Breaking News

Tag Archives: delhi

కొత్త ఎంపీలకు పార్లమెంటులో స్వాగత సన్నాహాలు

-ఈసారి అనుబంధ భవనంలో ఏర్పాట్లు దిల్లీ విమానాశ్రయం, రైల్వేస్టేషన్లలో కేంద్రాలు దిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : లోక్‌సభ ఎన్నికలు దశలవారీగా పూర్తవుతున్న నేపథ్యంలో నూతన ఎంపీలకు స్వాగతం పలికేందుకు కావాల్సిన ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. నూతన పార్లమెంటు భవనం వెలుపల పునరభివృద్ధి పనులు కొనసాగుతుండడంతో అనుబంధ భవనంలో సభ్యులకు ఘన స్వాగతం లభించే అవకాశం ఉంది. అధికారిక వేడుకలకు వీలుగా నూతన పచ్చిక బయళ్లను తీర్చిదిద్దడం, విగ్రహాలను వేరేచోటకు తరలించడం, ఎంపీలు తమ వాహనాల నుంచి దిగి బ్యాటరీ వాహనాల్లోకి …

Read More »

నా కుమారుడిని మీకు అప్పగిస్తున్నాను… : సోనియాగాంధీ

రాయబరేలి,  నేటి పత్రిక ప్రజావార్త : రాయబరేలి ప్రజలకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కీలక అభ్యర్థన చేశారు. నియోజకవర్గం ప్రజలు తనను ఆదరించినట్టే తన కుమారుడు రాహుల్ గాంధీ ని కూడా అక్కున చేర్చుకోవాలని కోరారు. ప్రజల ఆశలను రాహుల్ ఏమాత్రం వమ్ము చేయరని అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి సోనియాగాంధీ రాయబరేలిలో శుక్రవారంనాడు ప్రసంగించారు. సోనియాగాంధీతో పాటు ఆయన కుమారుడు, రాయబరేలి కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకగాంధీ కూడా ఈ బహిరంగ సభలో పాల్గొన్నారు. ”చాలా …

Read More »

ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్

వారణాసి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మోదీ సన్నిహితులు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మరికొంతమంది ప్రముఖులు పాల్గొన్నారు.

Read More »

వారణాసిలో నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని మోదీ

వారణాసి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వారణాసి లో నామినేషన్ దాఖలు చేశారు. మోదీ సన్నిహితులు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మరికొంతమంది ప్రముఖుల సమక్షంలో ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇక్కడి నుంచి ఇప్పటి వరకు రెండు సార్లు గెలిచిన ఆయన హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు ఉన్నారు. అలాగే ఏపీ నుంచి మోదీ నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ …

Read More »

గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ కాన్క్లేవ్

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ కాన్క్లేవ్” 6వ ఎడిషన్ న్యూఢిల్లీలో 10 మే 2024న నిర్వహించారు. గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ కాన్క్లేవ్‌లో ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ పాలసీ మేకర్స్, యూనివర్శిటీ ఛాన్సలర్లు & వైస్ ఛాన్సలర్లు, స్కూల్ చైన్ ఓనర్లు & డైరెక్టర్లు, ఎడ్టెక్ లీడర్‌లు మరియు గ్లోబల్ థాట్ లీడర్‌లు పాల్గొంటారు. ఈ సమావేశంలో ముఖ్య వక్తగా పి.రాజా బాబు I.A.S, MD&CEO, APSSDC మాట్లాడుతూ, పెరుగుతున్న మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా నైపుణ్యతలో …

Read More »

మా ప్రజాస్వామ్య వేడుక మీరూ వీక్షించండి

-ఇతర దేశాల ఎన్నికల నిర్వహణ సంస్థలకు భారత ఎన్నికల సంఘం ఆహ్వానం -23 దేశాలకు చెందిన ఎన్నికల నిర్వహణ సంస్థల నుండి వచ్చిన 75 మంది ప్రతినిథులు నిర్వచన్ సదన్, న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎన్నికల సంఘం ఎన్నికల సమగ్రత మరియు పారదర్శకతకు దీపస్తంభంగా సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడంలో తన నిబద్ధతను చాటుకుంటూ.. అత్యున్నత ప్రమాణాలతో ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ప్రపంచ ఎన్నికల నిర్వహణ సంస్థలకు (EMBలు) బంగారు వారధిని అందిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల …

Read More »

తండ్రి కోసం ‘చిరుత’ హీరోయిన్ ఎన్నికల ప్రచారం

ఉత్తరప్రదేశ్‌, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల బరిలో నిలిచిన తన తండ్రి అజిత్ శర్మ కోసం ‘చిరుత’ హీరోయిన్ నేహా శర్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన పలు ఫోటోలను ఆమె స్వయంగా ఇన్‌స్టాలో షేర్ చేశారు. నేహా కూడా రాజకీయ ఆరంగేట్రం చేస్తుందన్న వార్తలు తొలుత వినిపించినా ఆమె తన సినీ కెరీర్ మీదే ప్రస్తుస్తానికి ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. నేహను రాజకీయాల్లోకి రావాలంటూ తండ్రి ప్రోత్సహించినా ఆమె నటన మీదే దృష్టిపెట్టాలని నిర్ణయించుకున్నారట.

Read More »

బీజేపీ పార్టీలో చేరనున్న సినీనటి సుమలత

న్యూ ఢిల్లీ , నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ నటి, మాండ్య ఎంపీ సినీ నటి,సుమలత బీజేపీలో చేరుతున్న ట్లు ప్రకటించారు. బెంగళూరులో బీజేపీ నేతల సమక్షంలో ఆ పార్టీలో జాయిన్ కానున్నట్లు తెలిపారు. మాండ్య పార్లమెంట్ నియో జకవర్గం అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా, మోదీనే మళ్లీ ప్రధాని కావాలనే ఆకాంక్షతో బీజేపీకి మద్దతు తెలుపుతు న్నట్లు చెప్పారు. కాగా గత ఎన్నికల్లో సుమ లత ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు.

Read More »

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం.. అతనికి బెయిల్!

Praveen Kumar

హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ మద్యం కుంభకోణంలో పెద్ద ముందడుగు పడింది. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన అభిషేక్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతనికి ఐదు వారాల షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఈ బెయిల్‌తో పాటు ట్రయల్‌ కోర్టు అనుమతి కూడా తీసుకోవాలని… ఆ తర్వాతే హైదరాబాద్‌ వెళ్లాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అంతేకాదు, అభిషేక్‌ను విదేశాలకు వెళ్లవద్దని.. పాస్‌పోర్టును అప్పగించాలని ఆదేశించింది. అభిషేక్ భార్యకు ఆరోగ్య సమస్యలు ఉన్నందున కోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. …

Read More »

వైభవంగా ముగిసిన భారత్ టెక్స్ 2024

-వాణిజ్య విజయం సాధించిన ఆప్కో, లేపాక్షి -విదేశీ కోనుగోలుదారుల ఆకర్షణలో ముందంజ -టైక్స్ టైల్ పవర్ హౌస్ గా స్ధిరపడిన ఆంధ్రప్రదేశ్ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారత్ టెక్స్ 2024 వైభవంగా ముగిసింది. నాలుగు-రోజుల సందడి ప్రతి ఒక్కరినీ ఆకర్షించింది. ప్రపంచవ్యాప్తంగా దృష్టిని మరల్చింది. ప్రత్యేకించి విదేశీ కొనుగోలుదారుల నుండి గణనీయమైన సంఖ్యలో విచారణలు లభించాయి. భారత్ టెక్స్ 2024కి మకుటాయమానమైన ఎపి పెవిలియన్ అపూర్వమైన విజయగాథలను నమోదు చేయగలిగింది. పలువురు ఉత్పత్తి దారులు తమకు ఇంతకు ముందు ఎగుమతి అవకాశాలు …

Read More »