– మంత్రి కొండపల్లి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ, రాష్ట్రంలో కొబ్బరి రైతులకు, రైతు ఉత్పత్తులకు అదనపు ఆదాయం చేకూర్చేలా భవిష్యత్తులో ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొబ్బరి సాగు ఎక్కువగా ఉన్న మన రాష్ట్రంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి అధారిత ఉత్పత్తులను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. తమిళనాడులోని పొల్లాచ్చిలో గల ‘ఎకో కాయిర్ క్లస్టర్ ఇండియా …
Read More »Tag Archives: amaravathi
45.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో శనివారం ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 45.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మొత్తం 28 జిల్లాలకు గాను 17 జిల్లాల పరిధిలోని 239 మండలాల్లో ఎండ తీవ్ర ప్రభావం చూపి 41 డిగ్రీలకు పైగా నమోదైనట్లు వెల్లడించారు. కడప జిల్లా 34 మండలాలు, నెల్లూరు 32, తిరుపతి 29, పల్నాడు 26, ప్రకాశం 25, మార్కాపురం 21, నంద్యాల20 , కర్నూలు17, చిత్తూరు జిల్లా …
Read More »చేనేతల లోగిళ్లలో ‘ఉచిత’ కాంతులు
-గత నెల 1 నుంచి ఉచిత విద్యుత్ అమలు -మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు -మర మగ్గం నేతన్నలకు 500 యూనిట్లు ఉచితంగా అందజేత -జీరో పేమెంట్ తో మే నెల విద్యుత్ బిల్లుల రాక -నేతన్నల కుటుంబాల్లో హర్షాతిరేకాలు -‘ఉచిత విద్యుత్’తో ఆర్థిక మేలు -సీఎం చంద్రబాబుకు ,మంత్రి లోకేశ్ కు చేనేతల ధన్యవాదాలు -నేతన్నలకు ఏడాది ఉపాధే లక్ష్యం : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇచ్చిన మాటకు కట్టుబడుతూ కూటమి ప్రభుత్వం నెరవేర్చిన హామీ నేతన్నల …
Read More »APCRDA ఆధ్వర్యంలో వడదెబ్బ నివారణ చర్యలపై శిక్షణ కార్యక్రమం నిర్వహణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో 2026 మే 2న హీట్ వేవ్/ వడదెబ్బ/ వడగాడ్పుల నివారణ చర్యలపై అవగాహన & సామర్థ్య పెంపు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. APCRDA అధికారులు, OHS మేనేజర్లు, పర్యావరణ ఇంజనీర్లు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్(PMCs), కాంట్రాక్టర్లు, అలాగే PgMC, APCRDA, ADCL సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం పెరుగుతున్న ఎండల తీవ్రత కారణంగా వచ్చే ప్రమాదాలపై అవగాహన పెంచడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం & …
Read More »ఏపీలో ఎక్కడా విద్యుత్ అంతరాయాలు ఉండడానికి వీల్లేదు : మంత్రి గొట్టిపాటి రవి కుమార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వేసవిలో ఎంత డిమాండ్ ఉన్నా విద్యుత్ అంతరాయాలు ఉండటానికి వీల్లేదని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు స్పష్టం చేశారు. అకాల వర్షాలు, అధిక వేడి వల్ల తాత్కాలిక కరెంట్ సమస్యలు తలెత్తిన్నా వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. శనివారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎండీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాలు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా తాత్కాలికంగా విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తే అవకాశమున్నప్పటికీ, ఎలాంటి పరిస్థితుల్లో వెంటనే పునరుద్ధరణ …
