-వీటిల్లో ప్రసవానికి వారం ముందే గర్భిణిలకు సపర్యలు -రోజుకి గర్భిణి, సహాయకులకు కలిపి రూ. 600 చెల్లింపు -ఈ కొత్త భవనాలతో గిరిజనులకు తగ్గనున్న వ్యయప్రయాసలు. -నిర్మాణాల పురోగతిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు నివేదించిన అధికారులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :గిరిజన గర్భిణిల కోసం 7 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థల(ఐటీడీఏలు) పరిధిలో 35 నిరీక్షణ వసతి గృహాల కోసం కొత్త భవనాలు (బర్త్ వెయిటింగ్ హోమ్స్) నిర్మిస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ …
Read More »Tag Archives: amaravathi
దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం మరో కానుక
-రేపు ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు -రాష్ట్రమంతటా దివ్యాంగులకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం -40 శాతం వైకల్యం దాటిన దివ్యాంగులకు పథకం వర్తింపు -4 నుంచి 21 వర్గాల దివ్యాంగులకు ‘దివ్యాంగ శక్తి’ విస్తరణ -వెంట వచ్చే సహాయకులకు ఛార్జీల్లో 50 శాతం రాయితీ -12.76 లక్షల మంది దివ్యాంగులు, సహాయకులకు లబ్ది -ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.207 కోట్ల వ్యయం -ప్రతీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేల చేతుల మీదుగా పథకానికి శ్రీకారం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త …
Read More »మహిళలు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకున్నప్పుడే మహిళ సాధికారత సాధ్యం
-చదువుకునే పెళ్లయిన మహిళలకు మెటర్నటి లీవ్స్ మంజూరు -పార్లమెంట్, అసెంబ్లీలలో ప్రాతినిధ్యం పెరగాలి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు నాయకత్వ లక్షణాలు పెంచుకొని స్వతంత్రంగా వ్యవహరించినప్పుడే నిజమైన మహిళా సాధికారత సాధ్యమవుతుంది. అమరావతిలోని విట్ విశ్వవిద్యాలయంలో సొసైటీ ఫర్ పబ్లిక్ లా అండ్ గవర్నెన్స్ విట్ ఏపీ- స్కూల్ ఆఫ్ లా వారు నిర్వహించిన Barriers & Building Futures Women in Leadership in the Contemporary World అనే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ …
Read More »అమరావతి గుత్తేదారులకు సులభరీతిన కంకర, ఇసుక, మట్టి
-భూగర్భ వనరులు, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి పనుల పురోగతిలో అంతర్భాగమైన కంకర , ఇసుక, మట్టి వంటివి గుత్తేదారులకు సులభరీతిన లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని భూగర్భ వనరులు, గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి , తిరుపతి ఆర్ధిక మండలి సిఇఓ ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు అదేశాల మేరకు అన్ని రకాల మైనింగ్ అనుమతుల విషయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తూ, నిబంధనల …
Read More »రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధితోనే అమరజీవికి నిజమైన నివాళి
-శ్రీరాములు త్యాగాన్ని నిరంతరం గుర్తుంచుకునేలా స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్ -శ్రీరాములు త్యాగంతో రాష్ట్రం… రైతుల త్యాగంతో రాజధాని -వైశ్యులను వేర్వేరు పేర్లతో కాకుండా… ఆర్యవైశ్యులుగా పరిగణించేలా జీవో తెస్తాం -ఇబ్బందుల్లేకుండా వ్యాపారాలు చేసుకునేలా ఆర్యవైశ్యులకు సహకరిస్తున్నాం -పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహావిష్కరణ సభలో ముఖ్యమంత్రి -అమరావతిలో తొలి భారీ శిల్పంగా అమరజీవి విగ్రహం -రికార్డు స్థాయిలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ పార్క్ మొదటి దశ పనులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోగలిగినప్పుడే అమరజీవి పొట్టి …
Read More »ఈస్ట్-వెస్ట్ కార్గో కారిడార్గా ఏపీ
-నూతన పోర్టుల్లో త్వరితగతిన ఆపరేషన్లు -రెండో దశ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం వేగవంతం -పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని వివిధ పోర్టుల నుంచి కార్గో హ్యాండ్లింగ్ ఆపరేషన్ల ద్వారా ఈస్ట్ -వెస్ట్ కార్గో కారిడార్గా ఏపీని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మితం అవుతున్న మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల్లో త్వరితగతిన కార్గో హ్యాండ్లింగ్ ఆపరేషన్లు ప్రారంభం కావాలని సీఎం స్పష్టం చేశారు. సచివాలయంలో పోర్టులు, …
Read More »అంతరాయం లేకుండా ప్రజలకు గ్యాస్ సరఫరా
-గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్టుకు తరలిస్తే కఠిన చర్యలు -ఇండక్షన్ స్టవ్స్ వంటి ప్రత్యామ్నాయాలను అన్వేషించండి -ఆస్పత్రులు, స్కూళ్లు, దేవాలయాలకు ఇబ్బంది ఉండకూడదు -గ్యాస్ నిల్వలు, సరఫరాపై ఆర్టీజీఎస్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గృహ వినియోగానికి సంబంధించిన వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆస్పత్రులు, స్కూళ్లు, దేవాలయాలకు ఇబ్బంది రాకుండా నిరంతర సరఫరా ఉండాలని సీఎం సూచించారు. సోమవారం ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలోని ఎల్పీజీ …
Read More »అమర జీవి త్యాగమే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకి బీజం
-ఆ మహనీయుని స్ఫూర్తిని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుంది -ఆంధ్ర గడ్డపై నీరు తాగుతున్న ప్రతీ ఒక్కరికీ ఆయన త్యాగం గుర్తుకు రావాలనే… జల్ జవన్ మిషన్ ప్రాజెక్టులన్నింటీకీ అమరజీవి పేరు -పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ సభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆద్యుడు… తెలుగు జాతి ఉనికి కోసం, ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకోవడం ప్రతి ఆంధ్రుడి కర్తవ్యం. అలాంటి మహనీయుడి చరిత్రను భవిష్యత్ …
Read More »అమరావతిలో హజ్ హౌస్ నిర్మిస్తాం
-వక్ఫ్ ఆస్తులను కూటమి ప్రభుత్వం కాపాడుతోంది -ఇమామ్, మౌజన్ల గౌరవవేతన బకాయిలు రూ.45 కోట్లు వెంటనే విడుదల చేస్తాం -21 నెలల్లో ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు -విజయవాడ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇమామ్, మౌజన్లకు ఇచ్చే గౌరవ వేతన బకాయిలు రూ.45 కోట్లు వెంటనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో నూతనంగా హజ్ హౌస్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లింలకు …
Read More »“గోలు అండ్ పప్పా – ఫస్ట్ ఎయిడ్ ఫర్ ఎవరీ హోమ్” పుస్తకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
-పుస్తక రచయిత డాక్టర్ జావేద్ కు అభినందన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని ఏ- కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన రాష్ట్రస్థాయి దావత్-ఎ-ఇఫ్తార్ కార్యక్రమంలో “గోలు అండ్ పప్పా – ఫస్ట్ ఎయిడ్ ఫర్ ఎవరీ హోమ్” అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.ఈ పుస్తకంలో ప్రధమ చికిత్స ( ఫస్ట్ ఎయిడ్ )గురించి అందరికీ అర్థమయ్యేలా కథల రూపంలో చక్కగా వివరించినందుకు పుస్తక రచయిత డాక్టర్.జావేద్ అష్రఫ్ ను చంద్రబాబు అభినందించారు.న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి …
Read More »
Prajavartha Online Telugu News