Breaking News

Tag Archives: gudivada

గుడివాడలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంపై సైకిల్ ర్యాలీ..

గుడివాడ,  నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు జిల్లాలో నిర్వహిస్తున్న “స్వచ్ఛతాహి సేవా పక్షోత్సవాలు” సందర్భంగా బుధవారం ఉదయం గుడివాడ మున్సిపల్ కార్యాలయం వద్ద స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడివాడ మున్సిపల్ కమిషనర్ జి బాలసుబ్రహ్మణ్యం, మాజీ మునిసిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, ఇతర అధికారులు, విద్యార్థులతో కలిసి పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. అడుసుమిల్లి గోపాలకృష్ణ మున్సిపల్ ఉన్నత పాఠశాల, శ్రీ పొట్టి శ్రీరాములు మున్సిపల్ ఉన్నత పాఠశాల 100మంది …

Read More »

గుడివాడ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ అధికారుల ప్రత్యేక బృందం

గుడివాడ (నందివాడ), నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లాలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారుల ప్రత్యేక బృందం బుధవారం కృష్ణాజిల్లాలో గుడివాడ నియోజకవర్గంలో నందివాడ మండలంలో బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వరద నష్టం పరిశీలించింది. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, గుడివాడ శాసనసభ్యులు వెనిగళ్ళ రాము కేంద్ర బృందానికి బుడమేరు వరద నష్టం వివరించారు. తొలుత పుట్టగుంట వద్ద నీట మునిగిన బుడమేరు బ్రిడ్జి, చేపల చెరువులు పరిశీలించారు. మండలంలో నీట మునిగిన పంట పొలాలు చేపల …

Read More »

రాష్ట్రంలో పేదరికం పూర్తిగా నిర్మూలించి, జీరో పావర్టీ దిశగా కృషి

-జన్మభూమి 2.O జనవరిలో ప్రారంభం -ముఖ్యమంత్రి చంద్రబాబు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు కడుపునిండా తిండి పెట్టడం జీవితంలో సంతృప్తినిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరితో కలిసి గురువారం గుడివాడలో తుమ్మల సీతారామపురం మున్సిపల్ పార్క్ లో అన్న క్యాంటీన్ పునః ప్రారంభించి, పేదలకు ఆహార పదార్థాలు వడ్డించారు. వివిధ వర్గాలకు చెందిన లబ్ధిదారులతో కలసి ముఖ్యమంత్రి దంపతులు భోజనం చేస్తూ వారు చేస్తున్న వృత్తులు వ్యాపారాలు, వారి కుటుంబాల …

Read More »

ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలి

-జిల్లా కలెక్టర్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : అధికారులందరూ సమన్వయం చేసుకుంటూ ముఖ్యమంత్రి గుడివాడ పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడివాడలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించనున్న నేపథ్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ గుడివాడ మున్సిపల్ కార్యాలయ సమావేశపు మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమై ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. ముఖ్యమంత్రి అన్న క్యాంటీన్ ప్రారంభించిన అనంతరం లబ్ధిదారుల కోసం టోకెన్ కొనుగోలు చేసి లోపలకి వచ్చి …

Read More »

ప్రజాస్వామ్యం లో ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాం…

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ , నాయకులు, కార్యకర్తలు ఇళ్ళు పై జరుగుతున్న హింసాకాండను ప్రజలు గమనిస్తున్నారని అలాగే సాదారణ , ప్రజలు కూడా భయబ్రాంతులకు గురవుతున్నారని మీకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని, సంక్షేమ తో పాటు అభివృద్ధికి వినియోగించుకోవాలే కానీ ప్రత్యర్థి పార్టీ నాయకుల ఇళ్ళ వద్ద అల్లర్లు చేయడానికి కాదని, దారుణమయిన ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా ఉన్నా కూడా ప్రజాస్వామ్యం లో ప్రజా తీర్పుని గౌరవిస్తున్నామని. కృష్ణా …

Read More »

ఎన్నికల ఫలితాలు చూసి ఎవరు అధైర్యపడవద్దు… : కొడాలి నాని

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎన్నికల ఫలితాలు చూసి ఎవరు ఆధైర్యపడవద్దని మాజీ మంత్రి కొడాలి నాని పిలుపునిచ్చారు.సార్వత్రికఎన్నికల్లో గుడివాడ మాజీ మంత్రికొడాలి ఓటమిని తట్టుకోలేక వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం జరిగింది. గుడివాడ రూరల్ మండలం సైదేపూడి గ్రామానికి చెందినపిట్ట అనిల్ మాజీ మంత్రి కొడాలి నాని ఓటమి చెందిన విషయం తెలిసిన వెంటనే ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కొడాలి నాని మృతుని ఇంటికి …

Read More »

అధికారులకు శిక్షణ కార్యక్రమం

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికల పోలింగ్ సంబంధించి ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమైనదని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. 72-గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు బుధవారం స్థానిక వి కె ఆర్ వి ఎన్ బి ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని పిఓలకు, ఏపీవోలకు పోలింగ్ నిర్వహణలో ముఖ్యాంశాలు వివరించారు. …

Read More »

పోస్టల్ ఓటింగ్ కోసం అధికారులు చేసిన ఏర్పాట్లు పరిశీలన

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికలు సందర్భంగా ఎన్నికల సంఘం కల్పించిన పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉద్యోగులకు సూచించారు. 72-గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి గుడివాడలో వి కె వి ఎన్ బి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ను శనివారం కలెక్టర్ సందర్శించారు. పోస్టల్ ఓటింగ్ కోసం అధికారులు చేసిన ఏర్పాట్లు పరిశీలించారు. పార్లమెంటు, అసెంబ్లీలకు వేరువేరుగా ఓటింగ్ కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేయాలని, …

Read More »

గుడ్లవల్లేరులో హోమ్ ఓటింగ్ పరిశీలించిన జిల్లా కలెక్టర్

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం గుడివాడ నియోజకవర్గంలో హోం ఓటింగ్ నిర్వహణ తీరు పరిశీలించారు. తొలుత కలెక్టర్ గుడ్లవల్లేరులో 85 ప్లస్ ఓటర్ పొట్లూరి స్వరాజ్యలక్ష్మి బాయ్ ఇంటి వద్ద హోమ్ ఓటింగ్ బృందం నిర్వహిస్తున్న హోం ఓటింగ్ పరిశీలించారు. ఎన్నికల నిబంధనల మేరకు ఓటరు డిక్లరేషన్ తీసుకోవాలని, సీక్రసీ ఆఫ్ ఓటింగ్ తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం 85 ప్లస్ వయస్సు …

Read More »

35వ రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం….

-గుడివాడ రూరల్ మండలం వలివర్తిపాడులో పర్యటన -సీఎం జగన్ కు మద్దతుగా…. ఐదోసారి కూడా ప్రజలు నన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి… -35రోజులుగా గడపగడపకు ప్రచారం చేస్తున్న తనపై…. ప్రజలు చూపుతున్న ఆదరణ చూస్తుంటే సంతోషంగా ఉంది… -మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారన్నారు… రాష్ట్రంలో కూటమి సర్కస్ మొదలైందని… -అధికారం కోసమే ముగ్గురూ కలిశారు…. ప్రజల కోసమే జగన్ పోరాడుతున్నారు… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం 35వ రోజుకు చేరుకుంది. గుడివాడ రూరల్ మండలం …

Read More »