్వ హయాంలో నిర్వహణ అస్తవ్యస్తం -రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంచినీరు కలుషితం కాకుండా, డయేరియా కేసులు రాకుండా చూసేందుకు సదరు ప్రభుత్వ శాఖల సమన్వయంతో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్ర శాసనమండలిలో బుధవారం సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సత్యకుమార్ సమాదానమిస్తూ గత ప్రభుత్వం హయాంలో సంవత్సరాల తరబడి మంచినీటిలో అవసరాలకు తగ్గట్లు కోరినేషన్ …
Read More »విస్తృత స్థాయిలో కిడ్నీ రోగులకు ఉచిత డయాలసిస్ సేవలు
-గడిచిన 20 నెలల్లో 14 కేంద్రాల ప్రారంభం -త్వరలో వినియోగంలోనికి రానున్న మరో 11 నూతన కేంద్రాలు -శాసన మండలిలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పేద కిడ్నీ రోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఉచిత డయాలసిస్ సేవలను విస్తృతం చేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. శాసనమండలిలో బుధవారం సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సత్యకుమార్ సమాధానమిస్తూ 76 ప్రభుత్వాసుపత్రులు, ఎన్టీఆర్ …
Read More »పూర్తికాని వెలుగొండను.. జాతికి అంకితమంటూ జగన్ మోసగించారు
-గుండ్లకమ్మ గేట్లు విరగ్గొట్టి ఇసుక దోపిడీ చేశారు -ఐదేళ్లలో అన్ని వ్యవస్థల్నీ జగన్ రెడ్డి భ్రష్టు పట్టించాడు -కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మార్కాపురం, నేటి పత్రిక ప్రజావార్త : పూర్తికాని వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశామంటూ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా ప్రజలను మోసగించారని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆరోపించారు. పనులు పూర్తిచేయకుండా కేవలం ప్రచారానికే పరిమితం అయ్యారని దుయ్యబట్టారు. రైతుల ఆశలను …
Read More »ప్రజారాజధాని అమరావతిలో పర్యటించిన ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) బృందం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆసియా అభివృద్ధి బ్యాంకు(ADB) బృందం బుధవారం ప్రజారాజధాని అమరావతిలో పర్యటించింది. ఏడీబీ(మనీలా), ఇండియా రెసిడెంట్ మిషన్ నుంచి మొత్తం అయిదుగురు సభ్యుల బృందం అమరావతిలో పర్యటించింది. ఉదయం ఏడీబీ బృందం ఉండవల్లి పంప్ హౌస్, అమరావతి ట్రంక్ ఇన్ఫ్రా పనులు, LPS జోన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు వివిధ సైట్లలో జరుగుతున్న పనులను పరిశీలించింది. APCRDA , ADCLలోని ముఖ్య అధికారులు బృందంలోని సభ్యులకు అమరావతిలో ప్రణాళికాయుతంగా పనులు జరుగుతున్న తీరును, ఆయా ప్రాజెక్టుల పురోగతిని …
Read More »రహదారి భద్రతా చర్యల అమలుపై APCRDA ఆధ్వర్యంలో కెపాసిటీ బిల్డింగ్ సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిలో రహదారి భద్రతా చర్యల అమలుపై రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో కెపాసిటీ బిల్డింగ్ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశాన్ని PgMC నుంచి గాజుల అరుణ్ కుమార్, కోట కోమల్ నిర్వహించారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులు, రహదారులపై భద్రతా చర్యల అమలు విధానాలను మరింత బలోపేతం చేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భారత రహదారుల కాంగ్రెస్ మార్గదర్శకాలు & CRDA ప్రామాణిక కార్యాచరణ విధానాల …
Read More »
Prajavartha Online Telugu News