-ఎర్ర చందనం స్మగ్లర్లు… వారి వెనక ఉన్నవారిపై ఉక్కు పాదం మోపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆదేశాలు -అంతర్జాతీయ ఎర్రచందన స్మగ్లర్ ముజామిల్ అరెస్ట్ -ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళాన్ని అభినందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ మొహమ్మద్ ముజామిల్ ను ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం అరెస్టు చేసింది. ఈ కింగ్ పిన్ ఎర్రచందనం దుంగలను లైసెన్స్ పేరు చెప్పి అక్రమంగా చైనాకి తరలించేవాడు. …
Read More »Tag Archives: amaravathi
వైసీపీని ఎన్నికల సంఘం బ్యాన్ చేయాలి
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైసీపీ నాయకులు రౌడీల్లా, అంబోతుల్లా పెట్రేగి పోతున్నారని, వారికి తల్లులున్నా, చెల్లెలన్నా, మహిళలన్నా గౌరవం లేదని, తక్షణమే ఆ పార్టీని ఎన్నికల సంఘం బ్యాన్ చేయాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కోరారు. సీఎం చంద్రబాబు మాతృమూర్తిని అంబటి రాంబాబు దూషించడం క్షమించరాని నేరమన్నారు. తక్షణమే ఆయన్ను అరెస్టు చేయాలన్నారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన …
Read More »జగన్ హయామంతా కల్తీయే
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్ -మద్యం కల్తీ చేసి అమాయకుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న జగన్ -కల్తీతో తిరుపతి ప్రసాదం అపవిత్రం -వైసీపీకి ఎప్పుడో ప్రజలు పాడె కట్టేసి శవయాత్ర జరిపించేశారు -పాదయాత్ర కాదు పొర్లు దండాలు పెట్టిన జగన్ అధికారంలోకి రాలేడు : మంత్రి సవిత -శ్రీసత్యసాయి జిల్లా వడిగేపల్లిలో పెన్షన్ల పంపిణీ -రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి మంత్రి సవిత భూమి పూజ గోరంట్ల/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త : జగన్ హయాంలో అన్ని కల్తీలే జరిగాయని, …
Read More »వైసీపీ నేత అంబటి రాంబాబు సీఎంను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఆరోగ్య, వైద్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ శనివారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వ పాలన పనితీరు అద్భుతంగా ఉండటాన్ని చూసి వైసీపీ వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. “నిత్యం అహం భావంతో వ్యవహరించే అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు ను ఉద్దేశించి మాటల్లో చెప్పలేని విధంగా ఉపయోగించిన పదజాలo అత్యంత హేయం, జుగుప్సాకరం. అంబటి వ్యాఖ్యలు ఆ పార్టీ నైజానికి, నేతల వికృత చర్యలు అహంకారం, పరాకాష్టకు నిదర్శనం. అంబటికి ప్రజాస్వామ్య …
Read More »కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీది అసత్యప్రచారం
-తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు -తిరుమల పవిత్రతకు వైసీపీ భంగం కలిగించింది -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగన్ రెడ్డి అవినీతి మూలాల్లోంచి పుట్టిన పార్టీ వైసీపీ అని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విమర్శించారు. శనివారం నాడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భీమవరం లోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన …
Read More »పింఛన్ల పంపిణీకి ఏటా రూ. 33 వేల కోట్లు ఖర్చు
-63 లక్షల మందికి ప్రతీ నెల పింఛన్ల పంపిణీ -సోలార్ తో విద్యుత్ ఆదా, పర్యావరణ పరిరక్షణ -భీమవరం పర్యటనలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : భీమవరం పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ, ప.గో జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. తొలుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒక్క రోజు ముందే ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. భీమవరం పర్యటనలో భాగంగా …
Read More »రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తూ రాజధాని అమరావతిలో APCRDA ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : “జాతీయ రహదారి భద్రతా మాసం–2026” సందర్భంగా “సడక్ సురక్ష – జీవన్ రక్ష”, అలాగే “Road Safety – Life Saving”(రహదారి భద్రత జీవిత పొదుపు) నినాదాలతో రాజధాని అమరావతిలో రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూ APCRDA శనివారం బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమం నిర్వహణ ద్వారా APCRDA, రాజధాని అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులో భాగస్వామ్యమైన ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్(PgMC), ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ(PMC)ల ప్రతినిధులు, కాంట్రాక్టర్ సంస్థల సహకారంతో రోడ్డు ప్రమాదాలపై జీరో టోలరెన్స్ …
Read More »రైతుల నుంచి అర్జీలు స్వీకరించిన కమిషనర్ కె.కన్నబాబు, అడిషనల్ కమిషనర్ ఏ. భార్గవతేజ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయం- గ్రౌండ్ ఫ్లోర్లో “గ్రీవెన్స్ డే” నిర్వహించారు. ల్యాండ్ పూలింగ్, భవనాలు/లే అవుట్ల అనుమతులు, రిటర్నబుల్ ప్లాట్ల రీ అలాట్మెంట్ తదితర సమస్యల గురించి పలువురు రాజధాని ప్రాంతవాసులు తమ అర్జీలను “గ్రీవెన్స్ డే”లో కమిషనర్ కె.కన్నబాబు ఐ.ఏ.ఎస్., అడిషనల్ కమిషనర్ ఏ. భార్గవతేజ ఐ.ఏ.ఎస్.లకు అందజేశారు. అర్జీదారులు అందజేసిన సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని కమిషనర్ అర్జీదారులకు హామీ ఇచ్చారు. సిఆర్డీఏలోని …
Read More »టూరిజానికి ట్రై జంక్షన్ కుప్పం
-అధునాతన నైపుణ్యాల శిక్షణా కేంద్రంగా నవదిశ సెంటర్ -రాష్ట్రంలో తొలి కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ ను కుప్పంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి -కుప్పంలో మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కుంగుంది బౌల్డరింగ్ పార్క్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు ప్రణాళికా బద్దంగా వెళ్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. కుప్పంలో తొలి రోజు పర్యటనలో భాగంగా… శుక్రవారం కుప్పం …
Read More »విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలి
-ఇన్నోవేషన్లను ప్రొత్సహిస్తున్నాం… స్టార్టప్ కంపెనీలకు అండగా ఉంటున్నాం -నీటి సంరక్షణపై కుప్పంలో పైలెట్ ప్రాజెక్ట్ -విద్యార్థులతో ముఖాముఖీలో సీఎం చంద్రబాబు -కుప్పంలోని ఆగస్త్య అకాడమీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టిన ముఖ్యమంత్రి -కుప్పంలో కృష్ణా జలాలకు హారతి ఇచ్చిన సీఎం -కుప్పంలో చంద్రబాబు మూడు రోజులు పర్యటన ప్రారంభం కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు వినూత్నంగా ఆలోచన చేసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. వినూత్న ఆలోచనలకు భవిష్యత్ కాలంలో మంచి అవకాశాలు దక్కుతాయన్నారు. …
Read More »
Prajavartha Online Telugu News