Breaking News

Tag Archives: delhi

ఐక్యంగా ముందుకు సాగుదాం… వికసిత భారత్‌ వైపు అడుగులు వేద్దాం…

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రాజధానిలోని ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం వరుసగా ఇది 11వ సారి. 2014 ఆగస్టు 15వ తేదీ నుంచి ఇప్పటివరకు ఆయన వరుసగా రెడ్‌ ఫోర్ట్‌పై మువ్వన్నెలను రెపరెపలాడిస్తోన్నారు. ఎర్రకోటకు చేరుకున్న వెంటనే త్రివిధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం త్రివర్ణ పతకాన్ని ఎగురువేశారు. ఆ సమయంలో హెలికాప్టర్లు ద్వారా పూల వర్షం కురిపించారు. జెండా ఆవిష్కరణ …

Read More »

తీరనున్న బందరు వాసుల చిరకాల కోరిక

-మచిలీపట్నం – రేపల్లె రైల్వే లైన్‌కు మార్గం సుగమం -దశాబ్దాల బందరు వాసుల ఆకాంక్షలను నెరవేర్చండి -ప్రజా రవాణాతో పాటు వాణిజ్య పరంగానూ లాభసాటిగా ఉంటుంది -రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మంత్రి కొల్లు రవీంద్ర వినతి న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : బందరు ప్రజల దశాబ్డాల కోరిక అయినటువంటి మచిలీపట్నం – రేపల్లె మధ్య 45 కిలోమీటర్ల రైల్వే లైన్‌ను పూర్తి చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ …

Read More »

రాష్ట్రాభివృద్ధి చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖిస్తాం

-అభివృద్ధి, సంపద సృష్టి లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి పాలన సాగుతోంది -పర్యాటకం, రైల్వే, మైనింగ్ రంగాల్లో రాష్ట్రానికి కేంద్ర సహకారం కోరాం -ఢిల్లీలో నిర్వహించిన మైనింగ్ అధికారుల సమావేశంలో సానుకూలంగా జరిగింది -రాష్ట్రాభివృద్ధికి ఉండే ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటాం -రాష్ట్రాభివృద్ధికి ఢిల్లీ పర్యటన కీలకం కానుందని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకోవడానికి ఉండే ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ …

Read More »

రాష్ట్రంలోని స‌హ‌జ వ‌న‌రుల్ని కాపాడుకుంటాం

-గ‌త ఐదేళ్ల పాల‌నలో స‌హ‌జ వ‌న‌రుల్ని దోచుకున్నారు -శాస్త్ర సాంకేతికంగా మైనింగ్ శాఖను ప‌టిష్ట ప‌రిచేలా చ‌ర్య‌లు తీసుకుంటాం -నేష‌న‌ల్ మిన‌లర‌ల్ ఎక్స్ ప్లోరేష‌న్ ట్ర‌స్ట్ 6వ స‌మావేశంలో మంత్రి కొల్లు ర‌వీంద్ర‌ న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అంతులేని స‌హ‌జ వ‌న‌రులున్నాయ‌ని, వాటిని రాష్ట్ర అబ్యున్నతికి వినియొగిస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు & ఎక్ష్సెజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఢిల్లీలో కేంద్ర గనులు, బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి, అనుశాఖ సహాయమంత్రి డా.జితేంద్ర …

Read More »

ఎన్టీఆర్ జిల్లాలో 892 అంగ‌న్ వాడీ కేంద్రాల‌కు సొంత భ‌వ‌నాలు నిర్మించాలి

-కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి కి ఎంపి కేశినేని శివ‌నాథ్ విన‌తి ప‌త్రం ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో 1457 అంగ‌న్ వాడీ కేంద్రాలు వుండ‌గా వాటిలో 892 అంగ‌న్ వాడీ కేంద్రాలకు సొంత భ‌వ‌నాలు లేవ‌ని అందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణ దేవి కి విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ లోని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి …

