Breaking News

Tag Archives: amaravathi

ఎండ ఉధృతి తీవ్ర రూపం దాల్చుతోంది, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి…

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎండ ఉధృతి తీవ్ర రూపం దాల్చుతోందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈ వేసవి సీజన్లోనే గరిష్ఠ ఉష్ణోగ్రత ఇవాళ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 47.6 డిగ్రీలు నమోదైందని, 11 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటినట్లు తెలిపారు. రానున్న నాలుగురోజులు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 …

Read More »

తీరం మనదే-మత్స్య సంపదా మనదే

-మన జలాల్లో గస్తీ పెంచి మత్స్యకారుల హక్కులు కాపాడతాం -చేపల వేటకు సబ్సీడీపై 200 మెకనైజ్డ్ బోట్లు -సీవీడ్ సాగుతో మత్స్యకార మహిళలకూ ఉపాధి అవకాశాలు -నీటి వనరుల్లో చేపల సాగు చేసుకునే అధికారం మత్స్యకారులదే -మత్స్యకారుల సేవలో భాగంగా రూ.262 కోట్లను పంపిణీ చేసిన సీఎం -ప్రజా ప్రభుత్వానిది సంక్షేమం – గొడ్డలి పార్టీది ఫేక్ ప్రచారం -నెల్లూరు జిల్లా కావలిలో మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు/కావలి, నేటి పత్రిక ప్రజావార్త : తీర ప్రాంత అభివృద్ధిలో మత్స్య కారులకు …

Read More »

మత్య్సకార కుటుంబంతో ముఖ్యమంత్రి చంద్రబాబు భోజనం

-కుటుంబ సభ్యులతో కలిసి కింద కూర్చుని భోజనం చేసిన సీఎం కావలి, నేటి పత్రిక ప్రజావార్త : నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో ఓ మత్య్సకార కుటుంబం ఇంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోజనం చేశారు. మార్కెట్‌లో స్వయంగా చేపలు కొనుగోలు చేసి…స్థానిక మత్స్యకారుని ఇంటికి వెళ్లి వండించుకుని తిన్నారు. కుటుంబ సభ్యుడిలా వారితో కలిసి కింద కూర్చుని భోజనం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించారు. కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించిన …

Read More »

పల్లె ప్రగతికి పారదర్శక సర్వే

– తద్వారా గ్రామాలకు అవసరమైన మౌలిక సదుపాయాల గుర్తింపు – పల్లెలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం జియో ట్యాగింగ్ తో రోడ్ల పర్యవేక్షణ, డూప్లికేషన్ కు చెక్ – పల్లె పండుగ 1, 2 ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన – గిరిజన ప్రాంతాలకు మ్యాజిక్ డ్రెయిన్లు విస్తరణ – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం అత్యంత పారదర్శకంగా క్షేత్ర స్థాయిలో …

Read More »

కోస్తా జిల్లాల్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది…

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కోస్తా జిల్లాల్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతుందని, బుధవారం కూడా ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇవాళ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 45.6°C, నెల్లూరు జిల్లా గూడూరులో 44.9°C, కృష్ణా జిల్లా కంకిపాడులో 44.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని 28 జిల్లాలకు గాను 23 జిల్లాల పరిధిలోని మొత్తం 233 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా …

Read More »

ఎంఎస్ఎంఈ పార్కులపై మంత్రి కొండ‌ప‌ల్లి స‌మీక్ష‌

– 25న చంద్ర‌బాబు ఎంఎస్ఎంఈ ఈవెంట్‌పై చ‌ర్చ‌ – పార్కుల పురోగ‌తిలో వేగం పెంచాల‌ని అధికారుల‌కు ఆదేశాలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ ద‌శ‌ల్లో ఉన్న ఎంఎస్ఎంఈ పార్కులను త్వ‌ర‌గా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాల‌ని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్ప‌ష్టం చేశారు. మంగ‌ళ‌వారం మంగ‌ళ‌గిరిలోని ఏపీఐఐసీ కార్యాల‌యంలో ఎంఎస్ఎంఈ పార్కుల‌పై జ‌రిగిన స‌మీక్ష‌లో మంత్రి మాట్లాడుతూ వివిధ జిల్లాల్లో నిర్మాణంలో …

