Breaking News

Tag Archives: delhi

Principal Secretary to Hon’ble Prime Minister chairs high level meeting to review current status and preparedness for COVID-19

New Delhi, Neti Patrika Prajavartha : In view of the recent reports of detection of certain newer variants of SARS-CoV-2 virus reported globally, Dr. P.K. Mishra, Principal Secretary to Hon’ble Prime Minister chaired a high-level meeting to review the global and national COVID-19 situation, newer variants in circulation and their public health impact. The meeting was attended by Dr. Vinod …

Read More »

‘జన్ భాగీదారి’ దార్శనికతకు అనుగుణంగా దేశంలోని ప్రతి వర్గం ప్రజలకు ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం

-చారిత్రాత్మక ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రత్యేక అతిథులుగా వీక్షించనున్న 250 మంది ‘రైతు ఉత్పత్తిదార్ల సంఘం’ పథకం లబ్ధిదార్లు; వీరిలో ఐదుగురు ఆంధ్రప్రదేశ్‌ వ్యక్తులు -ఎర్రకోటలో జరిగే వేడుకలకు దేశం నలుమూలల నుంచి హాజరుకానున్న వివిధ రంగాలకు చెందిన 1800 మంది ప్రత్యేక ఆహ్వానితులు; జీవిత భాగస్వాములతో కలిసి న్యూదిల్లీ రావాలని, ఎర్రకోట పైనుంచి జాతిని ఉద్దేశించి చేసే ప్రధాన మంత్రి ప్రసంగాన్ని వినాలని ఎఫ్‌పీవో పథకం లబ్ధిదార్లకు ఆహ్వానం న్యూదిల్లీ/విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్టు 15న, దేశంలోని …

Read More »

న్యూదిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆహ్వానితులుగా ఇద్దరు ఉపాధ్యాయులకు ఆహ్వానం

-ఎర్రకోటలో జరగనున్న వేడుకలకు దేశం నలుమూలల నుంచి హాజరుకానున్న 1800 మంది ప్రత్యేక ఆహ్వానితులు; కేంద్ర ప్రభుత్వ ‘జన్ భాగీదారి’ దార్శనికతకు అనుగుణంగా దేశంలోని ప్రతి వర్గం ప్రజలకు ఉత్సవాల్లో పాల్గొని, ప్రధాని ప్రసంగం వినే అవకాశం న్యూదిల్లీ/విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్టు 15న, ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేసిన తర్వాత  ప్రధాన మంత్రి చేసే ప్రసంగం వినడానికి దేశంలోని నలుమూలకు చెందిన 1800 మంది ప్రత్యేక వ్యక్తులకు ఆహ్వానం అందింది. ఈ 1800 మంది ప్రత్యేక ఆహ్వానితుల నడుమ …

Read More »

ఆగస్టు 9న పార్లమెంట్ ముందు జర్నలిస్టుల నిరసన

-CNPNAEO పిలుపు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : వార్తాపత్రికలు, న్యూస్ ఏజెన్సీలు, టీవీ ఛానెళ్లలో జర్నలిస్టుల అక్రమ తొలగింపునకు నిరసనగా ఆగస్టు 9న పార్లమెంటు భవనం ఎదుట భారీ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ ఏజెన్సీస్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్స్ అధ్యక్షుడు రాస్ బిహారీ, ప్రధాన కార్యదర్శి ఎంఎస్ యాదవ్ ప్రకటించారు. ఉద్యోగాల నుంచి తొలిగించిన వర్కింగ్ జర్నలిస్టులను, ఇతర సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, వర్కింగ్ జర్నలిస్ట్స్ యాక్ట్ ను పునరుద్ధరించాలని, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి మనదేశానికి 141.12 మిలియన్ డాలర్ల రుణ మంజూరు పై సంతకం చేసిన ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : 23.05.2023న ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) భారత ప్రభుత్వం తో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని మూడు పారిశ్రామిక క్లస్టర్‌లలో మౌలిక సదుపాయాలైన రోడ్లు, నీటి సరఫరా వ్యవస్థలు, విద్యుత్ పంపిణీ నెట్‌వర్క్ వంటి అధిక-నాణ్యత గల అంతర్గత మౌలిక సదుపాయాల అభివృద్ధికై 141.12 మిలియన్ డాలర్ల రుణంపై సంతకం చేశాయి.. ఇది రాష్ట్రంలోని విశాఖపట్నం, శ్రీకాళహస్తి-చిత్తూరు లోని మూడు పారిశ్రామిక క్లస్టర్లలో మౌలిక సదుపాయాలను నిర్మించడానికి 2016లో ఆసియా అభివృద్ది బ్యాంకు ఈ కార్యక్రమం కోసం …

