-కూటమి ప్రభుత్వ సంస్కరణలతో అద్భుత ఫలితాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినీ విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం సుమారు 4 శాతంపైగా మెరుగుపడడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యాశాఖలో తీసుకువస్తున్న సంస్కరణలకు నిదర్శనం. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అమలు చేస్తున్న ప్రణాళికలు ప్రశంసనీయం. మెగా పేరెంట్ టీచర్స్ మీట్ , పరీక్షలకు ముందు తీసుకువచ్చిన 100 రోజుల ప్రణాళిక వంటివి అద్భుత …
Read More »Tag Archives: amaravathi
అభివృద్ధి, ఆకాంక్షలకు పెద్ద ‘పీఠిక’పురం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అభివృద్ధి అంటే కేవలం కాగితాల మీద పెట్టే సంతకాలు కాదు… సామాన్యుడి కళ్లలో కనిపించే సంతృప్తి అని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బలంగా నమ్ముతారు. ఆ నమ్మకానికి తగ్గట్టే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజక వర్గంగా తీర్చిదిద్దుతున్నారు. పారదర్శక పాలన, స్థిరమైన అభివృద్ధికి కేరాఫ్ గా మార్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు వందల కోట్ల రూపాయల నిధులను మౌలిక సదుపాయాల …
Read More »వైభవంగా బాలా త్రిపురీ శ్రీముఖలింగేశ్వర స్వామి వారి నూతన ప్రతిష్టా మహా కుంభాభిషేక మహోత్సవం
-రాష్ట్రంలో దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం -కుటుంబ సమేతంగా హాజరై మంత్రి కొలుసు పార్థసారథి ప్రత్యేక పూజలు -హాజరైన మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎంపీ బాలశౌరి, ఇతర ప్రజాప్రతినిధులు – గృహనిర్మాణ, సమాచార మరియు పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మొవ్వ/పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని హిందూ దేవాలయాలకు పునర్ వైభవం తీసుకువచ్చి దూప, దీప నైవేద్యాలతో, ఆధ్యాత్మికతతో కళకళలాడేవిధంగా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు …
Read More »కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది
-మేడే సందర్భంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కార్మిక, కర్షక సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధిలో కార్మికుల పాత్ర అపారమని, వారి కష్టం లేకుండా ఏ రంగం ముందుకు సాగదని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూలీలు, కార్మికులు, రైతులు దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన స్తంభాలని తెలిపారు. పరిశ్రమల అభివృద్ధి, వ్యవసాయ రంగ పురోగతి, …
Read More »ఆహార భద్రత నుంచి ప్రపంచ ఆహారంగానికి నాయకత్వం వరకు : ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పిఎల్ఐ పథకం సృష్టించిన విప్లవం
-భారత ఆహార రంగం – ఒక కీలక మలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశం తన ఆర్థిక ప్రయాణంలో ప్రస్తుతం ఒక ముఖ్యమైన దశలో ఉంది. మనం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదుగుతున్న తరుణంలో, మన వృద్ధిని కేవలం ‘ఎంత ఉత్పత్తి చేసాం’ అనే దానికంటే, దానికి ‘ఎంత విలువను జోడించాం’ అనే దానితోనే కొలవాలి. ఈ మార్పు మన ఆహార ప్రాసెసింగ్ రంగంలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అత్యధికంగా ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పాలు మరియు …
Read More »మత్స్యకారుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలం ఎర్రముక్కాం మత్స్యకార గ్రామంలో ఆయన పర్యటించారు. మత్స్య సాగరమాల పేరుతో కోల్ ఇండియా సంస్థ సి.ఎస్.ఆర్ ఫండ్స్ తో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్తు దీపాలను రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఎన్నికల సమయంలో మత్స్యకారుల ఇబ్బందులను తాను గుర్తించానని వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు. మచ్చ …
Read More »దోచుకోవడమే మీ నాలెడ్జ్…ప్రజా సేవే నా నాలెడ్జ్
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సవిత -టీటీడీ లెటర్లు అమ్ముకోవడం… -గన్ చూపి దోచుకోవడం… అప్పులు ఎగ్గొట్టడం… ఇదీ మీ నాలెడ్జ్ -సంస్కారంతో రాజకీయాలు చేస్తున్నాం -సంయమనంతో ఉన్నామని నోరు జారితే ఖబడ్దార్ : మంత్ర సవిత హెచ్చరిక -రొద్దంలో రూ.4 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్లు ప్రారంభం రొద్దం/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త : నాకు టీటీడీ లెటర్లు అమ్ముకునే నాలెడ్జ్ లేదు… సొంత కార్యకర్తలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, వాళ్లిళ్లలో జింక మాంసం పెట్టి వేధించిన నాలెడ్జ్ నాకు లేదు… …
Read More »ఫుడ్ సేఫ్టీ ప్రధాన కార్యాలయంలోని నలుగురు ఉద్యోగుల సస్పెండ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విధుల నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన నలుగురు ఉద్యోగులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సస్పెండ్ చేసింది. మంగళగిరిలోని ఆహార భద్రత శాఖ (ఇన్స్టిట్యూట్ అఫ్ ప్రివెంటివ్ మెడిసిన్) ప్రధాన కార్యాలయంలో పనిచేసే సూపరింటెండెంట్ డి. శిరీష, సీనియర్ అసిస్టెంట్స్ జి అఖిల్, సంగీతరావు, జె. సుజాత సస్పెండ్ కు గురైన వారిలో ఉన్నారు. అనధికారికంగా సెలవుపై వెళ్లడం, విశ్రాంత ఉద్యోగికి ఆర్ధిక ప్రయోజనాల చెల్లింపుల విష యంలో తగిన విధంగా స్పందించకపోవడం వంటి కారణాలతో సుజాతను, విధుల …
Read More »ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు రూ.501 కోట్లు చెల్లింపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలకు కూటమి ప్రభుత్వం బకాయిల్లో ఇప్పటివరకు రూ.501 కోట్ల వరకు చెల్లించింది. పెండింగులో ఉన్న మొత్తంలో ‘ట్రై-పార్టీ బిల్ డిస్కౌంటింగ్ అగ్రిమెంట్ (టీబీడీఏ) విధానంలో రూ.1,000 కోట్లు చెల్లించాలని కూటమి ప్రభుత్వ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎన్టీఆర్ వైద్యా సేవా ట్రస్టు, ఆసుపత్రుల యాజమాన్యాల మధ్య కుదిరిన ఒప్పందాలు అనుసరించి గత సోమవారం నుంచి చెల్లింపులు జరుగుతున్నాయి. మొత్తం 278 ఆసుపత్రుల …
Read More »ఆర్టీసీ కార్మికుల సేవలు ప్రశంసనీయం
-కార్మికుల కృషి సేవ రంగ బలానికి ఆధారం -ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది -కార్మికుల శ్రమకు గౌరవం ఇస్తేనే భవిష్యత్తులోనూ నిబద్ధతతో సేవలు సాగుతాయి…మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా రాష్ట్రంలోని కార్మికులకు, ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులకు మంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి, రాయచోటిలోని క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ …
Read More »
Prajavartha Online Telugu News