Breaking News

Tag Archives: amaravathi

రాయచోటిలో ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు… : మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

రాయచోటి, నేటి పత్రిక ప్రజావార్త : రంజాన్ పర్వదినాల సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయచోటిలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముస్లిం సోదరుల కోసం ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫారుక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కడప జిల్లా సీనియర్ మైనారిటీ నాయకులు అమీర్ బాబు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ పర్వదినాల సందర్భంగా ముస్లిం …

Read More »

టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ బాధ్యతా రాహిత్యం

-డ్రగ్స్ పార్టీలో పట్టుబడటం సిగ్గుచేటు -ఎంపీకి, పార్టీకి రాజీనామా చేయాలి -సీఎం చంద్రబాబు, లోకేశ్ నైతిక బాధ్యత వహించాలి -పట్టుబడిన అందరిపైనా చర్యలు తీసుకోవాలి -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాద్‌లోని ఫామ్ హౌస్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్ డ్రగ్స్ పార్టీలో పట్టబడి రాజ్యాంగబద్ధమైన తన పదిని దుర్వినియోగం చేశారని, తక్షణమే ఆయన పదవికి రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లో 150 మంది ఎక్సైజ్ సబ్‌ ఇన్‌స్పెక్టర్లకు నియామక పత్రాలు

-అంకితభావంతో విధులు నిర్వహించాలి – అక్రమ మద్యం నిర్మూలనపై కఠిన చర్యలు: మంత్రి కొల్లు రవీంద్ర అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కొత్తగా ఎంపికైన 150 మంది ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్‌ ఇన్‌స్పెక్టర్లకు నియామక పత్రాలు అందజేశారు. ఎన్‌ఏసీ కన్వెన్షన్ సెంటర్‌లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎంపికైన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బాధ్యతలను అంకితభావంతో నిర్వహించి శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. …

Read More »

అమరజీవి విగ్రహావిష్కరణకు పకడ్బందీ ఏర్పాట్లు

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -తూళ్లూరు అమరజీవి స్మృతివనంలో మంత్రి పర్యటన -58 అడుగుల పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహ ఏర్పాట్ల పరిశీలన -ఈ నెల 16న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా విగ్రహావిష్కరణ -భారీగా తరలొస్తున్న జనాలు -ఏర్పాట్లలో అలసత్వం చూపొద్దు : మంత్రి సవిత ఆదేశం తుళ్లూరు/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరజీవి పొట్టి శ్రీరాముల ప్రాణ త్యాగం వృథా కానివ్వబోమని, ఆంధ్రజాతి కోసం ఆయన చేసిన పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్న లక్ష్యంతోనే పొట్టి శ్రీరాముల …

Read More »

సమ్మర్ యాక్షన్ ప్లాన్-2026 సిద్ధం!

-అవేర్ ద్వారా 4-5 రోజుల ముందుగానే సదరు ప్రాంతాల్లో వేసవి తీవ్రతపై అప్రమత్తం -జిల్లా అధికారులు, వైద్యులకు శిక్షణ కార్యక్రమాలు -కేసుల నమోదుకు అనుగుణంగా సత్వర చర్యలు -1 71 కోట్ల ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధం! -చికిత్స అందించేందుకు ఉప ఆరోగ్య కేంద్రాలు, పీహెచ్సీల స్థాయి నుంచి సన్నద్ధత -రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వేసవి తీవ్రత అంచనాలకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి …

Read More »

అసాధారణ కొరతకు సంబంధించిన ఏవైనా సమస్యలను తగిన చర్యల కోసం కంట్రోల్ రూమ్‌కు తక్షణమే నివేదించాలి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మధ్య ప్రాచ్యంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితి కారణంగా LNG రవాణాలో అంతరాయాల దృష్ట్యా, భారత ప్రభుత్వం, పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ, నిత్యావసర వస్తువుల చట్టం, 1955 నిబంధనల ప్రకారం దేశంలో సహజ వాయువు సరఫరా మరియు పంపిణీని నియంత్రించడానికి, ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (LPG) ఉత్పత్తి, సరఫరాకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈనెల 9వ తేదీన ఆదేశాలు జారీ చేసిందని ఆ ఆదేశాలను తెలియజేస్తూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమీషనర్ సౌరబ్ గౌర్ …

Read More »

తగినంత ఇంధనం దేశవ్యాప్తంగా అందుబాటులో లేదన్న వదంతులు వాస్తవం కాదు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎల్పిజి కనెక్షన్ల తాజా పరిస్థితి: మొత్తం కనెక్షన్ల సంఖ్య 161.19 లక్షలు.వాటిలో IOCL: 56.86 లక్షలు (20.79 లక్షల డబుల్ బాటిల్ + 36.07 లక్షల సింగిల్ బాటిల్). HPCL: 74.11 లక్షలు (28.75 లక్షల డబుల్ బాటిల్ + 45.36 లక్షల సింగిల్ బాటిల్) BPCL: 30.22 లక్షలు (11.13 లక్షల డబుల్ బాటిల్ + 19.09 లక్షల సింగిల్ బాటిల్). రోజువారీ LPG అవసరం దేశీయ ఉపయోగం: 4,000 mt; నాన్-డొమెస్టిక్ (వాణిజ్య) …

Read More »

అన్నదాతకు భరోసాగా కూటమి ప్రభుత్వం

-46.85 లక్షల రైతుల ఖాతాల్లోకి రూ.2,670 కోట్ల జమ -ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేలు అందించి అండగా నిలిచాం -వ్యవసాయానికి అండగా త్వరలో ఏఐ అగ్రానమిస్ట్ సేవలు గత పాలకులు తప్పులు చేసి గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకోవటం సిగ్గుచేటు -పీఎం కిసాన్- అన్నదాత సుఖీభవ మూడోవిడత నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ఏడాదిలో ప్రతి రైతుకు రూ.20 వేల ఆర్థిక సాయం …

Read More »

గిరిజనం మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం

-ప్రధానమంత్రి జన్ మన్ (అడవితల్లి బాట) ద్వారా నిర్మించిన రోడ్ల పరిశీలన -నిర్మాణం పూర్తయిన రహదారుల ప్రారంభోత్సవం – పాడేరు నియోజకవర్గం, నందిగరువు గ్రామ ప్రజలతో పవన్ కళ్యాణ్ మాటా-మంతి -గిరిపుత్రులతో కలసి మధ్యాహ్న భోజనం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను ఈ సారి గిరి పుత్రుల మధ్య నిర్వహించుకోవాలని పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. పార్టీ శ్రేణులకు ఇచ్చిన పిలుపు మేరకు గ్రామ స్థాయిలో జరిగే వేడుకల్లో …

Read More »

అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు, జూనియర్ అసిస్టెంట్లకు నియామక పత్రాలు అందజేసిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మిక శాఖను మరింత బలోపేతం చేసే దిశగా కొత్తగా నియమితులైన 28 మంది అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు మరియు 3 మంది జూనియర్ అసిస్టెంట్లకు సచివాలయంలోని 5 బ్లాక్ లో కాన్ఫరెన్స్ హాల్ నందు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. కార్మిక శాఖను సమర్థవంతంగా నడిపించడానికి మరియు కార్మికులకు మెరుగైన సేవలు అందించడానికి …

Read More »