-హస్త కళారూపాల అమ్మకాల పెంపే లక్ష్యం -తరంగా ఏఐ ఆధారిత డిజిటల్ వ్యవస్థ రూపకల్పన -రాష్ట్ర స్థాయి నుంచే లేపాక్షి షో రూమ్ ల పర్యవేక్షణ -ఏ రోజుకారోజు స్టాక్, అమ్మకాల వివరాల నమోదు -స్టాక్ పై ఎప్పటికప్పుడు అలెర్ట్స్ -ఇంటికే హస్త కళారూపాలు అందించేలా కళాక్షి వాట్సాప్ లింక్ రూపకల్పన -ఏఐ టూల్ తో లింక్ లో హస్త కళల సమాచారం -వాట్పాప్ లోనే హస్త కళలకు ఆర్డర్లు… డోర్ డెలివరీ -హస్త కళాకారులకు గౌరవ ప్రద జీవనమే లక్ష్యం : మంత్రి …
Read More »Tag Archives: amaravathi
‘ఎబోలా’పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం!
-కాంగో, ఉగాండా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు వైద్య పరీక్షలు చేసేలా చర్యలు -విశాఖ, తిరుపతి, విజయవాడ ఇంటర్నేషనల్ విమానాశ్రయాలపై ప్రత్యేక దృష్టి! -అన్ని జిల్లాలకు ప్రత్యేక ఆదేశాలు -రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ విస్తృతి, కేసులు, మరణాల నమోదు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. …
Read More »సంప్రదాయేతర ఇంధన వనరులతోనే ఇంధన సమస్యకు పరిష్కారం
-పీఎం సూర్యఘర్ పథకంతో అందరికీ లాభదాయకం -త్వరలోనే అర్హులైన వారికి కొత్త పెన్షన్లు, ఇళ్లు మంజూరు -ప్రకాశం జిల్లా పర్యటనలో మంత్రి గొట్టిపాటి అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంతోనే ఇంధన సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి ఆదివారం పర్యటించారు. సంతమాగులూరు మండలంలో వివిధ గ్రామాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. బండివారిపాలెంలో పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించారు. బండివారిపాలెం నుంచి …
Read More »ఇల్ నెస్ నుంచి వెల్ నెస్ దిశగా ఏపీ
-ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని కార్యక్రమం -ప్రజారోగ్యానికి సంజీవని ప్రాజెక్టు -ఆరోగ్యంగా ఉన్న ప్రజలే సమాజానికి నిజమైన సంపద -గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం- నెవర్ అగైన్ -నోరు తెరిస్తే అబద్ధం-మీడియా ముందు మంచోడిగా డ్రామాలు -పూతలపట్టులో సంజీవని కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూతలపట్టు/చిత్తూరు జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దీనికోసం రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని సంరక్షించేలా సంజీవని …
Read More »పూతలపట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని సేవలను పరిశీలించిన ముఖ్యమంత్రి
-సంజీవని సహా వివిధ ప్రభుత్వ సేవలపై ప్రజల నుంచి నేరుగా ఫీడ్ బ్యాక్ తీసుకున్న సీఎం -యాదమరి ఆరోగ్య కేంద్రం నుంచి నిపుణులు, వైద్యులతో వర్చువల్ గా మాట్లాడిన సీఎం -గ్రామస్థాయికి అత్యుత్తమ వైద్యం అందించడమే లక్ష్యమన్న ముఖ్యమంత్రి పూతలపట్టు/చిత్తూరు జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : చిత్తూరు జిల్లా యాదమరి మండలంలోని సంజీవని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం సందర్శించారు. సంజీవని కార్యక్రమంలో పాల్గొనడానికి పూతలపట్టు వచ్చిన సీఎం చంద్రబాబు… తన పర్యటనలో భాగంగా పీహెచ్సీలో కొత్తగా …
Read More »ఏపీ పారిశ్రామిక ప్రగతి సోపానంగా ఎంఎస్ఎంఈలు పార్కులు
-ఈ నెల 25 తేదీన విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమిట్ 2026 -38 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు -మెటా, అమెజాన్ లాంటి సంస్థలతో ఒప్పందాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ, ఈ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేస్తోంది. ఈ నెల 25 తేదీన విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమిట్ 2026 నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు …
Read More »ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతుందని ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. శనివారం కృష్ణా(జి) కానుమోలు 45.8 డిగ్రీలు, అనకాపల్లి(జి) మాకవరపాలెంలో 45.5 డిగ్రీలు నమోదైందన్నారు. అలాగే రాష్ట్రంలోని 28 జిల్లాలకుగాను 13 జిల్లాల పరిధిలోని 95 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వెల్లడించారు. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా …
Read More »సీఎం ముఖ్య అతిథిగా 25న ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్
– సదస్సు ఏర్పాట్లపై మంత్రి కొండపల్లి సమీక్ష – విజయవాడ అంబేద్కర్ కళావేదికలో కార్యక్రమం – ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని అధికారులకు సూచనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఇంటికి ఒక పారిశ్రామిక వేత్తను తయారు చేయాలన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారి లక్ష్యం మేరకు ఎంఎస్ఎంఈ పని చేస్తుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం గౌరవ ముఖ్యమంత్రి …
Read More »సెకండరీ ప్రభుత్వాసుపత్రుల్లో సంక్లిష్ట శస్త్రచికిత్సల పరంపర
-రిఫరల్స్ తగ్గించి సదరు ఆసుపత్రుల్లోనే రోగుల ఆరోగ్యానికి వైద్యుల భరోసా -వైద్యులు, నర్సుల ఉత్తమ వైద్య సేవలు -వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందనలు -32 వైద్య బృందాలకు ప్రశంసా లేఖలు పంపిన డి.ఎస్.హెచ్ కేవీఎన్ చక్రధరబాబు -ఆసుపత్రుల ఆపరేషన్ థియేటర్లలో సమకూరుతున్న ఆధునిక సదుపాయాలు -ధర్మవరం ఏరియా ఆసుపత్రిలో లాప్రోస్కోపిక్ సర్జరీలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ సెకండరీ ఆసుపత్రుల్లో క్లిష్టమైన శస్త్రచికిత్సలను వైద్యులు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. సాధ్యమైనంత వరకు కేసులను రిఫర్ చేయకుండా కష్టతరమైన శస్త్రచికిత్సలను …
Read More »వరద నిర్వహణ పనులను పరిశీలించిన అడిషనల్ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్ ఐఏఎస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిలో చేపట్టిన వరద నిర్వహణ పనులను APCRDA అడిషనల్ కమిషనర్ కె. కార్తీక్, ఐఏఎస్ శనివారం పరిశీలించారు. అమరావతిలో పాలవాగు అభివృద్ధి పనులు జరుగుతున్న పలు ప్రాంతాలను కార్తీక్ పరిశీలించారు. పనుల పురోగతిని APCRDA, ADCL విభాగ అధికారులు.. కార్తీక్ కి వివరించారు. పరిశీలన అనంతరం, ఆయా పనులను నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని కార్తీక్ అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాకాలం సమీపిస్తున్నందున వర్షపు నీరు వెళ్లే మార్గాలను కార్తీక్ పరిశీలించి, ఆయా …
Read More »
Prajavartha Online Telugu News