Breaking News

Tag Archives: amaravathi

రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు డిజిటల్ ప్రచారం అవసరం….

– డిజిటల్ మీడియా పాలసీ తెస్తే….మేం రాష్ట్రం కోసం పనిచేస్తాం…. – మాకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా గుర్తింపునివ్వండి…. – మంత్రి పార్థసారథికి జాతీయ ప్రఖ్యాత డిజిటల్ మీడియా ప్రతినిధులు విజ్ఞప్తి…. – సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడి… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ప్రాముఖ్యత మరియు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం చాలా ఉందని, ఆ పని …

Read More »

ఆహార భద్రత సూచీలో ఏపీ దేశంలో తొలి పది స్థానాల్లో ఉండాలి

-తనిఖీ అధికారులు జడత్వాన్ని వీడి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి -ముఖ ఆధారిత హాజరును తప్పనిసరి చేయాలి బాగా పనిచేసే వారిని ప్రోత్సహించాలి-చేయనివారిపై తగు చర్యలు తప్పనిసరి అధికారులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు ఆ-హార భద్రత శాఖ పనితీరు పై లోతైన సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఆహార భద్రత శాఖ తన పనితీరును క్రమంగా మెరుగుపరుచుకొని ఈ ఏడాది డిసెంబరు నాటికి జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచే తొలి పది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉండాలని రాష్ట్ర వైద్య, …

Read More »

నేడు(శనివారం) బీసీ రక్షణ చట్టంపై కీలక భేటీ

-బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వెనుకబడిన తరగతులు గౌరవ ప్రదమైన జీవనం సాగించడంలో భాగంగా బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై నేడు(శనివారం) జరగనున్న కీలక సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ .సవిత తెలిపారు. ఈ సమావేశంలో బీసీ మంత్రులతో పాటు రాష్ట్ర మైనార్టీ, న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, హోం మంత్రి అనిత పాల్గొనబోతున్నారన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన …

Read More »

అన్నదాత సుఖీభవతో రైతులకు భరోసా.

-రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది – మూడో విడతగా రైతు ఖాతాల్లో రూ.6000 జమ. – ఏడాదికి రైతులకు మొత్తం రూ.20,000 ఆర్థిక సాయం. – రాష్ట్రవ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతులకు లబ్ధి. -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రైతు సంక్షేమానికి పెద్దపీట. -సాగుకు అవసరమైన ఎరువులు, పరికరాలు సబ్సిడీపై అందిస్తున్నాం. -పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులతో సాగునీటి విస్తరణ.. -ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు.. -ప్రకృతి విపత్తుల సమయంలో ఇన్‌పుట్ సబ్సిడీతో రైతులకు అండ.. -వైసీపీ …

Read More »

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకుల సాధనకు 54 మంది నిపుణుల నియామకం

-అధ్యయనం, అవగాహన ద్వారా మాత్రమే మంచి ఫలితాలు -ఫీల్డ్‌కు వెళ్లినప్పుడే వాస్తవాలు తెలుస్తాయి -స్వచ్ఛ సర్వేక్షణ్‌ వర్క్ షాప్‌లో స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు ఇంకా మెరుగైన రీతిలో సమర్థవంతంగా నిర్వహించడానికి, జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించడానికి స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నడుంబిగించారు. ఇందు కోసం రాష్ట్రంలోని 123 యూఎల్‌బీ(అర్బన్ లోకల్ బాడీ)లలో 54 యూఎల్‌బీలను ఎంపిక చేసి, 54 మంది నిపుణులను ప్రత్యేకంగా నియమించారు. …

Read More »

ఏపీ సమాచార హక్కు చట్టం కమిషనర్ పి.ఎస్. నాయుడుతో పంజాబ్ సీఐసీ భేటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ పి.ఎస్. నాయుడును శుక్రవారం పంజాబ్ రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (CIC) ఇంద్రపాల్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ సమాచార కమిషన్ పనితీరు గురించి పంజాబ్ సీఐసీ అడిగి తెలుసుకున్నారు. ​పంజాబ్ సమాచార హక్కు కమిషన్ పనితీరు మరియు ముఖ్యంగా ‘సెకండ్ అప్పీల్’ (2nd Appeal) కేసులను ఎలా డిస్పోజ్ (Dispose) చేస్తున్నారో ఇంద్రపాల్ సింగ్ వివరించారు. ​సమాచార హక్కు చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రభుత్వ …

Read More »

రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో నేడు పెట్టుబడుల అనుకూల వాతావరణం ఉండటం, భారీగా పెట్టుబడులు రాష్ట్రానికి రావడాన్ని ప్రతిపక్షం జీర్ణించుకోలేక, దుష్ప్రచారం చేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్,గనులు, భూగర్భవనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మండిపడ్డారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను ప్రవేట్ పరం చేస్తున్నామంటూ ప్రతిపక్షం చేస్తున్న విమర్శల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని ఇరువురు మంత్రులు కొట్టిపారేశారు.. శుక్రవారం సచివాలయంలోని 5 బ్లాక్ …

Read More »

క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం జరిగిన 1382వ (45వ) క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. హోం శాఖ 1. హోం శాఖ: APSP లోని 2, 3, 5, 6, 9, 11, 14, 16వ బెటాలియన్లలో పనిచేస్తున్న ప్రస్తుతం 300 మంది …

Read More »

ఏపీ హై కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ బాధ్యతల స్వీకరణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ హై కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఏపీ హై కోర్టు మొదటి కోర్టు హాల్ లో న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ చేత హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ లీసా గిల్ పంజాబ్, హర్యానా హై కోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ ఏపీ హై కోర్టుకు బదిలీపై వచ్చారు. ఏపీ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రియల్ …

Read More »

ప్రకృతి సాగు రైతు రోశయ్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంస

-75 సెంట్లలో 52 రకాల పంటలు సాగు చేస్తోన్న గుంటూరు జిల్లా, అత్తోటకు చెందిన రైతు రోశయ్య -ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న రైతు రోశయ్యకు ప్రణామాలు అంటూ ఎక్స్‌లో సీఎం వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భూమిని తల్లిలా భావించి…ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం, అత్తోట గ్రామ రైతు రోశయ్య కి నా ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఎనభై ఏళ్ల వయసులో కేవలం 75 సెంట్ల భూమిలో 52 రకాల పంటలు పండిస్తూ….. నెలకు రూ.20 …

Read More »