అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. శ్రీశైల జ్యోతిర్లింగ క్షేత్రం కొలువై ఉన్న పవిత్ర భూమి మన రాష్ట్రం. భక్త సులభుడైన శివుడు ఈ రోజే లింగాకారంలో ఆవిర్భవించాడని శివపురాణం చెబుతోంది. ఈ పర్వదినాన శివారాధనతో మహాశివుని అనుగ్రహం కలిగి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. శివార్చన, జాగరణలతో మహా శివరాత్రిని భక్తిశ్రద్ధలతో జరుపుకుందాం. పరమశివుని అనుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను.
Read More »Tag Archives: amaravathi
నీట్, ఐఐటీల్లో సీట్లు సాధించేలా ఎస్టీ విద్యార్థులకు శిక్షణ
-ఎస్టీల సంక్షేమానికి బడ్జెట్లో రూ.9 వేలకోట్లు కేటాయింపు -సేవాలాల్ స్ఫూర్తితో ఆదివాసీల అభివృద్ధి -సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నీట్, ఐఐటీల్లో సీట్లు సాధించేలా గురుకులాల్లో ఎస్టీ విద్యార్థులకు శిక్షణ అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లోని విద్యార్థులు చదువుల్లో ముందుంటున్నారని, ఉన్నత కొలువులు సాధించాలనే పట్టుదల వారిలో పెరిగిందన్నారు. భవిష్యత్లో ఉన్నత స్థానానికి చేరుకుంటారనడంలో ఎటువంటి సందేహం లేదని అభిప్రాయపడ్డారు. సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ స్ఫూర్తితో …
Read More »ప్రజాస్వామ్య దేవాలయంలో భావి భారత పౌరులు
-అసెంబ్లీలో విద్యార్థుల పర్యటన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిలోని శాసనసభను వివిధ పాఠశాలల విద్యార్థులు సందర్శించి సభా కార్యకలాపాలను ప్రత్యక్షంగా వీక్షించారు. చట్ట సభలు ఎలా పనిచేస్తాయి? ప్రజా సమస్యలపై చర్చలు ఎలా జరుగుతాయి? వంటి అంశాలపై విద్యార్థులు ప్రత్యక్ష అనుభవం పొందారు. ఇప్పటివరకు 22 పాఠశాలల నుండి మొత్తం 798 మంది విద్యార్థులు శాసనసభను సందర్శించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సభా వ్యవహారాలను పరిశీలించిన విద్యార్థులు ప్రజాస్వామ్య ప్రక్రియపై అవగాహన పెంపొందించుకున్నారు. విరామ సమయంలో మంత్రులు వంగలపూడి అనిత, సవిత, …
Read More »ఎస్సీల సంక్షేమానికి రూ. 20,644 కోట్ల కేటాయింపు ఎస్సీల అభ్యున్నతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడుకున్న చిత్తశుద్దికి నిదర్శనం
-బడ్జెట్ లో ఎస్సీల సంక్షేమం, అభివృద్దికి పెద్ద పీట వేసిన సీఎం చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బడ్జెట్ లో ఎస్సీల సంక్షేమానికి రూ. 20,644 కోట్ల కేటాయింపు ఎస్సీల అభ్యున్నతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడుకున్న చిత్తశుద్దికి నిదర్శనమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ అన్నారు. శనివారం నాడు విడుదల చేసిన పత్రిక మంత్రి మాట్లాడుతూ….బడ్జెట్ లో ఎస్సీల సంక్షేమం, అభివృద్దికి పెద్ద …
Read More »రైతన్నా మీకోసం పంచసూత్రాలతో వ్యవసాయానికి ఊపిరి
– రైతును “రాజు” గా నిలబెట్టే దిశగా 2026–27 వ్యవసాయ, అనుబంధ శాఖల బడ్జెట్ – స్వర్ణాంధ్ర–2047 లక్ష్యంతో అగ్రిటెక్, నీటి భద్రతపై ఫోకస్ – వ్యవసాయం లాభసాటి అయితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది – యువతను వ్యవసాయం వైపు తిప్పేలా లాభదాయక వృత్తిగా మార్పు – డిమాండ్ ఆధారిత పంటల వైపు ప్రోత్సాహం – పోలవరం నుంచి వెలిగొండ వరకు ప్రాజెక్టుల పూర్తి లక్ష్యం – ఖరీఫ్ ముందస్తు సాగు, తుఫానుల ప్రభావం తగ్గింపు లక్ష్యం – రూ.53,752.12 కోట్లతో బడ్జెట్ …
Read More »బీసీలకే సింహాభాగం
