Breaking News

Tag Archives: amaravathi

కల్తీపాల మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం

-శాసనసభలో ప్రటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు -నివేదిక రాగానే బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్‌లో కల్తీపాల వినియోగంతో మృత్యువాత పడిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. రాజమహేంద్రవరంలో జరిగిన ఈ ఘటనపై శాసన సభలో మాట్లాడిన సీఎం…బాధిత కుటుంబాలకు పరిహారాన్ని ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి వ్యక్తం …

Read More »

ఆత్మీయ విందు.. నవ్వుల విందు

– శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంటు ప్రజాప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ ఆత్మీయ సమావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నారా లోకేష్ ఏర్పాటుచేసిన ఆత్మీయ కలయిక..అపూర్వ వేదికగా మార్చారు శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంటు సెగ్మెంట్ల ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ సోమవారం ఇచ్చిన విందు నవ్వుల విందుగా అతిథులందరికీ ఆనందాన్ని పంచింది. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ..కుటుంబసభ్యులను పరస్పరం పరిచయం చేసుకున్నారు. క్షణాల్లోనే అందరూ ఆత్మీయుల్లా మారిపోయి నవ్వుతూ..నవ్విస్తూ అపురూప క్షణాలను ఆస్వాదించారు. ఒక్కరి ఫోనూ రింగ్ కాలేదు. …

Read More »

సామాజిక సమానత్వం కోసమే అహర్నిశలూ కృషి

-బలహీన వర్గాల సంక్షేమానికే మా ప్రాధాన్యత -అసమానతలు తగ్గించడానికే పీ4 కార్యక్రమం -ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు గతాని కంటే ఎక్కువ కేటాయింపులు -స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే బీసీ రిజర్వేషన్లు -సంక్షేమానికి బడ్జెట్‌లో కేటాయింపులపై శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సామాజిక సమానత్వం కోసమే కూటమి ప్రభుత్వం అహర్నిశలూ కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజల్లో ఆర్థిక అసమానతలు తగ్గించి జనాభా దామాషా ప్రకారం బలహీన వర్గాలు అన్నిటా ప్రాతినిధ్యం …

Read More »

పనితీరు ఆధారంగా ఉద్యోగులకు వెయిటేజ్

-చక్కటి పనితీరు కనబర్చే ఉద్యోగులకు ఇకపై ప్రభుత్వం నుంచి అభినందన లేఖలు -తాగునీటి శాంపిళ్ల పరీక్షలకు మొబైల్ ల్యాబులను అందుబాటులోకి తేవాలి -ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత ఉండకుండా చర్యలు తీసుకోవాలి -రెవెన్యూ శాఖకు ఫ్రెష్ లుక్ తీసుకురావాల్సిన అససరం ఉంది -టెక్నాలజీతో ప్రభుత్వం అందించే సేవలపై అవగాహనకు ప్రత్యేక కార్యాచరణ -ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సమీక్షలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు మెరుగైన సేవలు అందించడం.. ప్రభుత్వ సేవలను సులభతరం చేయడమే లక్ష్యంగా ఉద్యోగులు, అధికారులంతా …

Read More »

ఎస్సీల అభివృద్ధి, సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు

-పేదరికం లేని సమాజమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం -కూటమి పాలనలో పేద విద్యార్థుల అభ్యున్నతికి పెద్ద మొత్తంలో నిధులు -మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పేదరికం లేని సమాజమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని, షెడ్యూల్ కులాల అభివృద్ది, సంక్షేమం కోసం 2026-27 బడ్జెట్ లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం నాడు అసెంబ్లీలో బడ్జెట్ …

Read More »

మైనారిటీల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి

-వివక్ష లేని సమాజ నిర్మాణమే ధ్యేయం -రూ. 6090 కోట్లు బడ్జెట్ కేటాయింపు గర్వకారణం -ఎక్కువసార్లు మైనారిటీ బడ్జెట్ ప్రవేశపెట్టడం గౌరవంగా భావిస్తున్నాను -2026-2027 బడ్జెట్ చర్చలో మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రసంగం -గత ప్రభుత్వంలో నిలిపివేయబడిన పనుల పునరుద్ధరణకు చర్యలు -ఎమ్మెల్యేల వినతులను సీఎం దృష్టికి తీసుకువెళ్లి అదనపు నిధుల మంజూరుకు కృషి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని మైనారిటీల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ …

Read More »

సోషల్ మీడియా పై అసెంబ్లీలో చర్చ

-ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న చట్టాలను పరిశీలిస్తున్నాం -20 నెలల్లో 1384 కేసులు నమోదు.. హోం మంత్రి. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాల నియంత్రణపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష అడిగిన ప్రశ్నకు హోంమంత్రి అనిత సమాధానం ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాల కట్టడికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటివరకు ఉపసంఘం రెండుసార్లు సమావేశమై వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు వెల్లడించారు. తమిళనాడు, కర్ణాటక వంటి …

Read More »

ఖైదీలకు క్షమాభిక్షపై ప్రభుత్వం సానుకూలం: హోం మంత్రి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జైలులోని ఖైదీలకు క్షమాభిక్ష విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. సోమవారం 8వ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జైళ్లు, సంస్కరణల చట్టం సవరణపై బిల్లును అసెంబ్లీలో హోంమంత్రి అనిత ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. ఖైదీల సంస్కరణల కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కేంద్రం తెచ్చిన చట్టం మేరకు ఇక్కడ కూడా సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు. …

Read More »

ఇ – శ్ర‌మ్ పోర్ట‌ల్ లో 88.16 ల‌క్ష‌ల కార్మికులు

-ఏపీ భ‌వ‌న నిర్మాణ సంక్షేమ మండ‌లిలో 18.24 ల‌క్ష‌ల మంది -అసంఘ‌టిత కార్మికుల సంక్షేమానికి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది* -కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అసంఘ‌టిత కార్మికుల సంక్షేమానికి సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలోని కూట‌మి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్ప‌ష్టం చేశారు. అసంఘ‌టిత కార్మిక రంగానికి సంబంధించి ఎమ్మెల్యే డా.వాల్మీకి పార్థ సార‌థి అడిగిన ప్ర‌శ్న‌కు మంత్రి సుభాష్ సోమ‌వారం అసెంబ్లీలో స‌మాధానం చెప్పారు. ఈ సంద‌ర్భంగా …

Read More »

ప్రజాసేవకు ప్రతీకగా ఎర్రన్నాయుడు

– మహోన్నత నేతకు మనస్ఫూర్తి నివాళి – ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మంత్రి అచ్చెన్నాయుడు – ఎర్రన్నాయుడు ఆశయాలు, విలువలు తనకు ఎప్పటికీ మార్గదర్శకం – శ్రీకాకుళం జిల్లాలో పరిశ్రమలు, యువతకు ఉపాధి, ఆర్థికాభివృద్ధి సాధించడమే ఆయన సంకల్పం – కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాసేవను ప్రాణంగా భావించిన మహోన్నత నాయకుడు కింజరాపు ఎర్రన్నాయుడు తనకు అన్నయ్యగానే కాదు, మార్గదర్శకుడిగా, జీవితానికి దిక్సూచిగా నిలిచారని వ్యవసాయ శాఖ …

Read More »