Breaking News

Tag Archives: amaravathi

రాష్ట్రంలో గృహావసరాలకు ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు.

– బ్లాక్ మార్కెట్ కు పాల్పడితే కఠిన చర్యలు -బ్లాక్ మార్కెట్ పై ఉక్కుపాదం మోపుతాం. -కృతిమ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. -ప్రజలు పుకార్లను నమ్మి ఆందోళన చెందవద్దు. -రోజుకు అవసరమైన సగటు గ్యాస్ సిలిండర్ల సంఖ్య కంటే ఎక్కువే డెలివరీ చేస్తున్నాము. – రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో కాల్ సెంటర్ లు ఏర్పాటు చేశాము. -ఆన్ లైన్ బుకింగ్ లో గ్యాస్ బుకింగ్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి -ఓటీపీ చెప్పిన తరువాతనే గ్యాస్ డెలివరీ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాము. …

Read More »

చంద్రబాబు నాయకత్వంలోనే మైనారిటీల సంక్షేమం

-రూ.6000 కోట్లు పైగా కేటాయించిన రాష్ట్రం ఏపీనే -గత ప్రభుత్వంలో మైనారిటీల సంక్షేమం సున్నా -కడప హజ్ హౌస్, గుంటూరు క్రిస్టియన్ భవన్ లను పూర్తి చేయని గత ప్రభుత్వం -రాష్ట్రస్థాయి ఇఫ్తార్ విందు సమావేశంలో మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుండి నేటి వరకు ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యలతో కూడిన సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ …

Read More »

అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగు జాతికి శాశ్వత ప్రేరణ

– 125వ జ‌యంతి సంద‌ర్భంగా ఘ‌న నివాళి అర్పించిన మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు నేటి పత్రిక ప్రజావార్త : అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు ప్రజల స్వాభిమానానికి ప్రతీకగా నిలిచిన పొట్టి శ్రీరాములు త్యాగం భారత చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆయన చేసిన నిరాహార దీక్ష, …

Read More »

సురక్షిత త్రాగునీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో చర్యలు తీసుకుంటోంది…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జల్ జీవన్ మిషన్ 2.0 ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత త్రాగునీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో చర్యలు తీసుకుంటోందని ఇరవై సూత్రాల కార్యక్రమాల (వికసిత్ భారత్ – స్వర్ణ ఆంధ్రప్రదేశ్) చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రజలకు దీర్ఘకాలిక త్రాగునీటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మొత్తం రూ.8.69 లక్షల కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం …

Read More »

పొట్టి శ్రీరాముల విగ్రహం భావి తరాలకు స్ఫూర్తి

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహం ఏర్పాటు అభినందనీయమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత కొనియాడారు. రాజధాని అమరావతిలోని తుళ్లూరులో సోమవారం నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాముల 58 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ సభలో ఆమె మాట్లాడారు. పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భావించిందన్నారు. నేటి తెలుగు ప్రజల …

Read More »

అమరజీవి ప్రాణ త్యాగ ఫలితమే తెలుగు జాతి ఉనికి

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తాడేపల్లి/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పట్టుదలకు, కార్యదక్షతకు మారుపేరు అమరజీవి పొట్టి శ్రీరాములని, ఆయన ప్రాణ త్యాగ ఫలితమే తెలుగు జాతి ఉనికి అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాముల 125 జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన విగ్రహానికి పూల మాలలు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉమ్మడి మద్రాసులో తెలుగు వారికి ఎన్నో …

Read More »

APCRDAకు ప్రతిష్ఠాత్మక అవార్డు

– “ది ఎకనామిక్స్ టైమ్స్ GOVTECH అవార్డు-2026″కు ఎంపికైన “అమరావతి ఇంటిగ్రేటెడ్ డిజిటల్ అర్బన్ ప్లానింగ్ అండ్ గవర్నెన్స్ ప్లాట్‌ఫామ్” అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా అమలు చేస్తున్న డిజిటల్ ప్రణాళికా విధానానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (APCRDA) రూపొందించిన “అమరావతి ఇంటిగ్రేటెడ్ డిజిటల్ అర్బన్ ప్లానింగ్ అండ్ గవర్నెన్స్ ప్లాట్‌ఫామ్”కు తాజాగా ఎకనామిక్ టైమ్స్ గోవ్‌టెక్ అవార్డ్స్- 2026లో గోల్డ్ అవార్డు లభించింది. ఈ మేరకు ఎకనామిక్ …

Read More »

రాజధాని అమరావతిలో ఏర్పాటు కానున్న ITC బ్రాండ్ హొటల్..పూర్తైన అగ్రిమెంట్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిలో 100 గదులతో కూడిన ITC బ్రాండ్ హొటల్ ఏర్పాటుకు ముందడుగు పడింది. ఈ మేరకు అమరావతిలో హోటల్ ప్రాజెక్ట్ ఏర్పాటుకై APCRDA, కాంధారి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య భూమి అమ్మకానికి సంబంధించిన ఒప్పందం 16 మార్చి 2026న అమరావతిలో కుదిరింది. సంబంధిత అగ్రిమెంట్ పత్రాలను APCRDA ఎస్టేట్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ జుబిన్ రాయ్, సంస్థ సీఈఓ(అడ్మిన్) పునుకొల్లు నందదీప్‌కు ‌అందజేశారు. APCRDA అధికారులు తుళ్లూరులో ఒక ఎకరం ఒక సెంట్(Ac. 1.0 …

Read More »

అమరావతిలో అమరజీవి భారీ విగ్రహం

-58 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు -రేపు పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు -విజయవాడలో ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందులో పాల్గొననున్న సీఎం -రేపు అమరావతి, విజయవాడలో పర్యటించనున్న ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అమరావతి, విజయవాడలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక అయిన అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ విగ్రహావిష్కరణ, మరోవైపు రంజాన్ పవిత్రతను చాటుతూ ముస్లిం సోదరులకు ప్రభుత్వం …

Read More »

పెద్ద పులి సంచారంపై హనుమాన్ బృందాలకు అప్రమత్తత

-సురక్షితంగా బంధించేందుకు 10 బృందాలు నియామకం -పులి సంచారంపై రేడియో కాలర్ ట్రాకింగ్ సిస్టం సందేశం -పట్టుకుని విశాఖ జూలో వదలాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జనావాసాల మధ్య సంచరించి ప్రజలను భయభ్రాంతులకి గురి చేసిన పెద్ద పులి మరోసారి జనావాసాలకు సమీపంగా వస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. గత నెలలో కూర్మాపురం వద్ద బంధించి- నిపుణుల సూచన మేరకు పులి మెడలో రేడియో కాలర్ వేసి సురక్షితంగా …

Read More »