-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -నూతన బడ్జెట్ లో సింహభాగం బీసీలకే… -నేతన్న భరోసాకు రూ.250 కోట్లు కేటాయింపు -రూ.500 కోట్లతో 20 ఎంజేపీ స్కూళ్ల భవనాల నిర్మాణం -బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు డెడికేటెడ్ కమిషన్ నియామకం -బీసీ రక్షణ చట్టానికి తుది రూపు ఇస్తున్నాం -టీడీపీతోనే బీసీలకు రాజకీయ ప్రాధాన్యం -బీసీ సంక్షేమ శాఖ బడ్జెట్ పై చర్చలో మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ …
Read More »Tag Archives: amaravathi
నేతన్నలకు యూనివర్సల్ హెల్త్ పాలసీ
-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత -మంగళగిరి, పిఠాపురంలో ప్రత్యేక ప్రాజెక్టులు -రూ.10.44 కోట్లతో 10 క్లస్టర్ల ఏర్పాటు -జీఎస్టీ మినహాయింపు పరిశీలన : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా నేతన్నల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం(ఎన్.హెచ్.డి)లో భాగంగా మంగళగిరిలో రూ.22.35 కోట్లు, పిఠాపురంలో రూ.12 కోట్లతో చేనేతలకు లబ్ధి కలిగేలా ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టనున్నట్లు వెల్లడించారు. …
Read More »రాజమహేంద్రవరంలో పాల, వంట నూనెల నమూనాలు పరీక్షిస్తున్నారా? ఫలితాలేమిటి?
-ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులను ప్రశ్నించిన మంత్రి సత్యకుమార్ -రాజమహేంద్రవరం ఘటనపై శాసనసభలో వివరాలు తెలిపిన మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కల్తీ పాల ఘటన నేపథ్యంలో రాజమహేంద్రవరం నగరంలో పాలు, వంట నూనెలను పర్యవేక్షించేందుకు సేకరించిన నమూనాలు, వాటి ఫలితాలపై నివేదించాలని ఇన్స్టిట్యూటు ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం ఫుడ్స్టేపీ శాఖ)ను సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. తాజా ఘటన నేపథ్యంలో పుడ్్సఫ్టీ విభాగం పనితీరును అంచనా వేసేందుకు నమూనాల సేకరణ, ఫలితాల …
Read More »పక్కా ప్రణాళికతో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు ప్రక్రియ
– కొత్త లక్ష్యాలతో ముందుకు వెళ్దాం – సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్లండి – 25 పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తలతో పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : క్షేత్రస్థాయిలో జనసేన జెండా మోసే కార్యకర్తకు భరోసా కల్పించాలనే సదుద్దేశంతో ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న “జనసేన ఉద్యమి” సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకువెళ్లాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. …
Read More »రైతులు కోరగానే రోడ్డు వేయించారు
– ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో కొయ్యలగూడెం మండలంలో మూడు నెలల్లో డొంక రోడ్డు నిర్మాణం – రూ.లక్షల వ్యయం.. 12,500 మందికి సౌకర్యం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ఏలూరు జిల్లా, కొయ్యలగూడెం మండల పరిధిలోని ఎర్రంపేట, రాజవరం గ్రామాల రైతుల రవాణా కష్టాలకు విముక్తి కలిగింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో ఎర్రంపేట – రాజవరం మధ్య నిర్మించిన 3 కిలోమీటర్ల డొంక రోడ్డు పనులు పూర్తయ్యాయి. ఈ రోడ్డు …
Read More »త్వరలోనే దివ్యాంగులందరికీ ట్రై స్కూటీల పంపిణీ
-ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : దాతల సాయంతో అద్దంకి నియోజకవర్గంలోని దివ్యాంగులకు ఇప్పటివరకు 167 ట్రై స్కూటీలు, ప్రభుత్వం పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు 7 వేలకు పైగా సైకిళ్లు పంపిణీ చేసినట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. సోమవారం నాడు అద్దంకి నియోజకవర్గ పర్యటనలో భాగంగా ముప్పవరం క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులకు 35 ట్రై స్కూటీలను పంపిణీ చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా 91 మంది లబ్ధిదారులకు చెక్కులను …
Read More »పౌరసరఫరాల సేవల్లో సంస్కరణ బాట!!