Read More »ఆయుర్వేద వైద్య కళాశాలలో లైంగిక వేధింపుల వ్యవహారం
-మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్ సస్పెన్షన్ -ప్రిన్సిపల్, మరో ప్రొఫెసర్ ను ప్రభుత్వానికి సరెండర్ -ఆయుష్ ఇoఛార్జ్ కమీషనర్ రోణంకి గోపాలకృష్ణ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో లైంగిక వేధింపుల సంఘటనకు సంబంధించి వైద్యారోగ్య శాఖ చర్యలకు ఉపక్రమించింది. డాక్టర్ డి.మౌళి నాయక్ (మెడికల్ ఆఫీసర్-అసిస్టెంట్ ప్రొఫెసర్), ల్యాబ్ టెక్నీషియన్ కె.వి.సుబ్రహ్మణ్యంలను సస్పెండ్ చేసినట్లు ఆయుష్ ఇన్ఛార్జ్ కమీషనర్ రోణంకి గోపాలకృష్ణ నేడొక ప్రకటనలో తెలిపారు. అలాగే విధుల నిర్వహణలో …
Read More »“టెలీ మానస్’ కేంద్రాలతో మానసిక రోగులకు స్వాంతన
-“14416” హెల్ప్ లైన్ కు మహిళల నుంచి అత్యధిక కాల్స్ -విజయవాడ, విశాఖలోని టెలీ మానస్ కేంద్రాల ద్వారా 365 రోజులు 24 గంటల సేవలు! -మంత్రి సత్యకుమార్ సమీక్ష -ప్రతి కాల్ ను సీరియస్ గా తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : “మానసిక ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళనతో ఉన్న వారు ‘టెలీ మానస్’ (హెల్ప్ లైన్ నెంబరు-14416) కేంద్రాల ద్వారా స్వాంతన పొందుతున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలవల్ల పటిష్టమైన ఈ కేంద్రాల ద్వారా నెలకు సుమారు …
Read More »‘పేదల సేవలో’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం పామర్రు నియోజకవర్గం, పమిడిముక్కలలో పర్యటించారు. ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు. తలసీమియాతో బాధపడుతోన్న చాగంటిపాటి వివేక్ అనే 13 ఏళ్ల బాలుడుకి రూ.10 వేల పింఛను సొమ్మును అందించారు. అతని ఆరోగ్య పరిస్థితులను గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. తలసీమియా వ్యాధి కారణంగా నెలకు మూడు నాలుగు సార్లు రక్త మార్పిడి చేయాల్సి వస్తోందని, ఇందుకు రూ.10,000 నుంచి రూ.15,000 …
Read More »కార్మికుల కోసం ఇక లేబర్ అడ్డాలు
-కార్మికుడి కష్టంలాగే రాష్ట్రాభివృద్ధికి శ్రమిస్తున్నాం -ఏపీకి పునర్ వైభవం తెచ్చేలా సుపరిపాలన -డిసెంబరు నాటికి బందరు పోర్టు పూర్తయ్యేలా కృషి -పోలవరంతో కృష్ణా డెల్టాకు నీటి ఎద్దడి లేకుండా చర్యలు -విద్యావ్యవస్థలో సంస్కరణలతో పదో తరగతిలో మెరుగైన ఫలితాలు కృష్ణా జిల్లా పమిడిముక్కల ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు -మే డేను పురస్కరించుకుని శ్రమశక్తి పురస్కారాలు అందించిన సీఎం పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్రంలో లేబర్ అడ్డాలను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తొలివిడతలో …
Read More »గుడ్లవల్లేరులో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్ సెంటర్
-సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఐ కేర్ సెంటర్ ప్రారంభం -ఐ కేర్ సెంటర్ ఏర్పాటుకు సహకరించిన సువెన్ లైఫ్ సైన్సెస్ చైర్మన్ వెంకట్ జాస్తికి ముఖ్యమంత్రి అభినందన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్ సెంటర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ఫౌండర్ చైర్మన్ జీఎన్ రావులతో కలిసి ఈ ఐ కేర్ సెంటర్ ను సీఎం ప్రారంభించారు. గ్రామీణ …
Read More »
Prajavartha Online Telugu News