Breaking News

Tag Archives: amaravathi

నాటి నుంచి హిందూమతంపై వ్యవస్థీకృత దాడి

-తిరుమల గిరులను కుదించారు… కల్తీతో అపవిత్రం చేశారు -తిరుమల డిక్లరేషన్ పై జగన్ ధిక్కారం -గత పాలనలో టీటీడీలో ఉద్దేశపూర్వకంగా అన్యమత ప్రచారం జరిగిన అపచారాలపై తీవ్రంగా స్పందించిన హైందవ మఠాలు -కల్తీకి ఆస్కారం లేని విధంగా కఠినతరంగా నిబంధనలు -హిందువుల మనోభావాలు కాపాడే బాధ్యత మాది -కల్తీ నెయ్యి వ్యవహారంపై శాసనసభలో లఘు చర్చలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు -వైసీపీ హయాంలో మహాపాపం పేరిట సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఓ పద్ధతి …

Read More »

హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి

– భాష, కులం, ప్రాంతాలకు అతీతంగా ఖండించకపోతే ఆ పరంపర ఆగదు -శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ప్రణాళికబద్ధంగా కుట్ర చేశారు -నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఎన్.డి.డి.బి. రిపోర్టు చెప్పింది -నెయ్యిలో నెయ్యే లేదని సిట్ తేల్చింది – పాల ప్రమేయం లేకుండా నెయ్యి తయారు చేశారు -అరాచకాల్లోనూ నూతన ఆవిష్కరణలు చేసిన ఘనత గత పాలకులది -లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడడం అత్యంత తీవ్రమైన నేరం -గత టీటీడీ బోర్డు, వారిని వెనకేసుకు వస్తున్నవారే ఈ పాపానికి బాధ్యులు -భగవంతుడి …

Read More »

మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

-వెలిగొండ ప్రాజెక్టు సందర్శన అనంతరం ఫీడర్ కెనాల్‌ పనులకు శంకుస్థాపన -అనంతరం ప్రజావేదిక సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి 12.40 గంటలకు మార్కాపురం జిల్లాలోని గంటావానిపాలెం చేరుకుంటారు. 12.50 గంటలకు ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఫీడర్ కెనాల్‌ను పరిశీలిస్తారు. అక్కడి నుంచి 02.10 గంటలకు మార్కాపురం పట్టణం చేరుకుంటారు. 02.30 …

Read More »

శ్రీకాకుళంలో డయేరియా అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష

-జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి -డయేరియా బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాకుళంలో డయేరియా ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. మంగళవారం ఈ ఘటనపై వేర్వేరుగా రెండుసార్లు జిల్లా అధికారులతో మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో అందుతున్న వైద్యంపై సీఎం ఆరా తీశారు. శ్రీకాకుళం నగరంలో రోడ్ రిపేర్ పనుల కారణంగా డయేరియా వ్యాపించిందని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ ఘటనలో మొత్తంగా 65 మంది వివిధ ఆస్పత్రుల్లో చేరారని వివరించారు. ఎనిమిది …

Read More »

మంత్రి అచ్చెన్నాయుడు చొరవతో పీఏసీఎస్ ఉద్యోగుల ఆందోళన విరమణ

– ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు – తక్షణమే విధులకు హాజరవుతామని ఉద్యోగుల హామీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి, ఫిబ్రవరి 24: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఉద్యోగుల ఆందోళనకు ముగింపు పలికింది. మంగళవారం వెల‌గ‌పూడి స‌చివాల‌యంలో మంత్రి అచ్చెన్నాయుడు అధ్య‌క్ష‌త‌న‌ వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ (ఎక్స్‌ఆఫీషియో), ఆర్ సీ ఎస్ ఆహ్మద్ బాబు, ఆప్కాబ్ ఎండీ రామ‌కృష్ణ‌లతో కలిసి నిర్వహించిన …

Read More »