Read More »

ADB, India sign $141.12 million loan for industrial corridor development in Andhra Pradesh

Delhi, Neti Patrika Prajavartha : The Asian Development Bank (ADB) and the Government of India signed, on 23.05.2023, a $141.12 million loan to support the development of high-quality internal infrastructure such as roads, water supply systems and electricity distribution network in three industrial clusters in the state of Andhra Pradesh. This financing is the second tranche of the $500 million …

Read More »

మన్ కీ బాత్ సమ్మేళనంలో తన అనుభవాలు పంచుకోవడానికి పాల్గొన్న విజయవాడ శిల్ప కళాకారుడు

-మోటారు వాహనాల రద్దు సామాగ్రి నుంచి శిల్పాలను తయారు చేస్తున్న వైనం -“కళ ప్రజలను ప్రేరేపించగలదు, కళ చాలా శక్తివంతమైన ఆయుధం”:శ్రీనివాస్ పడకండ్ల న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్‌లో ఫైన్ ఆర్ట్స్ విభాగాధిపతి శ్రీనివాస్ పడకండ్ల వ్యర్థ వాహనరద్దు సామగ్రితో అందమైన శిల్పాలు మలుస్తున్నారు. వారు తయారుచేసిన నమూనాలు అనేక నగరాల్లో ప్రదర్శితమై ఉన్నాయి. విజయవాడలోని మారుతీ నగర్ నివాసి, శ్రీ శ్రీనివాస్ వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం …

Read More »

The Kerala story exposes the sinister nexus of religious conversions: Anurag Thakur

-Every daughter and sister must watch this film to avoid the dangerous conspiracy of global terrorism. -Mamta Banerjee should tell whether she is standing with those who promote terrorist ideology or is standing against it? New Delhi, Neti Patrika Prajavartha : Union Minister for Information & Broadcasting and Sports and Youth Affairs Shri Anurag Singh Thakur, reacting after watching the …

Read More »

ఇంధన రంగం తో కలుపుకుని  ప్రపంచంలోనిక్లిష్ట సమస్యలకు కొన్ని అత్యుత్తమపరిష్కారాలు ఆసియా దేశాల నుంచే వచ్చాయి: పెట్రోలియం మంత్రి హర్దీప్ ఎస్ . పూరి

-భారతదేశం తన శక్తి పరివర్తన మార్గంలో శక్తి, ఆర్థిక వృద్ధికితోడ్పడేందుకు అనేక రకాల శక్తి పరిష్కారాలను కలిగి ఉంటుందని గుర్తించింది: శ్రీహర్దీప్ ఎస్ . పూరి · -“ఇంధన భద్రత, ఇంధన న్యాయం, వృద్ధిఆవిష్కరణలను సాధించడం కోసం స్థిరమైన, సురక్షితశక్తి మార్గాలను మ్యాపింగ్చేయడం” కోసం ప్రపంచ ప్రయత్నాలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉన్న సమయంలో 9వఆసియా మంత్రిత్వ శాఖ రౌండ్ టేబుల్ సముచిత సమయంలో నిర్వహిస్తున్నారు: హర్దీప్ ఎస్.పూరి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ శక్తి ఉత్పాదక సంఘటన -ఇంటర్నేషనల్ ఎనర్జీ …

Read More »

జి-20 సన్నాహక సమావేశంలో పాల్గొన్న సీఎం  వైయస్‌.జగన్‌

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న జి-20 దేశాధినేతల ప్రతిష్టాత్మక సదస్సుకు భారత్‌ వేదిక కావడం పట్ల సీఎం  వైయస్‌.జగన్‌ సంతోషం వ్యక్తంచేశారు. ఈ విషయంలో ప్రధాని మోదీకి ఆయన అభినందనలు తెలియజేశారు. జి-20 సదస్సు సన్నాహకాలు, వ్యూహాల ఖరారులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని అశోకాహాలులో ఇవాళ సమావేశం నిర్వహించారు. సీఎం  వైయస్‌.జగన్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో సీఎం మాట్లాడారు. జి-20 దేశాల సదస్సు కోసం చేసే …

Read More »