-పుష్కరాలకు ముందే పూర్తికి సన్నాహాలు -నాణ్యత విషయంలో రాజీలేదు -జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఏలూరు జిల్లా -పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ కు ఆధునిక దేవాలయం అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు రాష్ట్రంలో చారిత్రక ఘట్టమైన గోదావరి పుష్కరాలకు ముందే, పోలవరం పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.మంగళవారం ఆయన …
Read More »Tag Archives: amaravathi
వినోద, పర్యాటక రంగాల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్: మంత్రి కందుల దుర్గేష్
-ముంబయిలో జరుగుతున్న 24వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్ మెంట్ పార్క్స్ అండ్ ఇండస్ట్రీస్(ఐఏఏపీఐ) ఎక్స్ పోలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి దుర్గేష్ -ముంబయి వేదికగా అమ్యూజ్మెంట్ పార్క్ ఇన్వెస్టర్లకు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సాదర ఆహ్వానం -ఏపీ ప్రభుత్వం అందిస్తున్న అద్భుత అవకాశాలను పరిశీలించాలని, అమ్యూజ్ మెంట్, థీమ్, వాటర్ పార్క్ లు, అడ్వెంచర్ జోన్ల ఏర్పాటుకు తమతో భాగస్వాములు కావాలని పిలుపు -ఏపీ పర్యాటకంలో పెట్టుబడులు పెట్టండి…భరోసా కల్పించే బాధ్యత మాది అని ఇన్వెస్టర్లకు భరోసా …
Read More »ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాష్ట్ర జనగణన డైరెక్టర్ భేటీ
-మే 1తేదీ నుంచి హౌస్ లిస్టింగ్ హౌసింగ్ సెన్సెస్ ప్రక్రియ -వచ్చే నెల 15 నుంచి పాటు స్వీయగణన కార్యక్రమం -రెండు దశలుగా 2027 జనగణన కార్యక్రమం గురించి సీఎంకు వివరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2027 జనగణనలో భాగంగా రాష్ట్రంలో ఈ ఏడాది మే 1 తేదీ నుంచి హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ ప్రక్రియ చేపడుతున్నట్టు ఏపీ సెన్సెస్ ఆపరేషన్స్, సిటిజన్ రిజిస్ట్రేషన్స్ డైరెక్టర్ జె. నివాస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించారు. క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీఎంతో …
Read More »రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
– రైతులకు ఎటువంటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికతో ప్రభుత్వం చర్యలు – గత ప్రభుత్వ కాలంలో పెండింగ్లో ఉన్న పరిహారాలను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది – యూరియా సరఫరా, ఆర్థిక సహాయంలో ప్రభుత్వం ముందంజ – ఇన్పుట్ సబ్సిడీ పెంపు, పంటల బీమా సంస్కరణలు – రైతులకు మద్దతు ధర అమలు…ధరల స్థిరీకరణకు ప్రభుత్వం కట్టుబాటు – వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది… రైతు సంక్షేమంలో రాజీ లేదు : మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »అంబేద్కర్ గురుకులాలు, సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులపై మంత్రి డిఎస్ బీవీ స్వామి ప్రత్యేక శ్రద్ధ
-పరీక్షల నేపథ్యంలో విద్యార్థులతో మంత్రి వరుస వీడియో కాన్ఫరెన్స్ లు -తాడేపల్లి AP SWREIS కార్యాలయంలో అంబేద్కర్ గురుకులాల 10 వ తరగతి విద్యార్థులతో జూమ్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మంత్రి -టీచర్, పేరెంట్ లా విద్యార్థులకు ధైర్యం చెప్పి పలు సూచనలు చేసిన మంత్రి డా.స్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంబేద్కర్ గురుకులాలు, సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులపై మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులతో వరుస వీడియో కాన్ఫరెన్స్ …
Read More »ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై కీలక సమీక్షలు
-ఈ నెల 11, 12వ తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్సులో దిశా నిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి -సమావేశాల రెండో రోజున శాంతి భద్రతలపై సమీక్ష… హాజరుకానున్న జిల్లాల ఎస్పీలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర అభివృద్ధి దిశగా పని చేస్తోన్న అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసేలా ఈ నెల 11, 12 తేదీల్లో రెండు రోజుల పాటు కలెక్టర్ల సమావేశం జరగనుంది. రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాకులో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ …
Read More »రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు
-ఎప్పటికప్పుడు సరఫరాను పర్యవేక్షిస్తున్నాం -గృహ వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా చూసుకుంటాం -గ్యాస్ బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా నిఘా బృందాలు -అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గ్యాస్ సరఫరాపై ఉన్నతాధికారులతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ టెలీ కాన్ఫరెన్స్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు. ప్రజలెవరూ దీనిపై అనవసరమైన ఆందోళనకి గురి కావాల్సిన అవసరం లేద’ని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గృహ అవసరాలకు, వాణిజ్య …
Read More »తెలుగు వైభవాన్ని చాటేలా అమరావతి అభివృద్ధి
-సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులపై దృష్టి సారించండి -క్రీడలు, పర్యాటకానికి పెద్ద పీట వేసేలా ప్రణాళికలు -పెట్టుబడులు పెట్టడానికి వచ్చే సంస్థలతో నిరంతరం సంప్రదింపులు -59వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు -భూ కేటాయింపులు సహా వివిధ ప్రతిపాదనలకు సీఆర్డీఏ అథార్టీ ఆమోదం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటేలా… భావితరాలకు అందించేలా అమరావతిని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజధానిలో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులను చేపట్టేలా అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. …
Read More »రైతుల భూములకు భద్రత కల్పిస్తాం… రైతుల ఆదాయం పెంచుతాం
-ఉచితంగా రాజముద్రతో పట్టాదార్ పాస్ పుస్తకాలు -2027 చివరి నాటికి అన్ని రకాల భూ వివాదాల పరిష్కారానికి ప్రయత్నం -భూ అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ పెడతాం… జైళ్లకు పంపుతాం -గత పాలనలో మంత్రులే ముఠాలు కట్టి భూ అక్రమాలకు పాల్పడ్డారు -గత పాలకులు కుంభకోణాలు చేశారు… కల్తీ మద్యంతో ప్రాణాలు తీశారు -నాడు నేరాలు-ఘోరాలు… నేడు అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలు -నంద్యాల జిల్లా కొత్తబురుజులో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో సీఎం చంద్రబాబు నంద్యాల జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే ఏడాది …
Read More »చరిత్ర సృష్టించిన భారత క్రికెట్ జట్టుకు అభినందనలు…..
– కొలుసు పార్థసారథి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : టీ-20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో న్యూజిల్యాండ్ జట్టుపై ఘన విజయాన్ని నమోదు చేసి, మూడోసారి పొట్టి ప్రపంచకప్ ను ఇండియాకు అందించిన భారత క్రికెట్ జట్టుకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఈరోజు భారత క్రికెట్ జట్టు ఆడిన తీరు టీమ్ వర్క్ కు నిదర్శనం. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టును నడిపించిన విధానాన్ని చూసి యావత్ భారతదేశం మురిసిపోయింది. 96పరుగుల తేడాతో ఫైనల్స్ మ్యాచ్ లో గెలుపొందడం అత్యద్భుతం. బ్యాట్స్ మెన్లు, …
Read More »
Prajavartha Online Telugu News