Breaking News

Tag Archives: amaravathi

హత్య రాజకీయాలు, కక్ష సాధింపులకు కూటమి ప్రభుత్వం విరుద్ధం

– పల్నాడు ఘటనను రాజకీయంగా మలచే ప్రయత్నం దురదృష్టకరం – వ్యక్తిగత గొడవకు కుల, రాజకీయ రంగు పులిమే యత్నం – పల్నాడులో గత వైసీపీ పాలనలో హింస, దౌర్జన్యాలు – బీసీలు, బలహీన వర్గాలపై జరిగిన అఘాయిత్యాలు ప్రజలకు గుర్తున్నాయి – పిన్నెల్లి, మాచర్ల ఘటనలు వైసీపీ అరాచకానికి నిదర్శనం – డ్రైవర్ హత్య, డాక్టర్ సుధాకర్ ఘటనల్లో న్యాయం ఎక్కడ? – కుట్రల రాజకీయాలే వైసీపీ పతనానికి కారణం – ప్రజల శాంతి భద్రతలకు చంద్రబాబు నాయుడే భరోసా – ఎక్సైజ్ …

Read More »

విషంకక్కడం మానుకో…

-జగన్ కు మంత్రి సవిత హితవు -సీఎం చంద్రబాబు హయాంలో అభివృద్ధి పరుగులు -ఓర్వలేకపోతున్న వైసీపీ బ్యాచ్ -సొంత కార్యకర్తలనే వేధించిన చరిత్ర నీది… -ఉషశ్రీ చరణ్ పై మంత్రి సవిత మండిపాటు -కళ్యాణదుర్గం అభివృద్ధిపై చర్చకు వస్తా… డేట్ చెప్పు : మంత్రి సవిత -బీచిగానిపల్లిలో రూ.80 సీసీ రోడ్డు నిర్మాణానికి మంత్రి సవిత శంకుస్థాపన పరిగి/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త : అప్పులు, పశు, జింక మాంసాల పేరుతో సొంత కార్యకర్తలనే కేసుల పెట్టి, వేధించిన చరిత్ర మీదని, రాష్ట్రంలో జరుగుతున్న …

Read More »

జగన్ రెడ్డి ఫ్యాక్షన్ పల్నాడును ఇంకా వెంటాడుతోంది

-హత్యా రాజకీయాలకు పేటెంట్ వైసీపీ -అధికారంలో ఉన్న ఐదేళ్లు పల్నాడును వల్లకాడు చేశారు -రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకొస్తుంటే వైసీపీ ఓర్వలేకపోతోంది -జగన్ మాదిరిగా హత్యా రాజకీయాలు మా విధానం కాదు -దర్శి సభలో ఇంధనశాఖ మంత్రి మంత్రి గొట్టిపాటి రవికుమార్ దర్శి, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయం పల్నాడు ప్రాంతాన్ని ఇంకా వెంటాడుతోందని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో హత్యా రాజకీయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేటెంట్ రైట్స్ తీసుకున్నట్లుగా …

Read More »

కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండుగల జాబితాలో చేర్చడం ఆనందదాయకం

-ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 20వ తేదిన జరిగే అధికారిక కార్యక్రమమైన కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, యంత్రాంగం విజయవంతం చేయాల్సిందిగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డూండి రాకేష్ మాట్లాడుతూ… సంక్రాంతి సంబరాలు జరుపుకున్నట్లుగానే ఈ నెల 20న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని జరుపుకోవాలి. మఘశుద్ధ …

Read More »

APFIRST పేరుతో తిరుపతిలో అతిపెద్ద రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం

-ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ-AP FIRST ఏర్పాటుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ -తిరుపతి IIT-IISER కాంబినేషన్‌తో AP FIRST ఏర్పాటు -ఏరో స్పేస్-డిఫెన్స్, ఐటీ-డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ సలహదారులతో సీఎం సమావేశం -యువత భవిష్యత్తుకు బాటలు వేసేలా పరిశోధనలు : సీఎం చంద్రబాబు -యువతకు…రాష్ట్రానికి మేలు జరిగేలా అతిపెద్ద రీసెర్చ్ కేంద్రంగా ఏపీ ఫస్ట్: ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : యువతరం భవిష్యత్తును తీర్చిదిద్దేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని… ఆ దిశగా వారికి …

