Breaking News

Tag Archives: delhi

ఏపీలో వైద్య విద్యా రంగాన్ని కాపాడాలి – పార్లమెంటులో ఎంపీ గురుమూర్తి డిమాండ్

న్యూఢిల్లీ/తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యా రంగంలో నెలకొన్న ప్రస్తుత సంక్షోభంపై తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాలలో బాగంగా మంగళవారం అత్యంత ముఖ్యమైన ప్రజా సమస్యలు ప్రస్తావించే అధికరణ 377 కింద రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించారు. ప్రజల ధనంతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర …

Read More »

దేవాలయాల్లో సోలార్ కార్‌పోర్ట్‌లకు ప్రస్తుతం ప్రత్యేక పథకం లేదు

-కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యెస్సో నాయక్ వెల్లడి. -దేవాలయాల్లో సౌర కార్‌పోర్టులపై ప్ర‌శ్నించిన ఎంపీలు కేశినేని శివ‌నాథ్, ద‌గ్గుమ‌ళ్ల ప్ర‌సాద్ రావు, లావు శ్రీ కృష్ణ దేయ‌రాయులు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : గుజరాత్‌లోని మోధేరా సూర్య దేవాలయం తరహాలో దేశంలోని ప్రముఖ దేవాలయాల్లో సోలార్ కార్‌పోర్ట్‌లను ఏర్పాటు చేసే అంశంపై ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక పథకాన్ని అమలు చేయడం లేదని కేంద్ర నూతన మరియు పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ శాఖ …

Read More »

పేదల సంక్షేమం, సామాజిక న్యాయమే నిజమైన ‘వందేమాతరం’ – పార్లమెంట్‌లో ఎంపీ డాక్టర్ గురుమూర్తి

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : వందేమాతరం గీతం 150 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని పార్లమెంట్‌లో జరిగిన ప్రత్యేక చర్చలో వైసీపీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ప్రసంగించారు. బంకిమ్ చంద్ర ఛటర్జీ రాసిన ఈ గీతం కేవలం పాట కాదని, సామాన్యులను స్వాతంత్య్ర సమరయోధులుగా మలిచిన శక్తి అని, అది దేశమాతకు ఆత్మ వంటిదని అభివర్ణించారు. పేదలు, బలహీన వర్గాలు, రైతులు, విద్యార్థుల భవిష్యత్తును కాపాడటమే నిజమైన దేశభక్తి అని ఎంపీ అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేదల కోసం …

Read More »

తిరుపతి సంస్కృత వర్సిటీ ఘటనపై పార్లమెంటులో ఎంపీ గురుమూర్తి వాయిదా తీర్మానం

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో చోటుచేసుకున్న లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిల్‌, డ్రగ్స్ ఘటనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో అడ్జర్న్‌మెంట్ మోషన్ నోటీసు ఇచ్చారు. బీఈడీ మొదటి సంవత్సరం చదువుతున్న దళిత విద్యార్థినిని అదే వర్సిటీలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగికంగా వేధించడం, వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను అడ్డుపెట్టుకుని బెదిరించడం అత్యంత హేయమని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాల్సిన గురువులే ఇలాంటి అనైతిక …

Read More »

కేంద్ర మంత్రి ప్రళ్హద్ జోషి తో మంత్రి నాదెండ్ల మనోహర్ భేటీ

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాలు, ఆహారం మరియు సివిల్ సప్లైస్  శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్ నేడు కేంద్ర ఆహారం, పౌర సరఫరాలు మరియు ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రళ్హద్ జోషితో పార్లమెంట్ భవనంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భవన్ లోని గురజాడ సమావేశ మందిరంలో విలేఖరుల సమావేశంలో రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ముఖ్య చర్చలు మరియు నిర్ణయాలు: 1.   ఖరీఫ్ 2025-26 పాడి కొనుగోలు: o   ఆంధ్రప్రదేశ్‌కు 2025-26 ఖరీఫ్ సీజన్ కోసం …

Read More »

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఒకటి , దేశ వ్యాప్తంగా 35 ఖేలో ఇండియా స్టేట్ సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్

