Breaking News

Tag Archives: amaravathi

‘బాబుతోనే జాబు’ను నిజం చేస్తున్నాం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -ఏటా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు -ఉగాది సందర్బంగా జాబ్ క్యాలెండర్ విడుదల -మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్ -గతేడాది మెగా డీఎస్సీతో 16 వేల టీచర్ పోస్టుల భర్తీ -6 వేలకు పైగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకం -20 లక్షల ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉన్నాం -మాట తప్పిన జగన్… హామీని నిలబెట్టుకున్న లోకేశ్ -ఉద్యోగాల భర్తీ అంటూ యువతకు జగన్ మోసం : మంత్రి సవిత సోమందేపల్లి/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »

ఇచ్చిన ప్రతీ హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది

-నిరుద్యోగులకు పెద్దన్నలా లోకేష్ -జాబ్ క్యాలెండర్ విడుదలపై హర్షం వ్యక్తం చేసిన కమ్మ కార్పోరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతీ హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని కమ్మ కార్పోరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి పేర్కొన్నారు. గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది కానుకగా నిరుద్యోగుల కోసం 2026 జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయడం పట్ల బ్రహ్మం చౌదరి హర్షం వ్యక్తం చేశారు. 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి వివిధ శాఖల …

Read More »

కూటమి ప్రభుత్వ సంకల్పం సిద్ధిస్తుంది

-స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలతో రాష్ట్రాభివృద్ధి -శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలి -తెలుగుజాతి నెంబర్-1 అవుతుంది -స్వార్ధంతో తల్లికీ, చెల్లికి ఆస్తులివ్వని వ్యక్తులున్నారు -తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఉగాది వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు -టీటీడీ, వ్యవసాయ శాఖల పంచాంగాలను ఆవిష్కరించిన సీఎం -ఉగాది వేడుకల్లో పంచాంగ పఠనం చేసిన మాడుగుల నాగఫణిశర్మ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక ప్రణాళికలతో ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథాన నిలుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. …

Read More »

కొత్త తెలుగు సంవత్సరంలో తొలి రోజున పేదల సంక్షేమం దస్త్రంపై తొలి సంతకం

-రూ.55.63 కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదల దస్త్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం -6,787 మంది పేదలకు కలగనున్న లబ్ధి -21 నెలల్లో సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదలకు రూ.1,241 కోట్ల సాయం -సీఎంకు టీటీడీ, దుర్గగుడి అర్చకుల ఆశీర్వచనం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు నూతన సంవత్సరం తొలి రోజన పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు. గురువారం ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి సహాయ నిధి దస్త్రంపై తొలి సంతకం చేశారు. 6,787 మందికి లబ్ధి …

Read More »

రాష్ట్రంలో అకాల వర్షాలతో 1,215 హెక్టార్లలో పంట నష్టం

-ఆరు జిల్లాల్లోని 16 మండలాలపై అధిక ప్రభావం -దెబ్బతిన్న మరో 267 హెక్టార్లలోని ఉద్యాన పంటలు -వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష -ప్రాథమిక అంచనాలు వెల్లడించిన అధికారులు -పూర్తిస్థాయిలో పంట నష్టాన్ని లెక్కించాలని సీఎం సూచన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానలతో వ్యవసాయ పంటలకు జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు గాలివానలు, వర్షాలు, వడగళ్లత కారణంగా దెబ్బతిన్న పంట నష్టం వివరాలను సీఎం …

Read More »

అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి

– రైతులకు పూర్తి సహాయం అందిస్తాం: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రాబోయే 3-4 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గంటకు 30-40 కి.మీ వేగంతో) వడగళ్లతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఇంచార్జ్ కమిషనర్, ఉద్యానవన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు, ఇతర ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని …

Read More »

జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌ట‌న కాదు… నిరుద్యోగుల‌కు భరోసా

– కూట‌మి 20 నెల‌ల పాల‌న‌లో 6,28,347 ఉద్యోగాల క‌ల్ప‌న‌ – జ‌గ‌న్ అరాచ‌క పాల‌న‌లో 34 ల‌క్ష‌ల మంది భ‌విష్య‌త్తు నాశ‌నం – వైసీపీ ఐదేళ్ల పాల‌నలో 4100 మంది నిరుద్యోగుల ఆత్మ‌హ‌త్య‌లు – చంద్ర‌బాబుతోనే యువ‌త‌, విద్యార్థుల‌కు భ‌విష్య‌త్తు – జాబ్ కేలండ‌ర్ రిలీజ్‌పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హ‌ర్షం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాబ్ కేలండ‌ర్ ఒక ప్ర‌క‌ట‌న మాత్ర‌మే కాదు.. నిరుద్యోగుల‌కు ఒక భ‌రోసా అని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక …

Read More »

రైతాంగం అప్రమత్తంగా ఉండి తగిన చర్యలు తీసుకోవాలి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంటలకు జరిగిన నష్టంపై రైతులకు పరిహారం అందిస్తుందన్నారు. రానున్న మూడురోజులు వర్ష సూచనలు ఉండటంతో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గత ఆదివారం నుంచే ఏపీఎస్డిఎంఏ, ఆర్టిజిఎస్ నుంచి విభిన్న వాతావరణ పరిస్థితులపై సమాచారం అందించామన్నారు. ఆంధ్రప్రదేశ్ తీరం, …

Read More »

దశల వారీగా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది

-తాజా జాబ్ క్యాలెండర్ లో విద్యా, పోలీస్ శాఖల్లో ఖాళీల భర్తీకి ప్రాధాన్యం ఇవ్వటం శుభ పరిణామం -యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని ఆచరణ సాధ్యం చేస్తున్న మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు…హోం మంత్రి అనిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నిరుద్యోగ యువత కలలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోందని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు …

Read More »

ది ఎకనామిక్స్ టైమ్స్ GOVTECH అవార్డు-2026″ స్వీకరించిన APCRDA కమిషనర్ కె.కన్నబాబు ఐ.ఏ.ఎస్. 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా అమలు చేస్తున్న డిజిటల్ ప్రణాళికా విధానానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (APCRDA) రూపొందించిన “అమరావతి ఇంటిగ్రేటెడ్ డిజిటల్ అర్బన్ ప్లానింగ్ అండ్ గవర్నెన్స్ ప్లాట్‌ఫామ్”కు ఎకనామిక్ టైమ్స్ గోవ్‌టెక్ అవార్డ్స్- 2026లో గోల్డ్ అవార్డు లభించింది. ఈ మేరకు ఎకనామిక్ టైమ్స్ సంస్థ APCRDA కమిషనర్ కె.కన్నబాబు ఐ.ఏ.ఎస్. కి న్యూఢిల్లీలో నేడు గురువారం అవార్డు అందజేసింది. అమరావతి డిజిటల్ ట్విన్, ఐసీటీ …

Read More »