Read More »

ఆదరణ 3.0తో శాశ్వత ఉపాధి

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆదరణ 3.0 పథకం ద్వారా బీసీలకు శాశ్వత ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. బీసీలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ పథకం ద్వారా ఆధునిక పనిముట్లు అందజేస్తామన్నారు. రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్ లో బీసీ సంక్షేమ శాఖాధికారులతో మంత్రి సవిత మంగళవారం ఆదరణ 3.0 పథకం అమలుపై సమీక్షా సమావేశం …

Read More »

ఆరోగ్య వివరాల డిజిటలీకరణ ( ఈ-హాస్పిటల్) విధానం అమల్లో ఏపీ భేష్!

-ఇ-ప్రిస్క్రిప్షన్, ల్యాబ్ టెస్టుల ఫలితాలను ఆన్లైన్లో నమోదు చేయడంలో ముందంజ -ఎన్ఐసీ జాతీయ స్థాయి అధికారులు ఆంటోనీ, రవీంద్ర కుమార్ వెల్లడి -వైద్యులు, సిబ్బందిలో జవాబుదారీ పెంచుతున్నాం : కార్యదర్శి సౌరబ్ గౌర్ -వైద్య ఆరోగ్యశాఖ, ఎన్ఐసీ ఆధ్వర్యంలో విజయవాడలో డిజిటలికరణపై జరిగిన కార్యశాల అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రోగుల ఆరోగ్య వివరాలను డిజిటలీకరణ (ఈ-హస్పిటల్) చేయడంలో పొరుగు రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందంజలో ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ, జాతీయ సూచన విజ్ఞాన కేంద్రం (నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ …

Read More »

భారత్‌-ఇటలీ: ఇండో-మధ్యధరా ప్రాంతం కోసం వ్యూహాత్మక భాగస్వామ్యం

-భారత్‌-ఇటలీ ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, జార్జియా మెలోనీ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : భారత్‌-ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలు నేడొక కీలక మలుపులో నిలిచాయి. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు, భవిష్యత్తుపై సంయుక్త ఆశావహ దృక్పథం ప్రాతిపదికన ఇటీవలి కాలంలో అసాధారణ వేగంతో విస్తరిస్తూ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా రూపాంతరం చెందాయి. ముఖ్యంగా అంతర్జాతీయ వ్యవస్థ ప్రగాఢ మార్పులకు లోనవుతున్న తరుణంలో అత్యున్నత రాజకీయ, సంస్థాగత స్థాయులలో క్రమబద్ధ ఆదానప్రదానాలు రెండు దేశాల భాగస్వామ్యాన్ని నిర్దేశిస్తున్నాయి. అనాదిగా సంక్రమిస్తున్న నాగరికతా జ్ఞానం మేళవింపుతో మా ఆర్థిక …

Read More »

బీహార్‌ రాష్ట్రం, రాజ్‌గిర్ లోని నలందా విశ్వవిద్యాలయం మూడవ స్నాతకోత్సవం

బీహార్‌, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పి.కె. మిశ్రా ఈరోజు బీహార్‌లోని రాజ్‌గిర్‌లో ఉన్న నలందా విశ్వవిద్యాలయం మూడవ స్నాతకోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. 14 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 221 మంది గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఆయన అభినందనలు తెలియజేస్తూ, వారి విద్యా విజయాలు కఠిన శ్రమ, పట్టుదలపై నిర్మితమయ్యాయని కొనియాడారు. చరిత్రలోనే అత్యంత గొప్ప విద్యా కేంద్రాలలో ఒకటిగా ప్రాచీన నలందా మహావిహారను గుర్తిస్తూ..”కేవలం సంస్థలుగా మిగిలిపోయే విశ్వవిద్యాలయాలు కొన్ని ఉంటాయి. కానీ నాగరికతకు చిహ్నాలుగా నిలిచే విశ్వవిద్యాలయాలు …

Read More »