Read More »

గ్రీన్ అమోనియా ఉత్పత్తిలో కొత్త చరిత్రకు శ్రీకారం

-ఏపీలో అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్టు -రూ.13 వేల కోట్లతో ఏఎమ్ గ్రీన్ అమోనియా ప్లాంట్‌కు రేపు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు -కాకినాడలో 495 ఎకరాల్లో ఏర్పాటు..2,600 మందికి ఉద్యోగాలు -ఏడాదికి 1 మిలియన్ మెట్రిక్ టన్ను గ్రీన్ అమోనియా ఉత్పత్తి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లీన్ ఎనర్జీ రంగంలో సరికొత్త చరిత్రను సృష్టించబోతోంది. గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా పరిశ్రమ ఏర్పాటుతో దేశంలోనే అతిపెద్ద పర్యావరణహిత పరిశ్రమలలో ఒకటిగా నిలిచి చారిత్రాత్మక అడుగు వేయనుంది. …

Read More »

బడి పిల్లల కంటి రక్షణ భేష్!

-రాష్ట్ర ఆరోగ్య శాఖకు జాతీయ స్థాయి గుర్తింపు -లక్ష్యాన్ని 90 వేల నుంచి 2.50 లక్షల విద్యార్దులకు పెంచిన కేంద్రం -అధికారులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు, కంటి అద్దాల పంపిణీలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గత రెండు సంవత్సరాలుగా అమలు చేస్తున్న విధానాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2024–25, 2025–26 విద్యా సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపుతున్న చొరవ …

Read More »

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి APCRDA నిరంతరం కట్టుబడి వుంది 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పరిపాలనా కారణాల దృష్ట్యా, APCRDA ప్రాజెక్ట్ కార్యాలయంలో ప్రతి శనివారం నిర్వహించే వారపు గ్రీవెన్స్ డే కార్యక్రమం శనివారం నిర్వహించబడదని తెలియజేయడమైనది. అయితే, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కారం కౌంటర్లో యథావిధిగా స్వీకరిస్తారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి APCRDA నిరంతరం కట్టుబడి ఉందని సంస్థ భరోసా ఇస్తోంది.

Read More »

ఆటోమేటిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ అమలుకు గాను APSRTC కు గవర్నెన్స్ నౌ జాతీయ అవార్డు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందిస్తూ ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం చేసుకున్న Andhra Pradesh State Road Transport Corporation (ఏ.పి.ఎస్.ఆర్.టి.సి.)తాజాగా మరో గౌరవప్రదమైన జాతీయ అవార్డును తన ఖాతాలో వేసుకుంది. 2025 సంవత్సరానికి గాను “గవర్నెన్స్ నౌ – 6వ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సమ్మిట్స్&అవార్డ్స్”కార్యక్రమంలోఆటోమేటిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్అమలుకు గాను ఏ.పి.ఎస్.ఆర్.టి.సి.కి ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. వివిధ ప్రాంతాలు, భాషలకు చెందిన ప్రయాణికులు నిత్యం అనేక అవసరాలు, పనుల నిమిత్తం బస్ స్టేషన్లను ఆశ్రయిస్తుంటారు. …

Read More »

ఆత్మీయులందరికి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మార్తాండుడి మకరరాశి ప్రవేశం మకర సంక్రాంతికి ఆహ్వానం. ఉత్తరాయణం పుణ్యకాలం ఉత్తమ గతులకు శ్రేయస్కరం.. పుష్యమి పలకరింపులు ప్రకృతి పులకరింపులు… భోగి, సంక్రాంతి, కనుమ ముచ్చటగా మూడు రోజుల పండుగే ఈ మకర సంక్రాంతి.. భోగి మంటలో చెడుని పారద్రోలి, మంచికి ఆహ్వానం పలుకుదాం.. ప్రాతః కాలంలో పిల్లలు పెద్దలు అందరూ కలసి, భోగి మంటలు వేసి, కేరింతలు కొడుతూ ఆట, పాటలతో నృత్యాలు చేస్తారు… ఇంటి ముంగిట కన్నె పిల్లలు వేసే ముగ్గులు,ఆ ముగ్గులలో పెట్టె …

Read More »