Breaking News

Tag Archives: amaravathi

ఎన్డీఏ కార్యాలయంలో ప్రజా దర్బార్

-ప్రజల నుంచి వినతులు స్వీకరించిన కూటమి నేతలు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ లకు విశేష స్పందన లభిస్తుంది. సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్ లో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలు, వినతులను 39 వ డివిజన్ జనసేన అధ్యక్షుడు ఏలూరు సాయి శరత్,44 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాసరావు, తెలుగు యువత నాయకులు దాడి మురళి, సెక్టార్- 3 ఎస్ఐ పీ శివ …

Read More »

యువ నాయకత్వం పెంపొందించడానికి తగిన వేదిక స్థానిక సంస్థల ఎన్నికలు

-స్థానిక సంస్థలలో వార్డుల పునర్విభజన, ఎన్నికల ప్రక్రియపై క్షేత్ర స్థాయి నాయకత్వానికి క్రియాశీలక పాత్ర ఇవ్వాలి -స్థానిక సంస్థ ఎన్నికలు, డి లిమిటేషన్ పై ఏర్పాటైన ప్రాంతీయ కమిటీల సభ్యుల సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ‘జనసేన పార్టీలోని యువ నాయకత్వాన్ని పెంపొందించడానికి స్థానిక సంస్థల ఎన్నికలు తగిన వేదిక. ఇందుకు జిల్లా, పట్టణ, మండల, గ్రామ స్థాయి నాయకులను, శ్రేణులను సన్నద్ధం చేయాల’ని జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ …

Read More »

జనసేన ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీ రద్దు

-కేంద్ర కార్యాలయం నుంచే ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యవహారాలు పర్యవేక్షణ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని జనసేన పార్టీ నాయకుల మధ్య లోపించిన సఖ్యత, పార్టీ నియమాలను ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తున్న తీరుపై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీని రద్దు చేస్తూ సోమవారం నిర్ణయం తీసుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ తో సహా, జిల్లా కార్యవర్గ సభ్యులతో కూడిన కమిటీ రద్దు తక్షణం …

Read More »

ఎక్సైజ్ విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం సమీక్ష

-మద్యం విధానం, బీరు సరఫరాపై కీలక చర్చలు -ఎక్సైజ్ రంగ సంస్కరణలపై లోతైన చర్చ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రొహిబిషన్‌, ఎక్సైజ్ శాఖకు సంబంధించిన కీలక విధానాలు, ఆదాయ వృద్ధి చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై సోమవారం మిశ్రిత విధానంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎక్సైజ్‌, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర , సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ముఖ్య కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా, కమిషనర్ చామకూరి శ్రీధర్‌, …

Read More »

రాష్ట్రంలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరింది…

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరింది. సోమవారం కూడా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదయ్యాయి. శనివారం వరకు ఈ తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. అత్యవసర ప్రయాణాల్లో తప్పనిసరిగా మంచినీరు వెంట తీసుకుని వెళ్లాలన్నారు. ఇవాళ కృష్ణా జిల్లా కంకిపాడు, పెనమలూరు …

Read More »

రేపు ఏఐ ఆధారిత ఆరోగ్య వ్య‌వ‌స్థ‌- భాగ‌స్వాముల స‌ద‌స్సు

-‘మెడ్‌టెక్ ఛాలెంజ్ గ్రాండ్’ విజేత‌ల ఎంపిక కూడా… అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఏఐ(Artificial Intelligence) ఆధారిత ఆరోగ్య వ్యవస్థ‌-వ్యూహాత్మక భాగస్వాముల సదస్సు, ‘ మెడ్ టెక్‌ ఛాలెంజ్ గ్రాండ్ ‘ఫైనల్ కార్యక్రమం మంగళవారం మంగ‌ళ‌గిరిలోని ‘జరగబోతుంది. ఆరోగ్య రంగంలో రకరకాల కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంకుర సంస్థలు, ఏజెన్సీల ముఖ్య ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, ఇతర రంగాలకు చెందిన వారు కలిపి సుమారు 300 మంది ఈ సదస్సు, మెడ్ టెక్‌ ఛాలెంజ్ గ్రాండ్ ఫైనల్ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. ప్రభుత్వాసుపత్రు(పైలట్ …

Read More »

రూ.6వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా సబ్ స్టేషన్ల నిర్మాణాలు చేపట్టాం

-ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు కూటమి కట్టుబడి ఉంది -విద్యుత్ ఛార్జీలు పెంచకుండా సేవలు అందించాలనే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది -గత రెండు సంవత్సరాలుగా ఒక్కరూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదు -విద్యుత్ సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశాం -వినియోగదారుల ఫిర్యాదులకు అధికారులు త్వరితగతిన స్పందించాలి ఆచంట, నేటి పత్రిక ప్రజావార్త : రూ. 6 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా సబ్ స్టేషన్ల నిర్మాణాలను చేపట్టామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వెల్లడించారు. విద్యుత్ వ్యవస్థను మరింత …

Read More »

శ్రమకు గుర్తింపు… శ్రామికులకు గౌరవం

-లేబర్‌ అడ్డాలతో నూతన అధ్యాయం -కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్ -వివాహం నుంచి ప్రసూతి వరకు… కార్మిక కుటుంబాలకు ఆర్థిక రక్ష -సేఫ్టీ ఫస్ట్ నినాదంతో పారిశ్రామిక భద్రతలో నూతన ప్రమాణాలు -భవన నిర్మాణ కార్మికులకు కూటమి భరోసా -ఈఎస్‌ఐ ఆస్పత్రులలో సరికొత్త డిజిటల్ విప్లవం -రెక్కల కష్టానికి రక్షణగా నిలిచిన ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పాలన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర నిర్మాణంలో అహర్నిశలు శ్రమిస్తూ, సమాజానికి వెన్నెముకలా నిలిచే సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల సంక్షేమమే …

Read More »

రైతాంగానికి అండగా కూటమి ప్రభుత్వం

– వ్యవసాయం నుంచి ఆక్వా వరకు ప్రతి రంగంపై ప్రత్యేక దృష్టి – ఎండలు, మార్కెట్ సంక్షోభాలపై హై అలర్ట్ – ప్రతి సమస్యకు తక్షణ పరిష్కారంపై మంత్రి అచ్చెన్నాయుడు ఫోకస్ – ప్రకృతి సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధం – రైతులకు సాంకేతిక సహాయం, సబ్సిడీలు, మార్కెట్ మద్దతు – రైతులు ఆందోళన చెందవద్దు – రైతు ప్రయోజనాల పరిరక్షణలో రాజీ లేదు – వైసీపీ అసత్య ప్రచారాలపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఫైర్ – గ‌త ఐదేళ్లు రైతులు అగాదంలోకి వెళ్లారు…కూట‌మి …

Read More »

రాష్ట్రంలో ఎండ తీవ్రత రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎండ తీవ్రత రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.మరో మూడు రోజులు పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందన్నారు. వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. అత్యవసర ప్రయాణాల్లో తప్పనిసరిగా మంచినీరు వెంట తీసుకుని వెళ్లాలన్నారు. ఇవాళ సీజన్లోనే గరిష్ఠ ఉష్ణోగ్రత తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 48.3డిగ్రీలు, పశ్చిమగోదావరి …

Read More »