-బడ్జెట్ కేటాయింపుల్లో మంత్రి సవిత -సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బీసీల అభ్యున్నతి పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది మరోసారి రుజువైందని, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో వెనుకబడిన వర్గాల సంక్షేమానికి చరిత్రలో కనీవినీ ఎరుగని కేటాయింపులు చేశారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆనందం వ్యక్తంచేశారు. మూడు కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత ప్రవేశ పెట్టిన మూడు బడ్జెట్లోనూ నిధుల కేటాయింపులు …
Read More »విధ్వంసం నుంచి వికాసం వైపు దారి చూపే బడ్జెట్
-రాష్ట్రాభివృద్ధికి క్రమశిక్షణ, ఐక్యత, సాహసోపేత నిర్ణయాలు అవసరం -అన్ని రంగాలకు సమ ప్రాధాన్యం ఇచ్చిన బడ్జెట్ – గ్రామాల అభివృద్ధికి పుష్కలంగా నిధుల కేటాయింపు -మూల ధన వ్యయం పెంపుతో భవిష్యత్తుకు బాటలు -గత ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసాన్ని గాడిలో పెట్టే ప్రణాళిక -రాష్ట్ర బడ్జెట్ పై మీడియాతో మాట్లాడిన రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్ , కందుల దుర్గేష్ , ప్రభుత్వ విప్, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘ప్రతి అడుగులోనూ అభివృద్ధి.. అర్హులైన వారిందరికీ …
Read More »గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి దర్శనం కు మార్గం సుగమం
-మంత్రి ఫరూక్ విజ్ఞప్తితో స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ -రెండు రోజులు అటవీ మార్గంలో రాకపోకలకు అనుమతి -డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నంద్యాల- మార్కాపురం జిల్లా సరిహద్దులో ఉన్న నాగార్జునసాగర్- శ్రీశైలం పులుల అభయారణ్యంలో ఉన్న శ్రీ గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా భక్తులు వెళ్లేందుకు మార్గం సుగుమం అయింది. రెండు జిల్లాల సరిహద్దులో ఉన్న గుండ్లబ్రహ్మేశ్వర క్షేత్రానికి దశాబ్దాల కాలం నుంచి ఎంతో పురాతనమైన ప్రాశస్యత నేపథ్యం …
Read More »మైనార్టీల సంక్షేమానికి రూ.6090కోట్ల భారీ బడ్జెట్
-మైనారిటీ ల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కంకణం -గత ఏడాది బడ్జెట్ కంటే రూ. 656 కోట్లు అదనం -సబ్ ప్లాన్ అమలు ద్వారా మైనారిటీ ల అభ్యున్నతికి మరింత కృషి -2026-2027వార్షిక బడ్జెట్ పై మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రశంసల జల్లు -సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి కేశవ్ కు కృతజ్ఞతలు అమరావతి , నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ 2026-2027 సంవత్సరానికి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో మైనారిటీ ల సంక్షేమానికి రూ. 6090 …
Read More »రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే అభివృద్ధి బడ్జెట్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిలో శాసన మండలిలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను హోం మంత్రి అనిత ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, ఈ బడ్జెట్ కేవలం జమా-ఖర్చుల లెక్క మాత్రమే కాదని, రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే అభివృద్ధి బడ్జెట్ అని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని వేగవంతం చేయాలన్న ధృడసంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. అమరావతికి శాశ్వత రాజధానిగా చట్టబద్ధ హోదా కల్పించే ప్రక్రియ …
Read More »
Prajavartha Online Telugu News