పిఠాపురం నియోజకవర్గ పట్టణాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక

-పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీల్లో చేయాల్సిన పనుల గుర్తింపు – గత పర్యటనలో పవన్ కళ్యాణ్ దృష్టికొచ్చిన సమస్యలను పరిశీలించిన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారుల బృందం -ఉప ముఖ్యమంత్రివర్యుల సూచనలతో నియోజకవర్గంలో విస్తృత పర్యటన -ప్రాధాన్యాలవారీగా త్వరలో అభివృద్ధి పనులు ప్రారంభం -మంగళవారం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించిన అధికారులు -బుధవారం పిఠాపురంలో స్వయంగా సమీక్ష చేయనున్న ఆ శాఖ సంచాలకులు డా.సంపత్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం మున్సిపాలిటీ , గొల్లప్రోలు నగర పంచాయతీల సమగ్రాభివృద్ధికి …

Read More »

గుడికట్ల పూజారులకు అండగా నిలవండి

-మంత్రి ఆనంతో మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గుడికట్ల పూజారులకు గౌరవ వేతనం అందించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఎస్.సవిత కోరారు. అమరావతిలోని రాష్ట్ర సచివాయలంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ఆమె మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గుడికట్ల పూజారులకు సంబంధించిన సమస్యలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనంతో మంత్రి సవిత చర్చించారు. రాష్ట్రంలో వ్యాప్తంగా 700ల వరకూ గుడికట్ల దేవాలయాలు ఉన్నాయన్నారు. వాటిలో ఉండే పూజారులు కురబ సామాజిక వర్గానికి …

Read More »

నమూనాల ఫలితాలతోనే రాజమహేంద్రవరం కల్తీ పాల మూలాలపై స్పష్టత

-మరో 3 నుంచి 5 రోజుల్లో పరీక్షల ఫలితాల రాక -ఏడుగురి పరిస్థితి ఆందోళనకరం -చెన్నై, ముంబై నుంచి రానున్న ప్రత్యేక మందులు -నిలకడగా మిగిలిన వారి ఆరోగ్యం -బాధితుల నివాస ప్రాంతాల్లోని స్థానికుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ -24 గంటలపాటు అందుబాటులో ఉండేలా వైద్యుల నియామకం -పాలలో యూరియా కలిసిన ఆనవాళ్ల సమాచారం లేదు -రాష్ట్ర వ్యాప్తంగా పాల విక్రయ కేంద్రాల్లో తనిఖీల కోసం ప్రత్యేక డ్రైవ్ -విలేకర్ల సమావేశంలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు వీరపాండియన్, నీలకంఠారెడ్డి వెల్లడి అమరావతి, నేటి పత్రిక …

Read More »

ఫిబ్రవరి 28న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ – రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

-ఒక్కరోజు ముందుగా పెన్షన్ల పంపిణీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం -62.76 లక్షల పింఛనుదారులకు రూ. 2725.79 కోట్లు పంపిణీ చేయనున్న ప్రభుత్వం -కొత్తగా 8,977 మంది లబ్ధిదారులకు రూ. 3.59 కోట్లు విడుదల అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 24 ఫిబ్రవరి 2026: 1 మార్చి 2026 ఆదివారం అయినందున ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లు ఒక రోజు ముందుగా అనగా 28 ఫిబ్రవరి 2026వ తేదీన కొత్తగా మంజురైన 8,977 వితంతు(స్పౌస్) పెన్షన్ లతో కలిపి మొత్తం 62,76,322 మంది పింఛనుదారులకు …

Read More »

గత ఐదేళ్ల పాల‌న‌లో అన్ని శాఖలకు తాళాలు వేశారు

– జగన్ హయాంలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారింది – పశుసంవర్ధక శాఖను నిర్వీర్యం చేసిన వైసీపీ – పశువైద్యశాలలు పేరుకే మిగిలాయి, మందులు,ప‌రికరాలు లేవు ,సిబ్బంది లేరు – కూటమి ప్రభుత్వం వచ్చాకే పశుసంవర్ధక శాఖ పునరుజ్జీవనానికి చర్యలు : వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని అన్ని శాఖలకు తాళాలు వేసిన పరిస్థితి నెలకొందని, ముఖ్యంగా పశుసంవర్ధక శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసి అభివృద్ధిని కుంటుపెట్టారని రాష్ట్ర వ్యవసాయ, …

Read More »