-ప్ర‌జ‌లకు అందుబాటులో వుండే విధంగా ఆన్ లైన్ లో ఖేలో ఇండియా కేంద్రాల వివరాలు -కేంద్ర యువజన. క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి డా. మన్సుఖ్ మాండవియా వెల్ల‌డి -ఖేలో ఇండియా పథకం కింద కె.ఐ.ఎస్.సి.ఈ కేంద్ర‌ వివ‌రాల‌పై ప్ర‌శ్నించిన ఎంపీలు కేశినేని శివనాథ్, బ‌స్తిపాటి నాగరాజు, సంబిత్ పాత్ర‌ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఖేలో ఇండియా పథకం కింద దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖేలో ఇండియా స్టేట్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ( కె.ఐ.ఎస్.సి.ఈ)కేంద్రాలు లు వుండ‌గా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌డ‌ప‌లో …

Read More »

వయోవృద్ధుల పోషణ, డిజిటల్ మోసాల నియంత్రణకు చట్టాలు సవరించాలి

-పార్లమెంట్‌లో రెండు కీలక ప్రైవేట్ మెంబర్ బిల్లులు ప్రవేశపెట్టిన వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి న్యూఢల్లీి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి శుక్రవారం పార్లమెంట్‌లో వయోవృద్ధుల గౌరవప్రద జీవనం, డిజిటల్ యుగంలో వినియోగదారుల రక్షణ కోసం రెండు కీలక ప్రైవేట్ మెంబర్ బిల్లులు ప్రవేశపెట్టారు. మారుతున్న సామాజిక, సాంకేతిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనలతో బిల్లులో పలు సవరణలు సూచించినట్లు ఎంపీ తెలిపారు. ఈ …

Read More »

రహదారి కనెక్టివిటీ సమస్యలపై పార్లమెంటులో ప్రశ్నించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

న్యూఢల్లీి, నేటి పత్రిక ప్రజావార్త : చెన్నై, తిరుపతి యాక్సెస్ కంట్రోల్ హైవే ప్రాజెక్ట్ ప్యాకేజ్ 2కు సంబంధించిన ప్రజా ప్రయోజన అంశాలపై లోక్‌సభలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ఈ మార్గంలో గ్రామాలు, కాలనీలు, ప్రభుత్వ సంస్థలు, యాత్రికుల సౌకర్యం దృష్ట్యా అదనంగా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, వెహికల్ అండర్‌పాస్‌లు, లైట్ వెహికల్ అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు వంటి కనెక్టివిటీ సౌకర్యాలు అవసరమని ఎంపీ గతంలోనే కేంద్ర రహదారుల శాఖ దృష్టికి తీసుకెళ్లారు. ఈ …

Read More »

తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయండి

-రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ కు మరోసారి వైసీపీ ఎంపీలు గురుమూర్తి, మేడా రఘునాధ రెడ్డి వినతి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో రైల్వే సేవల అభివృద్ధికి సంబంధించి కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్‌తో వైసీపీ లోక్‌సభ ఎంపీ మద్దిల గురుమూర్తి, రాజ్యసభ ఎంపీ, రైల్వే స్టాండింగ్ కమిటీ మెంబర్ మేడా రఘునాధ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలు కీలక అభ్యర్థనలు చేశారు. తిరుపతి ప్రాంత రైల్వే వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రయాణికులకు మెరుగైన …

Read More »

ఎక్సైజ్ చట్టంలోని లొసుగులు సరిదిద్దాలి – ఏపీ రైతాంగాన్ని ఆదుకోవాలి

– లోక్‌సభలో వైసీపీ ఎంపీ గురుమూర్తి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : లోక్‌సభలో ఈరోజు జరిగిన ‘సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు2025పై జరిగిన చర్చలో తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పొగాకు ఉత్పత్తులపై పన్నులు విధించడాన్ని సమర్థిస్తూనే, చట్టం అమలులో ఉన్న సాంకేతిక లోపాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. బిల్లుపై ఎంపీ గురుమూర్తి లేవనెత్తిన కీలక ప్రశ్నలు పరిశీలించినట్లయితే – సిగరెట్ల పొడవులో మోసాలు: సిగరెట్ల పొడవును బట్టి పన్నులు మారుతుంటాయి. అయితే, …

Read More »