-విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు అల్తాఫ్ బాబా వినతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లింలకు అత్యంత ముఖ్యమైన, పవిత్రమైన పండగ రంజాన్ ఈ సంవత్సరం మార్చి 21 శనివారం జరుపుకోనున్నారు… కానీ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వం 20వ తారీఖున సెలవు ప్రకటించింది. పండగ రోజు పరీక్ష నిర్వహిస్తే ముస్లింలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. చంద్రమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం చంద్ర దర్శనం అవుతుంది శనివారం రంజాన్ పండగ జరుపుకుంటాము. కావున రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి …
Read More »Tag Archives: amaravathi
ఇఫ్తార్ కేవలం ఆచారంగా చేశారా
-ఇఫ్తార్ విందులో జగన్ మౌనం – ముస్లిం సమాజంలో తీవ్ర నిరాశ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మౌనం ముస్లిం సమాజంలో తీవ్ర నిరాశకు గురిచేసింది. రంజాన్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేయడం తప్ప, ముస్లింల ముస్లిం మైనార్టీల వక్ఫ్ సమస్య, సంక్షేమం అభివృద్ధి, భరోసా వంటి అంశాలపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం హాజరైన వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ముస్లిం సమాజం ఎంతో అభిమానంతో చూసే …
Read More »అర్తమూరు లో ఆరోగ్య శిబిరం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బంటుమిల్లి మండలం అర్తమూరు గ్రామంలో ఉగాది సందర్భంగా ‘మాకాల గోపాలం సేవాసమితి’ని కృష్ణాజిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ చండిక గంగజాలరావు ప్రారంభించినట్లు సంస్థ కన్వీనర్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పెద్దలకు ఉగాది పురస్కారాలు అందజేశారు. పురస్కారాలు పొందిన వారిలో ముఖ్యులు చండిక గంగజాలరావు, ఆంధ్రప్రదేశ్ మహిళా పారిశ్రామికవేత్తల సంఘం (కో్వె ) రాష్ట్ర కార్యదర్శి కానూరి విజయలక్ష్మి అర్తమూరు ఎస్సీ సొసైటీ ప్రెసిడెంట్ దిమ్మల ఇజ్రాయిల్, ఎస్సీ సొసైటీ …
Read More »తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉగాది శుభాకాంక్షలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : షడ్రుచుల సమ్మేళనం, పరవశింపచేసే వసంతకాల ఆగమనం, అన్నింటినీ మించిన ఆనందం, భావి జీవితంపై ఆశ రేకెత్తించే శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగు తేవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని, మీ ఆశలు, ఆకాంక్షలు తీరి, జీవన సాఫల్య ప్రయోజనాలు సిద్ధించాలని కోరుకుంటున్నాను. పేదరికం లేని సమ సమాజ నిర్మాణం …
Read More »దివ్యాంగశక్తి పథకంతో దివ్యాంగులకు ఆత్మగౌరవం
-సాయంతో పాటు ఖర్చులూ తగ్గిస్తున్నాం -దివ్యాంగులకు ఎల్లప్పుడూ సంక్షేమాన్ని ఇచ్చేది మేమే -దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు -మంగళగిరి నుంచి పెనుమాక వరకూ వారితో కలిసి ప్రయాణించిన సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ -తన నివాసంలో దివ్యాంగులకు సీఎం ఆత్మీయ విందు -దివ్యాంగుల ముసుగులో లబ్దిపొందుతున్న వారిని ఏరి వేయాలని సీఎంకు వినతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగుల శక్తిని ప్రపంచానికి చాటేలా ఆత్మ స్థైర్యంతో పని చేసేలా తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి …
Read More »నిర్వాసితుల త్యాగానికి ప్రతిఫలమే పోలవరం ప్రాజెక్టు
-వారం రోజుల్లో డయాఫ్రాం వాల్ పూర్తి -గత పాలకుల నిర్వాకంతో ప్రాజెక్టు 6-7 ఏళ్ల ఆలస్యం -ప్రాజెక్టు నిర్వాసితులకు మూడోవిడతగా రూ.226 కోట్ల చెక్కు అందించిన సీఎం చంద్రబాబు -భూసేకరణ, పునరావాస పరిహారం చెల్లింపుతో నిర్వాసితుల భావోద్వేగం, హర్షాతిరేకాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్టు కోసం భూమిని, ఇళ్లను త్యాగం చేసిన నిర్వాసితుల్ని గుండెల్లో పెట్టుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వారి త్యాగ ఫలితంగానే ప్రాజెక్టు సాకారం అవుతోందని ఆయన అన్నారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం పోలవరం ప్రాజెక్టు …
Read More »‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన కూటమి సర్కార్
– నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం – మంగళగిరిలో పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ – దివ్యాంగులతో కలిసి పల్లె వెలుగు బస్సులో ప్రయాణం – పథకం ద్వారా 12.76 లక్షల మందికి లబ్ధి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తి పథకాన్ని కూటమి ప్రభుత్వం బుధవారం ప్రారంభించింది. గుంటూరు జిల్లా …
Read More »తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు : మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు వారి తొలి పండుగ ఉగాది.. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతీ తెలుగు వారికి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది ప్రజలందరి జీవితాల్లో నిత్య నూతన వెలుగులు నింపి, సరికొత్త ఆశలు చిగురింపజేసి, ఆయురారోగ్య – అష్ట ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, చిరునవ్వులతో, సిరి సంపదలతో ప్రజలంతా కలకాలం తులతుగాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. షడ్రుచుల ఉగాది పచ్చడిలాగానే మనందరీ భవిష్యత్తు నూతన సంవత్సరంలో సరికొత్త మేళవింపుతో, సానుకూల …
Read More »సాంఘిక సంక్షేమ శాఖ జ్ఞానభూమికి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు
-అధికారులకు అభినందనలు తెలిపిన మంత్రి డిఎస్ బీవీ స్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ జ్ఞానభూమికి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించింది. జ్ఞానభూమి పోర్టల్ ద్వారా విద్యార్థులకు రియల్ టైం లో సేవలు అందించింనందుకుగానూ ఈ అవార్డు దక్కింది. ఈ నెల 28 న (28 మార్చి 2026) ఢిల్లీలో జరిగే అవార్డుల ప్రధాన కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ IAS బి. లావణ్య వేణి ఈ అవార్డును స్వీకరించనున్నారు. జ్ఞానభూమి పోర్టల్ ద్వారా …
Read More »రాష్ట్ర ప్రజలకు వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉగాది శుభాకాంక్షలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ పరాభవ నామ ఉగాది పర్వదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నూతన సంవత్సర ఆరంభ ఉగాది పండుగ ప్రతి ఇంటికీ కొంగ్రొత్త ఆశలు, లక్ష్యాలు, ఆలోచనలు తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలన్నారు. ఉగాది మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ఉగాది పచ్చడి ద్వారా షడ్రుచులను (తీపి, చేదు, పులుపు, కారం, వగరు, ఉప్పు) సమ దృష్టితో …
Read More »
Prajavartha Online Telugu News