-రాష్ట్రంలోని కోళ్ల రైతులకు ముందస్తు హెచ్చరిక, సరిహద్దు జిల్లాల్లో అప్రమత్తత….. -పశుసంవర్ధక శాక సంచాలకులు డా.టి. దామోదర్ నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలో పెద్ద సంఖ్యలో కోళ్లు మరణించినట్లు తెలియవచ్చిన నేపథ్యంలో మన రాష్ట్రంలోని కోళ్ల రైతులు, ముఖ్యంగా సరిహద్దు జిల్లాల్లోని కోళ్ల రైతులు తగిన జీవభద్రతా ప్రమాణాలు పాటిస్తూ, అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంచాలకులు, డా. టి. దామోదర్ నాయుడు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. …
Read More »Tag Archives: amaravathi
రైతులు వ్యవసాయ పనుల్లో ముందుస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2026 సంవత్సరంలో ప్రపంచ వాతావరణ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న మార్పులు, ఎల్ నినో (El Niño) పరిస్థితుల నేపథ్యంలో, రైతులు వ్యవసాయ పనుల్లో ముందుస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గౌరవ ఉపకులపతి డా. ఆర్. శారదా జయలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు ENSO పరిస్థితులు ‘న్యూట్రల్’ (తటస్థ) స్థితిలో ఉండే అవకాశం ఉందని, ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో ‘న్యూట్రల్ ఐఓడి’ (Neutral …
Read More »10 జిల్లాల్లో హెచ్పివీ టీకా పంపిణీ ప్రారంభం
-14 ఏళ్ల బాలికలకు మాత్రమే -ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గర్భాశయ ముఖ ద్వార (సర్వైకల్ క్యాన్సర్) ముప్పు తప్పించేందుకు 14 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్పీవీ టీకా పంపిణీ సోమవారం పది జిల్లాల్లో ప్రారంభమైంది. మిగిలిన జిల్లాల్లో మంగళవారం నుంచి ప్రారoభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ ఓ ప్రకటన జారీ చేశారు. కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, పల్నాడు, …
Read More »మహిళా ద్రోహి జగన్
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్ -వైసీపీ హయాంలో మహిళల పట్ల ఎన్నో దాష్టీకాలు -నిండు సభలో తల్లిలాంటి భువనేశ్వరిని దూషించారు… -తల్లిని, చెల్లిని గౌరవించని వ్యక్తివి నువ్వు -చంద్రబాబును విమర్శించే అర్హత నీకు లేదు -జగన్ పై మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం -వైసీపీ ప్రభుత్వం బస్సు ఛార్జీలు పెంచి భారం పెంచితే… – మేము మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించి వెన్నుదన్నుగా నిలిచాం -ఆ 5 ఏళ్లలో రాయలసీమలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా నిర్మించలేదు.. -ఆ …
Read More »డోన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
-రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయనున్న సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. డోన్ నియోజకవర్గం, కొత్తబురుజు గ్రామంలో రైతులకు పట్టాదారుపాసుపుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఉదయం 10.00 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 11.20 గంటలకు కొత్తబురుజు గ్రామానికి చేరుకుంటారు. 11.35 గంటల నుంచి మధ్యాహ్నం 01.30 గంటల వరకు గ్రామ సభలో పాల్గొని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందజేసి ప్రజావేదిక సభలో పాల్గొంటారు. 02.05 గంటలకు స్థానిక రైతులతో ముఖ్యమంత్రి …
Read More »‘స్వయం’ బ్రాండ్ ఉత్పత్తులకు నేనే బ్రాండ్ అంబాసిడర్
-మహిళా ఉత్పత్తుల ‘స్వయం ఏపీ’ లోగో ఆవిష్కరణ -మహిళా సంఘాలు రూపొందించిన ‘స్వయం’ ఉత్పత్తులే వాడాలి -వచ్చే ఏడాదికి 5 లక్షల మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా చేస్తాం -వెలుగు 2.0 కిందకు సెర్ప్, మెప్మా సంస్థలు -పెద్ద కుటుంబాలను ప్రోత్సహించేందుకు చర్యలు -స్వయం సహాయ సంఘాలకు రూ.10,100 కోట్ల మెగా చెక్కు అందజేసిన సీఎం -అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఏడాదిలో మరో 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారుచేయడమే …
Read More »ప్రభుత్వాసుపత్రుల్లో ‘ఏఐ’ యుగానికి శ్రీకారం
-స్టార్టప్ సంస్థల ద్వారా ప్రయోగాత్మకంగా 18 ఆస్పత్రుల్లో సరికొత్త ఆవిష్కరణలు -సుమారు 40 పరికరాలతో 15 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు -సర్వైకల్ క్యాన్సర్, గుండె జబ్బులు, టీబీ, ఇతర అనారోగ్యాల గుర్తింపు -అత్యాధునిక సాఫ్ట్వేర్ ఆధారంగా కూడా వైద్య సేవలు -తక్కువ సమయంలో వ్యాధుల నిర్ధారణ – వైద్య సేవల్లో నాణ్యత మరింత మెరుగు -ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా తొలి అడుగులు, మరింత ముందుకు దూసుకువెళ్తాo -వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త …
Read More »సభ్యత్వాలు నమోదు చేసే “సాధక్”లకు సహకరించండి…
– క్రియాశీలక సభ్యత్వాలు పార్టీకి ప్రతిష్టాత్మకం – సాధ్యమైనంత ఎక్కువ సంఖ్య నమోదు చేసి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి బహుమతిగా ఇద్దాం – ఉత్తరాంధ్ర నాయకులతో వర్చువల్ సమావేశంలో ఎమ్మెల్సీ కె. నాగబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన సభ్యత్వాలు నమోదు చేసే “సాధక్”లకు స్థానికంగా ఉండే నాయకులు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని శాసన మండలి సభ్యులు కె. నాగబాబు స్పష్టం చేశారు. ఆదివారం జరిగిన వర్చువల్ సమావేశంలో ఉత్తరాంధ్ర పార్టీ ప్రతినిధులతో ఎమ్మెల్సీ కె. నాగబాబు మాట్లాడారు. జనసేన …
Read More »మహిళా సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యం
-మంత్రి కందుల దుర్గేష్ -రాష్ట్ర మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ -ప్రతి ఇంట్లో ఒక మహిళా పారిశ్రామికవేత్త ఉండాలన్నది సీఎం చంద్రబాబు నాయుడు ఆశయం:మంత్రి కందుల దుర్గేష్ -2026-27 నాటికి 5 లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం కల్పించిన అవకాశంతో మహిళా శక్తిగా ఎదిగిన ప్రతి ఒక్క మహిళకు, రాష్ట్రంలోని మహిళలందరికీ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ …
Read More »సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇప్పటికే రూ.1000 కోట్లకు పైగా సాయం… : మంత్రి గొట్టిపాటి రవి కుమార్
అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఇప్పటి వరకు పేదలకు రూ.1,000 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించినట్లు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. పేదల ప్రాణాలను కాపాడటంలో ముఖ్యమంత్రి సహాయనిధి కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. అద్దంకి నియోజకవర్గంలోని సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పాల్గొని సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 103 …
Read More »
Prajavartha Online Telugu News