-అసెంబ్లీ లో జరిగిన చర్చ సందర్బంగా సమాధానం ఇచ్చిన ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పౌరసరఫరాల సేవలను ఆదర్శవంతంగా ప్రజలకు అందజేయడమే కాకుండా, సేవల్లో గణనీయమైన సంస్కరణలను కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చిందని ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ పనితీరుపై శాసనసభలో సభ్యులు లేవనెత్తిన చర్చ సందర్భంగా మనోహర్ సమాధానం ఇస్తూ శాఖ పనితీరును వివరించారు. అలాగే మంత్రిగా బాధ్యతలు తీసుకున్న …
Read More »ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో డైనమాటిక్ టెక్నాలజీస్ ప్రతినిధుల భేటీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో డైనమాటిక్ టెక్నాలజీస్ ప్రతినిధుల భేటీ అయ్యారు. డైనమాటిక్ టెక్నాలజీస్ లిమిటెడ్ చైర్మన్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉదయంత్ మల్హోత్రా, ఎరోస్పేస్ విభాగం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ & హెడ్ పీ. చలపతి, డైరెక్టర్ అహిల్యా మల్హోత్రా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆండ్రియా మిలానీ, సంస్థ యూరప్ వ్యాపార కార్యకలాపాల సీనియర్ ఎగ్జిక్యూటివ్ క్రిస్టినా లిడేగార్డ్ సీఎంతో జరిగిన సమావేశంలో ఉన్నారు. ఏవియేషన్ రంగంలో, డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్లో …
Read More »ఏడాదిన్నరలో ప్రతి ఇంటికీ హైస్పీడ్ ఇంటర్నెట్
-టెక్నాలజీతో పౌర సేవలు సులభతరం -అంతర్జాతీయ స్థాయి విజ్ఞానాన్ని గ్రామీణ ప్రాంతాలకు చేరేలా చూడాలి -ఏఐతో మరిన్ని ఉద్యోగాలు వచ్చేలా యువతలో నైపుణ్యం పెంచుతున్నాం -ఇన్నోవేషన్లకు ఏపీ టెస్ట్ బెడ్ -గత ప్రభుత్వం ఫైబర్ నెట్ వ్యవస్థను నాశనం చేసింది -రూరల్ డిజిటల్ కనెక్టివిటీపై జరిగిన MoC కార్యక్రమంలో సీఎం చంద్రబాబు -గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ పెంచేలా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కీలక సహకార ఒప్పందం -5 లక్షల ఇళ్లకు ఫైబర్ కనెక్షన్లు ఇచ్చే లక్ష్యంతో ఏపీలో అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్ …
Read More »నెయ్యిలో సూక్ష్మస్థాయిలో నాణ్యత తగ్గినా గుర్తించే ఈ టంగ్- ఈ నోస్ యంత్రాలు!
-తిరుమలలో రూ. 25 కోట్లతో ఏర్పాటువుతున్న అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ కు ఫ్రాన్స్ నుంచి దిగుమతి -రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమలలో అత్యాధునిక ఫుడ్ ల్యాబేటరీ సేవలు త్వరలో అందుబాటులోనికి తీసుకురాబోతున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. భక్తులకు సురక్షితమైన, మంచి నాణ్యత కలిగిన ప్రసాదాలు, ఆహారం అందించేందుకు వీలుగా ఈ ల్యాబ్ను అత్యాధునిక పరికరాలు/యంత్రాలతో సిద్ధం చేస్తున్నారు. రూ.25 కోట్లతో ఏర్పాటవుతున్న …
Read More »
Prajavartha Online Telugu News