-విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు -ఈ చారిత్రక విశ్వవిద్యాలయానికి భారీగా నిధులు కేటాయించి, మరింత బలోపేతం చేయండి : యార్లగడ్డ -ఆంధ్ర యూనివర్సిటీని ‘టాప్-10’ లోకి తీసుకువస్తాం : అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ హామీ* -గత ఐదేళ్ల పాలన లో ఆంధ్ర యూనివర్సిటీని వైకాపా పార్టీ కార్యాలయంగా మార్చారు -విజిలెన్స్ విచారణ పూర్తి అవ్వగానే అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం : నారా లోకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ) ఒక …
Read More »Tag Archives: amaravathi
మత్స్యకార వర్గాల అభివృద్ధి లక్ష్యంగా కలిసి పని చేద్దాం
-మత్యకారులు వేటకు మాత్రమే పరిమితమవుతున్నారు -ప్రభుత్వ పథకాలను సద్వినియోగంలోనూ వెనుకబడ్డాం -ఉద్యోగ, రాజకీయ రంగాల్లోనూ తమదైన పాత్ర పోషించాలి -సంప్రదాయ మత్స్యకార సంఘాల సమాఖ్య సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఉన్న మత్స్యకార వర్గాలన్నీ ఏకతాటిపైకి వచ్చి కలిసి పని చేసినపుడే అభివృద్ది దిశగా అడుగులు వేయగలమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ మేరకు విజయవాడలోని బసవ పున్నయ్య మెమోరియల్ హాల్లో జరిగిన సంప్రదాయ మత్స్యకార …
Read More »బీసీ సింహ గర్జనను విజయవంతం చేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు… : తోకల రామకృష్ణ
పెనమలూరు , నేటి పత్రిక ప్రజావార్త : బీసీ సింహ గర్జనను విజయవంతం చేసిన ప్రజలందరికీ పెనమలూరు భారత చైతన్య యోజన పార్టీ కన్వీనర్ తోకల రామకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు. తోకల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 22 వ తేదీ ఆదివారం జరిగిన బీసీ సింహ గర్జన సభను యాదవులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, కులమత బేధాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయడం తమకు తమ పార్టీకి ఎంతో ఉత్సాహాన్ని స్ఫూర్తిని ఇచ్చిందని ఈ స్ఫూర్తితో ప్రజా …
Read More »రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్
-ఈ ఏడాది జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు -మార్కాపురం జిల్లాతో దశాబ్దాల కల సాకారం.. రూ.50 కోట్లతో కలక్టరేట్ -జిల్లా ఏర్పడ్డాక తొలిసారి వెళ్లిన ముఖ్యమంత్రికి అపూర్వ స్వాగతం -గత పాలకులు ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితమిచ్చేశారు -వెలిగొండపై వైసీపీ డ్రామాలను ఎండగట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు -రూ.456 కోట్లతో వెలిగొండ ఫీడర్ కెనాల్ పనులకు సీఎం శంకుస్థాపన -మార్కాపురం జిల్లా కళ, వెలిగొండ కళకళ బహిరంగ సభా వేదికలో సీఎం మార్కాపురం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఏడాది …
Read More »దక్షిణాసియాలోనే అతిపెద్ద ట్రావెల్ ఎక్స్పో ‘SATTE’లో మెరిసిన ఏపీ పర్యాటక రంగం
-ఢిల్లీ ‘యశోభూమి’లో ఏపీ టూరిజం స్టాళ్లకు విశేష స్పందన -జాతీయ, అంతర్జాతీయ టూర్ ఆపరేటర్లతో ఏపీ ప్రతినిధుల బృందం భేటీ -రాష్ట్ర పర్యాటక రంగానికి గ్లోబల్ బ్రాండింగ్ కల్పించడమే లక్ష్యం అమరావతి/న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో న్యూఢిల్లీలోని ‘యశోభూమి’ (IICC)లో ఫిబ్రవరి 25 నుండి 27 వరకు జరుగుతున్న దక్షిణాసియాలోనే అతిపెద్ద ట్రావెల్ అండ్ టూరిజం ఎగ్జిబిషన్ ‘SATTE’ (సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్ అండ్ టూరిజం ఎగ్జిబిషన్)లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ …
Read More »ఏపీ పర్యాటక రంగానికి మహర్దశ
-శాసనమండలిలో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా, నూతన పర్యాటక పాలసీ 2024-29తో 18 నెలల్లో రూ. 20,088 కోట్ల పెట్టుబడులు వచ్చాయని స్పష్టం -కేంద్ర పథకాల ద్వారా రూ.429.06 కోట్లు మంజూరు..తద్వారా రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి చేస్తున్నామని వెల్లడి -రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక సర్క్యూట్ లు, హోమ్ స్టేలు ఏర్పాటు చేశామన్న మంత్రి దుర్గేష్ -శాసనమండలిలో ఎమ్మెల్సీ సోమువీర్రాజు అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలిచ్చిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విపక్ష సభ్యుల తీరుపై మంత్రి …
Read More »రైతు నిల్వ సామర్థ్యాల్లో చారిత్రాత్మక ముందడుగు.. AIFతో రాష్ట్రంలో 1000కు పైగా ఆధునిక గోడౌన్లు
– రూ.504 కోట్ల భారీ పెట్టుబడి… గ్రామీణ వ్యవసాయ రంగానికి నూతన శకం – PACSలను ఆధునిక మల్టీ పర్పస్ సౌకర్య కేంద్రాలుగా మారుస్తున్న ప్రభుత్వం – తక్కువ వడ్డీ రుణాలు… పూర్తి ప్రభుత్వ హామీతో రైతు సంఘాలకు భరోసా – డ్రైయింగ్ యార్డులు, ఆధునిక డ్రయర్లపై ప్రభుత్వ దృష్టి – ఆకాల వర్షాలకు అడ్డుకట్ట… RSKల ద్వారా టార్పాలిన్ల పంపిణీ – ఎలక్ట్రానిక్ డ్రయర్లపై పైలట్ ప్రాజెక్టులు…సాంకేతిక వ్యవసాయానికి శ్రీకారం – శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానం తెలిపిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు …
Read More »జగన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం భక్తకోటిని మోసం చేస్తున్నారు…
-బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జగన్ హిందూధర్మ వ్యతిరేకి. పులివెందులలో మరో మహోపచారానికి ఒడిగట్టారు. పులివెందుల నియోజకవర్గంలోని నందిపల్లెలోని నందీశ్వరాలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేకంలో పాల్గొన్న జగన్ పూజారులిచ్చిన తీర్థాన్ని స్వీకరించకుండా కింద పారబోశారు. అలాగే అగ్నిగుండంలో వేయడానికి పూజారులిచ్చిన అవిస్సుల్ని అగ్నిగుండంలో వేయకుండా తిరిగి పూజారికి ఇచ్చివేసి భక్తికోటిని, హింధూ ధర్మానికి మహాపచారానికి పాల్పడ్డారు. రెండుసార్లు ఇలా తీర్థాన్ని పారబోసి చేతులు కడుక్కున్నారు. గతంలో తన భార్య భారతి కూడా ప్రసాదాల్ని స్వీకరించకుండా …
Read More »అసెంబ్లీ వేదికగా వైసీపీ పాపాలను బద్దలు కొట్టిన కూటమి
-మంత్రి కొలుసు పార్థసారథి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే ఆ విషయాన్ని తట్టుకోలేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిగట్టుకుని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి ధ్వజమెత్తారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోకి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులు …
Read More »చేనేతకు ‘అసెంబ్లీ’ ఆదరణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత వస్త్రాల అమ్మకాల పెంపుదలకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతున్నాయి. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లకు విశేష స్పందన లభిస్తోంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ విప్ లు చేనేత వస్త్రాల కొనుగోలుకు ముందుకొస్తున్నారు. రోజూ ఆ స్టాళ్లను సందర్శిస్తూ చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. ఈ నెల 20 తేదీన చేనేత స్టాళ్లను అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. …
Read More »
Prajavartha Online Telugu News