Read More »

వక్ఫ్ సవరణ బిల్లు ను అడ్డుకోవాలి : జమాతే ఇస్లామీ హింద్ సంస్థ‌

-ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎంపి హ‌రీష్ మాధుర్ కు విజ్ఞ‌ప్తి -జాయింట్ పార్ల‌మెంటరీ క‌మిటీ (జెపిసి) పంపాల‌ని కోరిన హ‌రీష్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : వక్ఫ్ సవరణ బిల్లు అమ‌ల్లోకి వ‌స్తే ముస్లిం సమాజానికి క‌ల‌గ‌బోయే ఇబ్బందుల్ని, వక్ఫ్ బోర్డ్ ఆస్తులకు వాటిల్లే నష్టాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతాఉల్లాహ్, జ‌మాతే ఇస్లామి హింద్ సంస్థ బృందం తో క‌లిసి విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్, అమ‌లాపురం ఎంపి హ‌రీష్ మాధుర్ కి కులంకషంగా …

Read More »

నందిగామ‌, నూజివీడు లో ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచే కె.వి సంస్థ‌లు ప్రారంభించాలి

-కేంద్ర విద్యాశాఖ మంత్రి కి ఎం.పి. కేశినేని శివ‌నాథ్  విజ్ఞ‌ప్తి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ‌, కృష్ణ జిల్లా లోని నూజివీడులో గ‌తంలో మంజూరు చేసిన కేంద్రీయ విద్యాలయాల్లో ఈ విద్యాసంవ‌త్స‌రం త‌ర‌గ‌తులు ప్రారంభ‌మ‌య్యే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ స‌భ్యుడు కేశినేని శివ‌నాథ్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు విజ్ఞ‌ప్తి చేశారు. పార్ల‌మెంట్ లోని ఆయ‌న ఛాంబ‌ర్ లో క‌లిసి విన‌తి ప‌త్రం అంద‌జేశారు. 2023 సెప్టెంబర్ 22న జరిగిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ …

Read More »

రాష్ట్రంలో గ‌త ఐదేళ్లుగా ఉపాధి హామీ కార్మికుల‌కి ఆల‌స్యంగా వేత‌నాలు

-ప‌రిహారంగా రూ. 81,03,406 ల‌క్ష‌లు చెల్లింపు -జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్  ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : మ‌హాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం కింద ఆంధ్ర ప్ర‌దేశ్ లో గ‌త ఐదేళ్లుగా ప‌ని అడిగిన కార్మికులు ఎంత మంది వున్నారు? వారిలో ఎంత మంది కార్మికుల‌కి ఉపాధి అవ‌కాశం క‌ల్పించారో… జిల్లాల వారీగా ఆ కార్మికుల సంఖ్య వివ‌రాలు చెప్పాలంటూ కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖను విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ …

Read More »

ఏపీలో విద్యాహక్కు చట్టం అమలు బాగుంది…

-ప్రశంసించిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో సోమవారం జరిగిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలుతీరును జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రశంసించిందని ఏపీ విద్యాహక్కు చట్టం నోడల్ అధికారి డి.మధుసూదనరావు తెలిపారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తరఫున విద్యాహక్కు చట్టం నోడల్ అధికారి డి మధుసూదన రావు పాల్గొని ఆంధ్రప్రదేశ్ లో విద్యాహక్కు చట్టం అమలు తీరు తెన్నులను, …

Read More »

ప్రధాని మోడీతో పురందేశ్వరి బృందం భేటీ

-రాష్ట్రం ఎదుర్కొంటున్న వివిధ సమస్యల ప్రస్తావన -బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులపై కృతజ్ఞతలు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి కేటాయింపులు చేయడం పట్ల హర్షం వ్యక్తంచేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు రాష్ట్రానికి చెందిన మంత్రి శ్రీనివాస వర్మ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ లతో కల్సి సోమవారం ఆమె ప్రధానితో భేటీ …

Read More »