-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత తాడేపల్లి/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చేనేతలకు గౌరవప్రదమైన జీవనం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. చేనేత రంగ అభివృద్ధికి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని స్పష్టంచేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను బుధవారం ఏపీ పద్మశాలీ సంఘం, చేనేత సంఘ ప్రతినిధులు వేర్వేరుగా మర్యాద పూర్వకంగా కలిశారు. మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు, మరమగ్గం నేతన్నలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా …
Read More »Tag Archives: amaravathi
APCRDA సౌజన్యంతో విస్తృతంగా ఉచిత శిక్షణ & ఉపాధి కల్పన కార్యక్రమాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 1. అమరావతిలో భవన నిర్మాణ కార్మికుల కోసం ఉచిత శిక్షణ కార్యక్రమం స్కిల్ డెవలప్మెంట్ & ట్రైనింగ్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ మరియు ఉపాధి కల్పన భవన నిర్మాణ రంగంలో కేవలం స్వల్ప వ్యవధిలోనే ఉచిత శిక్షణ & ఉపాధి పొందే సదవకాశము ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC)ద్వారా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(NAC) సంస్థ కల్పించుచున్నది. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(NAC) వారు APSSDC, APCRDA సంయుక్త …
Read More »నవ భారత నిర్మాతల వికాసం
-రచయిత – కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఏడాది జరుగుతున్న ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం మన దేశ విద్యా ప్రయాణంలో ఒక నిశ్శబ్దమైన, చాలా బలమైన మార్పును తీసుకొస్తోంది. ప్రధానమంత్రి నాయకత్వంలో 2018లో ఒక చిన్న సమావేశంగా మొదలైన ఈ కార్యక్రమం, నేడు ప్రజలందరూ భాగస్వాములయ్యే ఒక పెద్ద ఉద్యమంగామారింది. విద్యార్థుల సంపూర్ణ ఎదుగుదలను దృష్టిలో పెట్టుకుని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను కూడా ఇందులో ముఖ్యమైన భాగస్వాములయ్యారు. ఈసారి ఏకంగా 4.5 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు …
Read More »అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసిన కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (KDCCB) చైర్మన్ నెట్టెం రఘురాం ఈ రోజు అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసి, కేడీసీసీ బ్యాంక్ పరిధిలో పనిచేస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS) మరియు వాటిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు పరిపాలనా అంశాలపై పరిష్కారాన్ని కోరుతూ ముఖ్యమంత్రి వినతిపత్రం సమర్పించారు కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పరిధిలో PACS సంఘాల్లో సీఈఓ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల …
Read More »శివరాత్రి భక్తులకు కోటప్ప “కొండంత” ఏర్పాట్లు
-అన్ని శాఖల అధికారులూ అప్రమత్తంగా ఉండాలి -భక్తులందరికీ మంచి దర్శనం అందించాలి -ప్రభల ఊరేగింపుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి -పల్నాడు జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పల్నాడు, నేటి పత్రిక ప్రజావార్త : మహా శివరాత్రిని పురస్కరించుకుని ఈ నెల 15వ తేదీన కోటప్ప కొండకు వచ్చే భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులూ లేకుండా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి బుధవారం నాడు …
Read More »6,500 మందికి విద్యార్థులకు సైకిళ్లు అందజేత
-విద్యార్థులు నడిచే ఇబ్బంది తప్పించేందుకే సైకిళ్ల పంపిణీ -ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య -తల్లికి వందనం కోసమే రూ.10,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఇంటి నుంచి పాఠశాలలకు నడిచి వచ్చే ఇబ్బందిని తప్పించేందుకే సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నియోజకవర్గంలో ప్రారంభించినట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అద్దంకి నియోజకవర్గంలోని కొమ్మినేనివారి పాలెం జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన …
Read More »రాష్ట్ర పునర్నిర్మాణాన్ని జీర్ణించుకోలేకే వైసీపీలో ఫ్రస్టేషన్
-మేం అధికారంలోకి వచ్చాక పునరుద్ధరించిన శాంతిభద్రతల్ని కాపాడతాం -శాంతిభద్రతల్ని ఉల్లంఘించే అధికారం ఎవరికీ లేదు -తాజా పరిణామాలపై సీఎం చంద్రబాబు ట్వీట్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘నేరమయ రాజకీయాలు వైసీపీ సిద్ధాంతం. వారి హయాంలో జరిగిన చట్టవిరుద్ధ పాలనే దీనికి నిదర్శనం. 2024 తర్వాతే రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు అవుతోంది. ప్రజలకు సేవ చేయటం వారికి సాధికారిత కల్పించటం మా సిద్ధాంతం. వైసీపీ నిజ స్వరూపం బయటపడుతున్న కొద్దీ అసహనంతో దూషణలకు దిగుతున్నారు. వాళ్లు విధ్వంసం చేసిన వ్యవస్థలు …
Read More »వికసిత భారతానికి ఊతమిచ్చేలా కేంద్ర బడ్జెట్
-డేటా సెంటర్లకు టాక్స్ హాలిడేతో మరింతగా ఐటీ రంగం వృద్ధి -రైతులు, మహిళలు, యువతలో ఆర్ధిక సాధికారితను పెంచేలా బడ్జెట్ కేటాయింపులు -హైస్పీడ్ రైల్ , రేర్ ఎర్త్ కారిడార్లతో ఏపీకి మరింత లబ్ది -కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ను స్వాగతించిన ముఖ్యమంత్రి చంద్రబాబు -ప్రధాని మోదీకి, ఆర్ధిక మంత్రికి అభినందనలు తెలిపిన సీఎం కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ రూపొందించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్ …
Read More »రాష్ట్రంలో 72 లక్షల మందికి వైద్య పరీక్షలు
-రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే లక్ష్యం -సంజీవని ప్రాజెక్టు సహకారంపై త్వరలో రాష్ట్రానికి బిల్ గేట్స్ రాక -కుప్పంలోని తుమ్మిశిలో ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులు పరిశీలించిన సీఎం చంద్రబాబు కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా 72 లక్షల మందికి వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్స్ రూపొందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం వెల్లడించారు. కుప్పం నియోజకర్గం శాంతిపురం మండలం తుమ్మిశి గ్రామంలోని …
Read More »ప్రజాప్రతినిధుల పనితీరును విశ్లేషిస్తున్నా
-పార్టీని బలోపేతం చేసిన వారిని నేను బలోపేతం చేస్తా -చక్కటి పనితీరుతోనే పదవులు దక్కుతాయి -కుప్పం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో సీఎం చంద్రబాబు కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల కోసం… పార్టీ బలోపేతం కోసం పనిచేసే వారికి ఎవ్వరి రికమెండేషన్లు అక్కర్లేదని… పదవులు వెతుక్కుంటూ వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు షణ్ముఖ రెడ్డికి అలాగే పదవి దక్కిందని సీఎం వెల్లడించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా చివరి రోజైన ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం నియోజకవర్గ …
Read More »
Prajavartha Online Telugu News